<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-3572043892685111610</id><updated>2011-11-27T15:55:38.277-08:00</updated><category term='సేకరణలు'/><category term='పత్రికలు / చానల్స్'/><category term='తెలుగు పుస్తకాలు'/><category term='వీడియోలు'/><category term='సాంకేతికం'/><title type='text'>తెలుగు తేజం</title><subtitle type='html'></subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default?start-index=101&amp;max-results=100'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>110</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-3759320921495642063</id><published>2011-08-13T00:04:00.000-07:00</published><updated>2011-08-13T00:04:10.405-07:00</updated><title type='text'>తెలుగు తల్లికి వెలుగు నీరాజనం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt; &lt;div class="post-header"&gt;  &lt;/div&gt;&lt;div dir="ltr" style="text-align: left;"&gt;&lt;u&gt;&lt;b&gt;నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభలు&lt;/b&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-QJf9iagmWUw/TkYaqm9xqBI/AAAAAAAAAD0/rBlgzRyne1A/s1600/sabhalu.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="147" src="http://3.bp.blogspot.com/-QJf9iagmWUw/TkYaqm9xqBI/AAAAAAAAAD0/rBlgzRyne1A/s400/sabhalu.jpg" width="400" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span style="color: blue;"&gt;విజయవాడ  నగరంలో నేటి నుంచి మూడు రోజులు తెలుగు తల్లికి వెలుగు నీరాజనం! తెలుగు  భాష,  సాహిత్య, సంస్కృతి, పద్య, గద్య, వచన, కవిత, విమర్శ ప్రేమికులు తమ  సాహితీ  దాహార్తిని తీర్చుకునేందుకు ‘ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు’ వేటూరి   సుందరరామమూర్తి కళా వేదికపై(తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం)  నేడు  అత్యంత శోభాయమానంగా ప్రారంభంకానున్నాయి. ఈ ప్రారంభ వేడుకలకు తెలుగు  తల్లి  పాదాలకు వెలుగు పారాణిని అద్దిన అతిరథ మహారథులు హాజరు కానుండడం  విశేషం.&lt;/span&gt;&lt;br /&gt;&lt;a href="" name="more"&gt;&lt;/a&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ  మహాసభలకు ఖండాతరాల నుంచి సైతం  తెలుగు అభిమానులు క్యూ కడుతున్నారు. ఇక,  దేశంలోని లబ్ధ ప్రతిష్టులైన  తెలుగు కవులు, రచయితలు, కళాకారులు ఈ వేడుకలను  తెలుగునాట మూడు రోజుల పండుగ  లా భావిస్తుండడం అతిశయోక్తి అనిపించినా నిజం!  పరస్పర పరిచయాలు, కవిత్వ  రసమాధుర్యాల పంపకాలు వంటివి ఇక మామూలే!! 2007   సెప్టెంబరు 21,22,23  తేదీల్లో జరిగిన తొలి సభల సుదీర్ఘ విరామానంతరం  నాలుగేళ్లకు నిర్వహిస్తున్న  ఈ వేడుకల్లో ప్రతిదీ ప్రాముఖ్యమే. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;జిల్లా రచయితల సంఘానికి 44ఏళ్లు &lt;/b&gt;&lt;br /&gt;తెలుగు భాషోద్యమ స్ఫూర్తితో ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన కృష్ణాజిల్లా   రచయితల సంఘానికి 44 ఏళ్ల సుదీర్ఘ సచ్చరిత్ర సొంతం. 1967 జనవరి 8న విజయవాడ   రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో జిల్లా రచయితల మహాసభలు జరిగాయి.  ఒక్కరోజు  మాత్రమే జరిగిన ఈ సభను పత్రికా రంగ సవ్యసాచి నార్ల  వెంకటేశ్వరరావు  ప్రారంభించారు. మళ్లీ ఏడాదికి 1968 మార్చి 10,11 తేదీల్లో  విజయవాడ రామమోహన  గ్రంథాలయంలో రెండో సభ కొలువుదీరింది. ఈ సభను స్వాతంత్య్ర  సమరయోధులు, తెలుగు  భాషాభిమానులు కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రారంభించారు.  మూడో సభ 1970 జూన్  27,28 తేదీల్లో గుడివాడ కవిరాజు కళామందిరంలో జరిగాయి. ఈ  సభలను కవి సమ్రాట్  త్రిపురనేని  వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సభలకు  చెయితిరిగిన తెలుగు  రచయితలు ఆరుద్ర, సోమసుందర్, గజ్జెల మల్లారెడ్డి,  ఎమ్వీయల్ తదితర ఘనాపాఠీలు  హాజరై తెలుగుతల్లి కీర్తిని కొనియాడారు. &lt;br /&gt;&lt;br /&gt;నాలుగో సభ 1976 నవంబరు  20,21 తేదీల్లో మచిలీపట్నంలో ఏర్పాటయ్యాయి. వీటిని  ఏస్‌టీజీ వరదాచార్యులు  ప్రారంభించారు. ఈ సభలకు ప్రముఖ సినీ రచయిత డీవీ  నరసరాజు, కొండముది,  అద్దేపల్లి, ఆరెస్స్ సుదర్శనం, రామ్మోహనరాయ్, లత,  ఆదివిష్ణు పాల్గొన్నారు. ఆ  తరువాత మహాసభలకు ఆరేళ్లు సమయం పట్టింది. 1982  జులై 10,11 తేదీల్లో  అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో జరిగాయి. అప్పటి ప్రభుత్వ  ఆస్థాన కవి దాశరథి  సభలను ప్రారంభించారు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;కృష్ణా జిల్లా రచయితల  సంఘం ఆవిర్భావం&lt;/b&gt;&lt;br /&gt;ఐదో మహాసభల సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు, ఎంఆర్ అప్పారావు సూచనల మేరకు   కృష్ణాజిల్లా  రచయితల సంఘం పూర్తిస్థాయిలో  ఏర్పడింది. దీనికి సీ   నారాయణరెడ్డి, దాశరథి, ఎంఆర్ అప్పారావు తదితరులతో గౌరవ సలహామండలి   ఏర్పడింది. మరో 15 మందితో ఒక కార్యవర్గం ఏర్పడింది. 