....

Footer Right Content

Sunday, August 29, 2010

ఆర్చి బిషప్ మారంపూడి జోజి మృతి

ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ మారంపూడి జోజి (68) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. విజయవాడ కేథలిక్‌ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు  బిషప్ మారంపూడి జోజి.  ఈయన ఓ దళితవాడలో.. పూరి గుడిసెలో..పేద కుటుంబంలో జన్మించి కేథలిక్‌ అగ్రపీఠాన్ని అధిరోహించిన దైవసేవకుడు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇటలీకి చెందిన చెందినవారు బిషప్‌లుగా కొనసాగిన విజయవాడ కేథలిక్‌ పీఠాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడిగా ఖ్యాతి పొందారు. హైదరాబాద్‌ అగ్రపీఠాన్ని అధిరోహించిన తొలి దళిత ఆర్చిబిషప్‌గా తనదైన ముద్రవేశారు.


No comments:

Post a Comment