1983లో ఇదే   కార్యవర్గంతో సంస్థ రిజి ష్టర్ అయింది. అనంతరం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య   ఆకాడమీ గుర్తింపు పొందింది. అప్పటి నుంచి ప్రతి  రెండేళ్ల కొకసారి వివిధ   అంశాలపై మహాసభలను నిర్వహిస్తూ వచ్చింది. సభలతోపాటు పుస్తక ప్రచురణలను   భుజానికెత్తుకుంది. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;తొలి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు&lt;/b&gt;&lt;br /&gt;దేశ  స్వాతంత్య్రానికి వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా తొలి ప్రపంచ తెలుగు  రచయితల  మహాసభలు జరిగాయి. 2007 సెప్టెంబరు 21,22,23 తేదీల్లో విజయవాడలోని  శేషసాయి  కళ్యాణ మండపం వేదికగా ఈ సభలు కొలువుదీరాయి. దాదాపు 800 మంది  సాహితీ  ప్రముఖులు, 10వేల మంది కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు  పాల్గొన్నారు.  ప్రజల్లో భాషోద్యమ స్ఫూర్తిని రగిలించి, భాషాభిమానాన్ని  రేకెత్తించడమే  ప్రధాన అజెండాగా ఈ సభలు సాగాయి. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;వజ్రభారతి గ్రంథ ఆవిష్కరణ &lt;/b&gt;&lt;br /&gt;తొలి సభల్లో అప్పటి గవర్నర్ ఎన్‌డీ తివారీ, కేంద్రమంత్రి పురందేశ్వరి   ఆవిష్కరించిన ‘వజ్ర భారతి’ సంఘం కృషికి తార్కాణమైంది. భారత స్వాతంత్య్ర   వజ్రోత్సవాల సందర్భంగా 60ఏళ్లు స్వతంత్ర దేశంలో వివిధ రంగాల్లో తెలుగువారి   ప్రగతి సమీక్షగా 216  వ్యాసాల ‘అనుశీలన గ్రంథం’ వెలువడింది. ఐఏఎస్, ఐపీఎస్   వంటి పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ గ్రంథం కరదీపికగా మారింది.  విమర్శకుల  ప్రశంసలూ పొందింది. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;‘వేటూరి’వేదికపై ప్రారంభ వేడుక..&lt;/b&gt;&lt;br /&gt;వేటూరి  సందరరామమూర్తి వేదికపై(తుమ్మలపల్లి కళాక్షేత్రం) శనివారం ఉద యం  10గంటలకు ఈ  వేడుకలను జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ సీ నారాయరణరెడ్డి   ప్రారంభిస్తారు. అనంతరం సభ నిర్వహిస్తారు. ఈ సభకు రచయితల సంఘం గౌరవ   అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించనున్నారు. ప్రారంభ వేడుకలకు   అతిరథమహారథులు, అధికార ప్రముఖులు, పత్రికారంగ ప్రముఖులు విశేషంగా   హాజరుకానున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ   లక్ష్మీప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి   డాక్టర్ జీవీ పూర్ణచంద్ కార్యక్రమాలను నిర్వహించి, పర్యవేక్షించనున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;తొలి రోజు కార్యక్రమాలు ఇవే.. వేటూరి వేదికపై..&lt;/b&gt;&lt;br /&gt;శనివారం సాయంత్రం 5 గంటలకు డాక్టర్ గరికపాటి నరసింహారావు అష్టావదానం. &lt;br /&gt;7 గంటలకు కేఆర్‌కే మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వారి తెలుగు ప్రశస్తి నృత్య రూపకం. &lt;br /&gt;8 గంటలకు ప్రతినిధుల సమ్మేళనం. &lt;br /&gt;9 గంటలకు ఆచంట బాలాజీనాయుడుచే ‘మయసభ’ఏకపాత్రాభినయం.&lt;br /&gt;బెంజిసర్కిల్ సమీపంలోని &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;‘ఎస్‌వీఎస్’ వేదికపై.. &lt;/b&gt;&lt;br /&gt;శనివారం  మధ్యాహ్నం 2 గంటల నుంచి సురవరం ప్రతాప్‌రెడ్డి వేదికపై తెలుగు  ప్రజల  చరిత్ర, సంస్కృతీ, భాష ప్రాచీనతలకు సంబంధించిన పురావస్తు ఆధారాలు,  చరిత్ర  పరిశోధన ల ప్రదర్శన ఉంటుంది. దీనికి డాక్టర్ రాళ్లబండి కవితా  ప్రసాద్  సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు. &lt;br /&gt;&lt;br /&gt;సాయంత్రం 5 గంటలకు మండలి వెంకటకృష్ణారావు వేదికపై రాష్ట్రేతర తెలుగు భాషా సమస్యలు అంశంపై సదస్సు. &lt;br /&gt;సాయంత్రం 6 గంటలకు వేగుంట మోహనప్రసాద్(మో) వేదికపై ప్రత్యేక కవి సమ్మేళనం. &lt;br /&gt;రాత్రి  8 గంటలకు పువ్వాడ శేషగిరిరావు వేదికపై ప్రతినిధుల కవి సమ్మేళనంతో తొలిరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. &lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-3759320921495642063?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/3759320921495642063/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/08/blog-post_13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/3759320921495642063'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/3759320921495642063'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/08/blog-post_13.html' title='తెలుగు తల్లికి వెలుగు నీరాజనం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-QJf9iagmWUw/TkYaqm9xqBI/AAAAAAAAAD0/rBlgzRyne1A/s72-c/sabhalu.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-3629479619459856165</id><published>2011-08-11T22:56:00.000-07:00</published><updated>2011-08-11T22:56:53.745-07:00</updated><title type='text'>తెలుగు అక్షరాలు తెలీకుండానే పట్టాలు అందుకుంటున్నారు : మండలి</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-c-xAf84L234/TkTAY1sDJ7I/AAAAAAAAAM4/uZ7_i3DtNcA/s1600/mandali.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="400" src="http://3.bp.blogspot.com/-c-xAf84L234/TkTAY1sDJ7I/AAAAAAAAAM4/uZ7_i3DtNcA/s400/mandali.jpg" width="202" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="text-align: left;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;  &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-3629479619459856165?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/3629479619459856165/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/08/blog-post_11.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/3629479619459856165'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/3629479619459856165'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/08/blog-post_11.html' title='తెలుగు అక్షరాలు తెలీకుండానే పట్టాలు అందుకుంటున్నారు : మండలి'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-c-xAf84L234/TkTAY1sDJ7I/AAAAAAAAAM4/uZ7_i3DtNcA/s72-c/mandali.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-8580683911716678252</id><published>2011-08-11T22:53:00.000-07:00</published><updated>2011-08-11T22:53:22.706-07:00</updated><title type='text'>వెల్లివిరియనున్న తెలుగు సౌరభం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;u&gt;&lt;span class="fullpost"&gt;&lt;span style="font-size: small;"&gt;&lt;b&gt;రేపటి నుంచి విజయవాడలో&amp;nbsp; ప్రపంచ తెలుగు మహాసభలు&lt;/b&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/u&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-7YDaSL8EUNM/TkS_g5Z33hI/AAAAAAAAAM0/7dhFD5eIE00/s1600/telugu_mahasabhalu_first.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;br /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-3Bij3pjPsy4/TkS9kGdqkaI/AAAAAAAAAMo/LMuVflYj1mc/s1600/telugu_mahasabhalu_logo.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://2.bp.blogspot.com/-3Bij3pjPsy4/TkS9kGdqkaI/AAAAAAAAAMo/LMuVflYj1mc/s320/telugu_mahasabhalu_logo.jpg" width="249" /&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;&lt;span style="font-size: small;"&gt;&lt;b&gt;&amp;nbsp;&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;b style="color: red;"&gt;‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ.. మా కన్నతల్లికీ మంగళారతులు’ అంటూ తెలుగువారి చరిత్ర, సంస్కృతి, మనుగడ, స్థితిగతులపై దృష్టి సారిస్తూ కృష్ణాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండో ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 13, 14, 15 తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్నారు. దేశ, విదేశాల్లోని సాహిత్య, భాష, పరిశోధన, సాంకేతిక నిపుణులకు ఈ సభలు సగర్వంగా స్వాగతం పలుకుతున్నాయి. తెలుగు వెలుగులను కనులకు కడుతూ మూణ్నాళ్లు జరిగే ఈ తెలుగు పండుగకు వేటూరి సుందరామమూర్తి ప్రాంగణం (తుమ్మలపల్లివారి కళాక్షేత్రం) వేదికైంది.&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;‘దేశ భాషలందు తెలుగు లెస్స!’ రానున్న 13, 14, 15 తేదీల్లో విజయవాడలో ఏనోట విన్నా ఈ మాటే వినబడుతుందనడంలో అతిశయోక్తిలేదు!! ఆ మూడు రోజులూ తెలుగు భాషాభిమానులకు పర్వదినాలే! దేశ విదేశాల్లోని సాహితీవేత్తలు, భాషావేత్తలు, చరిత్ర పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, భాషాభిమానులు, భాషోద్యమకా రులు ‘వేటూరి’ వేదికపై తెలుగు మకరందాన్ని గ్రోలేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.&lt;/span&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-2ZdjSpZYhLQ/TkS-bt5uu6I/AAAAAAAAAMs/2dInfOq1FmA/s1600/telugutalli_statue.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="230" src="http://3.bp.blogspot.com/-2ZdjSpZYhLQ/TkS-bt5uu6I/AAAAAAAAAMs/2dInfOq1FmA/s320/telugutalli_statue.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;b&gt;సినారే చేతులమీదుగా..&lt;/b&gt;&lt;br /&gt;నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగనున్న తెలుగు మహాసభలను జ్ఞానపీఠ్‌అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సీ నారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. రయితల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సభలకు ప్రముఖ కవి, రచయిత , సాహిత్య అకాడమీ కార్యదర్శి అగ్రహార కృష్ణమూర్తి, ప్రముఖ ఉర్దూ కవి షీన్ కాఫ్ నిజామ్, మళయాళ మహిళా ఉద్యమ నాయకురాలు ఆచార్య సారా జోసఫ్, పంజాబీ కవి డాక్టర్ సుజిత్ పాటర్, ప్రముఖ రచయిత కాళీపట్నం రామారావు, గజల్ శ్రీనివాస్ పాల్గొంటారు.&lt;br /&gt;ఈ వేదికపై ముక్కామల నాగభూషణం రచనల సీడీని ప్రముఖ తెలుగు రచయిత్రి మాలతీ చందూర్ ఆవిష్కరించనున్నారు. ‘తెలుగు వెన్నెల’ పుస్తకాన్ని డాక్టర్ సోమసుందర్ ఆవిష్కరిస్తారు. సంఘం కార్య నిర్వాహక అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మహాసభల లక్ష్య ప్రస్తావనను వివరిస్తారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;‘వేటూరి’ వేదికపై..&lt;/b&gt;&lt;br /&gt;‘వేటూరి’ వేదికపై మూడు రోజులూ సాయంత్రం 6 గంటల నుంచి అష్టావధానం, భువన విజయం, ఆశుకవితా విన్యాసంతోపాటు తెలుగు వైభవాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేదికపై ‘తెలుగు పున్నమి’ పరిశోధన గ్రంథం, ‘తెలుగు వెన్నెల’ మహాసభల ప్రత్యేక సంచిక, కృష్ణా జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముక్కామల నాగభూషణం శత జయంతి సందర్భంగా ఆయన రచనల సీడీలు, ప్రతినిధులైన రచయితల గ్రంథాల ఆవిష్కరణలు ఉంటాయి. తెలుగు సాహిత్యాన్ని, సంస్కృతినీ సుసంపన్నం చేసిన 700మంది తెలుగు ప్రముఖుల చిత్ర పటాలను విజయవాడ వీధుల్లో ఏర్పాటు చేయడం ద్వారా నిర్వాహకులు తెలుగు ఖ్యాతిని జగజ్జేయం చేయనున్నారు. సభాస్ధలిలో తెలుగు ప్రాచీనతను చాటిచెప్పే పురావస్తు ప్రదర్శన, విజయవాడ మారుతీనగర్‌లోని విశ్వనాథ సత్యనారాయణ నివాసంలో ఆయన జీవిత చరిత్రను తెలిపే ఫొటోల ప్రదర్శన ఉంటుంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;‘ఎస్‌వీఎస్’ మరో వేదిక!&lt;/b&gt;&lt;br /&gt;ప్రారంభ సభను వేటూరి వేదికపై నిర్వహించనున్నారు. మొత్తం మూడు రోజులు జరిగే ఈ వేడుకలకు బెంజి సర్కిల్ సమీపంలోని ఎస్‌వీఎస్ కళ్యాణ మండపం కూడా మరో వేదికైంది. ఈ కళ్యాణ మండపాన్ని రెండు వేదికలుగా విభజించారు. ఒక వేదికకు మహాకవి శ్రీశ్రీ సభా ప్రాంగణమని, రెండో దానికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రాంగణమని నిర్వాహకులు పేరు పెట్టారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు తెలుగు చరిత్ర, సంస్కృతి, సాంకేతికత, రేపటి అవసరాలు అనే అంశాలపై ఏకకాలంలో సదస్సులు నిర్వహించనున్నారు. దాదాపు 200 మంది సాహితీవేత్తలు, పరిశోధకులు, నిపుణులు ఈ సదస్సులకు హాజరవుతున్నారు. సాయం సమయాల్లో ప్రతినిధుల కవి సమ్మేళనాలూ ఉంటాయి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;రానున్న అధికార ప్రముఖులు..&lt;/b&gt;&lt;br /&gt;పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు, పీ సురేంద్ర, కేవీ రమణాచారి, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, ఎం కాంతారావు, డాక్టర్ పీ ప్రభాకర్, హర్షవర్థన్, శైలజా సుమన్, డీ ప్రసాదరావు, మంగళగిరి ఆదిత్య ప్రసాద్, పీ చెన్నారెడ్డి, డాక్టర్ కృష్ణయ్య, డాక్టర్ శ్రీపాద సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఏ విద్యాసాగర్, డాక్టర్ కే శ్రీనివాసరావు, వంటి పలువురు అధికార ప్రముఖులు సదస్సుకు హాజరుకానున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;విదేశీ ప్రముఖులు..&lt;/b&gt;&lt;br /&gt;‘మారిషస్-ఆంధ్ర’ తెలుగు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తేజ్ నారాయణ్, కోడి రమణ, చిన్నయ్య కూనయ్య, ‘సిలికాన్-ఆంధ్ర’ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్, జోర్డాన్ తెలుగు సంఘం అధ్యక్షులు డీఎంఆర్ శేఖర్, లండన్ తెలుగు సంఘం అధ్యక్షులు కోట మల్లేష్, కొత్తపల్లి నారాయణ స్వామి, డాక్టర్ కుమార్ అన్నవరపు, డాక్టర్ తెన్నేటి చంద్రకళాధరరావు(అమెరికా), సత్యమూర్తి (సింగపూర్), జయకుమార్(సీనియర్ జర్నలిస్టు, లండన్), దివ్య సునీతారాజ్(రష్యా) పాల్గొంటారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;పత్రికా రంగ ప్రముఖులు..&lt;/b&gt;&lt;br /&gt;సాక్షి ఎడిటర్ వీ మురళి, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఏబీకే ప్రసాద్, ఐ వెంకట్రావు, కే శ్రీరామచంద్రమూర్తి, రవిప్రకాష్, నరేంద్ర చౌదరి, ఎంవీఆర్ శాస్త్రి, కే శ్రీనివాస్, విజయ్ బాబు, టంకసాల అశోక్, వేమూరి బలరామ్, తెలకపల్లి రవి, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, పీ రామ్మూర్తి, విరాట్ వెంకటేశ్వర్లు, ఏఏవీ ప్రసాద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు ప్రదర్శన శాఖ వారిచే తెలుగు ప్రజల సంస్కృతి, చరిత్రల పురావస్తు చిత్ర ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.&lt;/span&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-7YDaSL8EUNM/TkS_g5Z33hI/AAAAAAAAAM0/7dhFD5eIE00/s1600/telugu_mahasabhalu_first.jpg" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="230" src="http://4.bp.blogspot.com/-7YDaSL8EUNM/TkS_g5Z33hI/AAAAAAAAAM0/7dhFD5eIE00/s320/telugu_mahasabhalu_first.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;b&gt;సభల లక్ష్యాలు, చర్చనీయ అంశాలు ఇవి!&lt;/b&gt;&lt;br /&gt;పురావస్తు పరిశోధనలు, తెలుగు నాణేలు, శాసనాలు, భాష ప్రాచీనతలను నిరూపించే పరిశోధనాంశాలు, పురావస్తు ఆధారాల పరిశీలన.&lt;br /&gt;&lt;br /&gt;తెలుగు సాహిత్యంలో ప్రధాన ఘట్టాలు, సంప్రదాయాలు, సాహిత్య పరిశోధనలు, బాల సాహిత్యం, నాటక, నవల , కథ, కవితా రచనల రేపటి పరిస్థితులు. తెలుగు విమర్శ. సాహిత్యంలో నిబద్ధత. ఆధునికత. అవాంఛనీయ ధోరణులు. పత్రికా రంగంలో భాషా వ్యాప్తిపై పరిశీలన.&lt;br /&gt;&lt;br /&gt;తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లోని తెలుగువారి జీవనం. భాషా సంస్కృతులపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై చర్చ.&lt;br /&gt;&lt;br /&gt;రేపటి అవసరాలకు తగినట్లుగా తెలుగు భాషా బోధన. తెలుగు మాధ్యమంలోని పాఠ్యాంశాల్లో చేయాల్సిన మార్పులు. మాతృభాషలో ప్రాథమిక విద్యపై శాస్త్రీయ అవగాహన. తెలుగు పండితులకు సముచిత గౌరవాన్ని ప్రభుత్వం, విద్యాసంస్థలు అందించడంపై చర్చ.&lt;br /&gt;&lt;br /&gt;తెలుగుకు విశిష్ట ప్రాచీన సుసంపన్న హోదా ప్రకటించిన తర్వాత చేపట్టనున్న నిర్దిష్ట కార్యక్రమాలపై హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, మైసూరు భారతీయ భాషా కేంద్రం, కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, సంబంధిత సంస్థల ప్రతిపాదనలు.&lt;br /&gt;&lt;br /&gt;ఆధునిక అవసరాలకు తగినట్లుగా తెలుగు భాష ఆధునికీకరణ. తెలుగు లిపి-కంప్యూటర్ అవసరాలు, కంప్యూటర్‌లో తెలుగు పదజాలం. తెలుగు సాంకేతిక ఉపకరణాలు. తెలుగు యూనికోడ్. వెబ్ సైట్లు, బ్లాగులు, సోషల్ నెట్‌వర్క్ సైట్లు తదితర అంశాలపై విశేష చర్చలు తెలుగు వేదికలపై సాగనున్నాయి.&lt;/span&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-h2kMzLKq9a8/TkS-7E17AbI/AAAAAAAAAMw/jvt9QxwtIuo/s1600/telugu_mahasabhalu_poster.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="226" src="http://2.bp.blogspot.com/-h2kMzLKq9a8/TkS-7E17AbI/AAAAAAAAAMw/jvt9QxwtIuo/s320/telugu_mahasabhalu_poster.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="text-align: left;"&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;b&gt;సభల సారధ్యం వీరిదే...&lt;/b&gt;&lt;br /&gt;కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్, కార్య నిర్వాహక అధ్యక్షులు పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ ఈ కార్యక్రమాలను నిర్వహించి, పర్యవేక్షించనున్నారు.  &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-8580683911716678252?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/8580683911716678252/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/08/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8580683911716678252'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8580683911716678252'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/08/blog-post.html' title='వెల్లివిరియనున్న తెలుగు సౌరభం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-3Bij3pjPsy4/TkS9kGdqkaI/AAAAAAAAAMo/LMuVflYj1mc/s72-c/telugu_mahasabhalu_logo.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4141411722846288171</id><published>2011-02-13T02:45:00.001-08:00</published><updated>2011-02-13T02:45:30.394-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='పత్రికలు / చానల్స్'/><title type='text'>పత్రికలు / చానల్స్</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;h3 class="post-title entry-title"&gt; &lt;/h3&gt;&lt;div class="post-header"&gt;  &lt;/div&gt;&lt;b&gt;తెలుగు వార్తాపత్రికలు &lt;/b&gt;                                                                &lt;br /&gt;&lt;ul&gt;&lt;li&gt;&lt;a href="http://www.sakshi.com/" target="_blank"&gt;సాక్షి&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.eenadu.net/" target="_blank"&gt;ఈనాడు&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.andhrajyothy.com/" target="_blank"&gt;ఆంధ్రజ్యోతి&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.prajasakti.com/" target="_blank"&gt;ప్రజాశక్తి&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.vaarttha.com/" target="_blank"&gt;వార్త &lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.andhraprabha.com/" target="_blank"&gt;ఆంధ్రప్రభ&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.andhrabhoomi.net/" target="_blank"&gt;ఆంధ్రభూమి&lt;/a&gt;&lt;/li&gt;&lt;/ul&gt;&lt;br /&gt;&lt;b&gt;తెలుగులో వార్తల సైట్లు &lt;/b&gt;                                                 &lt;br /&gt;&lt;ul&gt;&lt;li&gt;&lt;a href="http://www.telugupeople.com/" target="_blank"&gt;తెలుగు పీపుల్ &lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.telugulo.com/" target="_blank"&gt;తెలుగులో&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://telugu.greatandhra.com/" target="_blank"&gt;గ్రేట్ ఆంధ్రా&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://in.telugu.yahoo.com/" target="_blank"&gt;యాహూ తెలుగు&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://telugu.webdunia.com/" target="_blank"&gt;వెబ్ ప్రపంచం&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.telugu.eenaduandhra.com/" target="_blank"&gt;ఈనాడుఆంధ్ర &lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://namastheandhra.com/" target="_blank"&gt;నమస్తే ఆంధ్ర&lt;/a&gt;&lt;/li&gt;&lt;/ul&gt;&lt;strong&gt;తెలుగులో సినిమా సైట్లు&lt;/strong&gt;                                                                &lt;br /&gt;&lt;ul&gt;&lt;li&gt;&lt;a href="http://www.cinevinodam.com/" target="_blank"&gt;సినీవినోదం&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://telugulo.com/news.php?section=2" target="_blank"&gt;తెలుగులో&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://telugu.andhracafe.com/" target="_blank"&gt;ఆంధ్ర కేఫ్&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.andhravilas.com/telugu.asp" target="_blank"&gt;ఆంధ్రా విలాస్&lt;/a&gt;&amp;nbsp;&lt;/li&gt;&lt;/ul&gt;&lt;div align="left"&gt;                   &lt;ul&gt;&lt;li&gt;&lt;a href="http://www.idlebrain.com/" target="_blank"&gt;ఐడిల్ బ్రెయిన్ &lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.chitramala.com/" target="_blank"&gt;చిత్రమాల&lt;/a&gt;&lt;/li&gt;&lt;li&gt;&lt;a href="http://www.telugucinema.com/" target="_blank"&gt;తెలుగు సినిమా&lt;/a&gt;&lt;/li&gt;&lt;/ul&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4141411722846288171?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4141411722846288171/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/02/blog-post_13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4141411722846288171'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4141411722846288171'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/02/blog-post_13.html' title='పత్రికలు / చానల్స్'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-1696554581619611731</id><published>2011-02-13T02:41:00.000-08:00</published><updated>2011-02-13T02:41:37.500-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సేకరణలు'/><title type='text'>నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;table border="0" cellpadding="0" cellspacing="0"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;&lt;span class="style9"&gt;&lt;/span&gt;&lt;/b&gt;&lt;/span&gt; పెదవి  అంచున పేరుకున్న నిశ్శబ్దం అందంగా  చెదిరే వేళ &lt;br /&gt;తీరం చేరిన ఆనందాన్ని  తన తరగల &lt;br /&gt;తరంగిణీ నృత్యంతో  మాత్రమే చూసి &lt;br /&gt;తరంగం మాయమౌతుందెందుకని?&lt;br /&gt;&lt;br /&gt;కనురెప్ప పరదాల  చాటు నుంచి వచ్చే సందేశం &lt;br /&gt;మనసు చేరే  లోపలే సందేహమవుతుందెందుకది?&lt;br /&gt;&lt;br /&gt;నా కలలకి కథావస్తువా!  నీ కెలా చెప్పను? &lt;br /&gt;నీ ముంగురుల  కదలికలో నాకు ప్రపంచం కనబడుతుందని &lt;br /&gt;నీ కనురెప్పల  చప్పుళ్ళలో నాకు వేదం వినబడుతుందని!&lt;br /&gt;&lt;/td&gt;                 &lt;/tr&gt;&lt;tr&gt;                   &lt;td&gt;&lt;br /&gt;&lt;/td&gt;                 &lt;/tr&gt;&lt;tr align="center"&gt;                   &lt;td&gt;&lt;div align="right" class="style9"&gt;&lt;b&gt;- యండమూరి  &lt;i&gt;‘ఆనందో బ్రహ్మ’&lt;/i&gt; నుంచీ&lt;/b&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-1696554581619611731?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/1696554581619611731/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/02/blog-post.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1696554581619611731'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1696554581619611731'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/02/blog-post.html' title='నిశ్శబ్దం అందంగా చెదిరే వేళ'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-6440781211485115175</id><published>2011-01-30T04:36:00.000-08:00</published><updated>2011-01-30T04:37:37.585-08:00</updated><title type='text'>రాష్ట్ర విద్యార్థులకు రేడియో ట్రాకర్లు : అమెరికా అమానుషం</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;div class="article_info clearfix"&gt;&lt;/div&gt;&lt;img align="Right" alt="" src="http://www.prajasakti.com/images_designer/article_images/2011/1/29/aptn-1296334164531.jpg" title="" /&gt;  ఇతర దేశాల్లో మానవ హక్కుల గురించి పదే పదే మాట్లాడే అమెరికా తన వరకు  వచ్చేసరికి అవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ యథేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తోంది.  మానవ హక్కుల హననంపై ఇతర దేశాలకు సుద్దులు చెప్పడం రివాజుగా పెట్టుకున్న  అమెరికా, దోషులుగా తేలని విద్యార్థులను నేరస్తుల కంటే హీనంగా చూస్తోంది.  వీసాల దుర్వినియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రై-వ్యాలీ యూనివర్శిటికి  చెందిన మన రాష్ట్ర విద్యార్థుల పట్ల అమెరికా అధికారులు అమానుషంగా  &lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;వ్యవహరిస్తున్నారు. ఈ మోసంతో తమకెలాంటి సంబంధమూ లేదంటూ విద్యార్థులు  ఇప్పటికే అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా విద్యార్థుల కదిలికలను  గమనించడం కోసం వారికి రేడియో ట్రాకర్లు అమర్చారు.. ట్రై-వ్యాలీ  యూనివర్శిటీలోని వందలాది మంది భారతీయ విద్యార్థుల్లో అత్యధికులు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. ఇప్పటికే వీరు అర్థంతరంగా చదువులకు స్వస్తి  చెప్పి స్వదేశానికి తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల  పట్ల అధికారుల తీరు మరింత దిగ్భ్రాంతి కలిగింది.&lt;br /&gt;&lt;br /&gt;కొందరు  విద్యార్థులకు రేడియో ట్రాకర్లు అమర్చారు. ఆర్‌ఎఫ్‌ఐడిగా పిలిచే ఈ సాధనం  ద్వారా సదరు విద్యార్థి కదలికలు, ఆచూకీ తెలుసుకోవడం సాధ్యపడుతుంది. అయితే  దీనిపై విద్యార్థులెవరూ మాట్లాడలేదు. &lt;br /&gt;&lt;br /&gt;అమెరికాలోని  తెలుగువారికి ప్రాతినిథ్యం వహిస్తున్న తానాకు చెందిన విద్యార్థుల కమిటీ  ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఇప్పటికే పలువురు విద్యార్థుల పాస్‌పోర్టులను  అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఆ ప్రాంతాన్ని వీడి పోకుండా వారికి  దిక్సూచి పరికరాలు, , రేడియో ట్రాకర్లు అమర్చి అమానవీయంగా వ్యవహరించారని  తానా విద్యార్థుల కమిటీ చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. ఈ విషయం తెలియడంతో మానవ  హక్కుల కార్యకర్తలు భగ్గుమన్నారు. దోషులుగా నిర్ధారణ కాకుండానే  విద్యార్థుల పట్ల అమెరికా ఈ విధంగా స్పందిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం  చేశారు. నేరస్తుల పట్ల కూడా ఈ విధంగా వ్యవహరించరని విమర్శించారు.  శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్రై-వ్యాలీ యూనివర్శిటీ వీసా మోసాలకు పాల్పడిందని,  వీసా పర్మిట్లను దుర్వినియోగం చేసిందని, మనీ లాండరింగ్‌తోపాటు ఇతర నేరాలను  పాల్పడిందని ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఆరోపించారు. దీనిపై  కాలిఫోర్నియాలోని కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. అక్రమంగా ఇమ్మిగ్రేషన్‌  పొందడానికి కొందరు విదేశీయులకు ఈ యూనివర్శిటీ సహకరించిందని ఫిర్యాదులో  పేర్కొనడంతో వర్శిటీపై దాడులు చేసిన అధికారులు, దాన్ని మూసేసిన సంగతి  తెలిపిందే. అందులో మొత్తం 1,555 విద్యార్థులుండగా 95 శాతం మంది  భారతీయవిద్యార్థులున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఈ నేపథ్యంలో అర్థంతరంగా తమ  చదువులు ఆగిపోకుండా చూడాలని, తాము ఎలాంటి చట్టాలనూ ఉల్లంఘించలేదని భారతీయ  విద్యార్థులు భారత కాన్సుల్‌ జనరల్‌ సుస్మితా గంగూలీ థామస్‌ను కలిసి  విజ్ఞప్తి చేశారు.&lt;br /&gt;ఇప్పటికే సుమారుగా రెండు డజన్ల మంది  విద్యార్థులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారని లేదా నిర్బంధంలోకి  తీసుకున్నారని ధ్రువీకరించని వార్తలొచ్చాయి. దేశం విడిచి పోవాలని ఎక్కువ  మంది విద్యార్థులను కోరినట్లు ఆ వార్తలు తెలియచేస్తున్నాయి. తమను  ఆశ్రయించిన కొందరు విద్యార్థులను ఐఎస్‌ఎపి (ఇంటెన్స్‌ సూపర్‌విజన్‌ అండ్‌  అప్పీరెన్స్‌ ప్రోగ్రాం) కింద పెట్టామని ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసిఇ) అధికారులు తెలియచేశారు. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌  చర్యలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియచేయడానికి ఐసిఇ తిరస్కరించింది. ఆ  విషయం దర్యాప్తులో ఉందని పేర్కొంది.&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: red;"&gt;భారత విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;ట్రై-వ్యాలీ  యూనివర్శిటీకి చెందిన భారతీయ విద్యార్థుల కోసం అమెరికా ఐసిఇ ఒక  హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. ఐసిఇ అధికార ప్రతనిధి లరి కె హాలే  మాట్లాడుతూ 'సందేహాలపై ఐసిఇ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ దర్యాప్తులపై  సందేహాలుంటే సంప్రదించడం కోసం ట్రై-వ్యాలీ విద్యార్థుల కోసం ఈ-మెయిల్‌  అడ్రస్‌, వాయిస్‌ మెయిల్‌ ఏర్పాటు చేశాం' అని చెప్పారు. విద్యార్థులు  415-844-5320 నెంబర్‌కు ఫోన్‌ చేసి వాయిస్‌ మెయిల్‌ పంపాలని చెప్పారు. ఐసిఇ  ప్రతినిధి తిరిగి ఫోన్‌ చేస్తారని తెలిపారు. దీంతోపాటు విద్యార్థులు  సమాచారం కోసం 'ఎస్‌ఎఫ్‌ఆర్‌హెచ్‌ఎస్‌ఐఎఫ్‌ఏ డిహెచ్‌ఎస్‌.జిఓవి'కు రాయాలని  చెప్పాలని చెప్పారు.&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-6440781211485115175?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/6440781211485115175/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_30.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6440781211485115175'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6440781211485115175'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_30.html' title='రాష్ట్ర విద్యార్థులకు రేడియో ట్రాకర్లు : అమెరికా అమానుషం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-646247636654000399</id><published>2011-01-25T09:33:00.001-08:00</published><updated>2011-01-25T09:33:32.599-08:00</updated><title type='text'>మన తెలుగు ‘పద్మా’లు</title><content type='html'>&lt;div dir="ltr" style="text-align: left;" trbidi="on"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TT8JU_OON0I/AAAAAAAAAMg/1pzLbxAnDlA/s1600/padmalu.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="140" src="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TT8JU_OON0I/AAAAAAAAAMg/1pzLbxAnDlA/s320/padmalu.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&amp;nbsp;దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావును ఈసారి పద్మవిభూషణ్ పురస్కారం వరించగా, క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. 2010 సంవత్సరానికిగాను ‘పద్మ’ అవార్డులను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ‘పద్మ’పురస్కారాలకు 128మంది ఎంపిక కాగా, వారిలో&amp;nbsp; 31మంది మహిళలున్నారు.&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&amp;nbsp;మధుర గానామృతానికి చిరునామా అయిన ఎస్.పి. బాలసుబ్రమణ్యానికి పద్మ భూషణ్ లభించింది. అలనాడు వెండితెరపై ఏరువాకాసాగారో.. అన్న పాటకు అద్భుతంగా నృత్యం చేస్తూ నటించిన వహీదా రెహమాన్‌కు పద్మ భూషణ్ లభించింది. వీరితోపాటు బ్యాంకింగ్ రంగంలో తన సొంతముద్రను వేస్తున్న చందా కొచ్చర్‌కు, తెలుగు సినిమాలతో ప్రారంభించి, జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా ఎదిగిన టబూకు, దశాబ్దాల తరబడి యువతను ఉర్రూతలూగిస్తున్న ఉషా ఉతుప్‌లకు కూడా పద్మశ్రీ లభించింది.&lt;br /&gt;&lt;br /&gt;కేంద్ర ప్రభుత్వం 2010 ఏడాదికిగాను 'పద్మ' అవార్డులను మంగళవారం ప్రకటించింది. ప్రముఖ సినీనటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, కపిల వాత్సాయణ్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పల్లె రామారావు, అజీం ప్రేమ్‌జీ, బ్రజేష్ మిశ్రా, మాంటెక్ ఆహ్లూవాలియా తదితరులు పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే 'పద్మభూషణ్' అవార్డుకు గాను ప్రముఖ సినీనటి వహీదారెహ్మన్, ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జీ.వీ.కె. రెడ్డి, డాక్టర్ కే. అంజిరెడ్డి, సంగీత దర్శకుడు ఖయ్యూం తదితరులు ఎంపికయ్యారు.&lt;br /&gt;&lt;br /&gt;అలాగే 'పద్మశ్రీ' అవార్డులకు గానూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీవీఎస్ లక్ష్మణ్, షూటింగ్‌లో హైదరాబాదీ గగన్‌నారంగ్, చందా కొచ్చర్, ఇర్ఫాన్ ఖాన్. శశికపూర్, కాజోల్, ఉషాఉతుప్, వై.సి. దేవేశ్వర్, భారత రెజ్లర్ సుశీల్‌కుమార్. కష్ణాపూనియా తదితరులను ఎంపిక చేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. కాగా లక్ష్మణ్ పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో ఆయన కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు దేశంలో నాలుగో అత్యున్నతస్థాయి అవార్డు .&amp;nbsp;  &lt;/span&gt;&lt;/div&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-646247636654000399?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/646247636654000399/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_25.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/646247636654000399'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/646247636654000399'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_25.html' title='మన తెలుగు ‘పద్మా’లు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TT8JU_OON0I/AAAAAAAAAMg/1pzLbxAnDlA/s72-c/padmalu.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4367105062070160187</id><published>2011-01-18T11:42:00.000-08:00</published><updated>2011-01-18T11:42:16.035-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం తెలుగులో...</title><content type='html'>&lt;span style="font-size: large;"&gt;&lt;a href="http://aponline.gov.in/APPORTAL/Committee.html"&gt;&lt;span class="fullpost"&gt;శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం తెలుగులో...  &lt;/span&gt;&lt;/a&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4367105062070160187?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4367105062070160187/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_1916.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4367105062070160187'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4367105062070160187'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_1916.html' title='శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం తెలుగులో...'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-424898525788429686</id><published>2011-01-18T09:36:00.001-08:00</published><updated>2011-01-18T11:38:15.832-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='తెలుగు పుస్తకాలు'/><title type='text'>తెలుగు పుస్తకాలు</title><content type='html'>&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?y2wlzyybyvi"&gt;గుర్రం జాషువా ‘‘గబ్బిలము’’&lt;/a&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;a href="http://www.mediafire.com/?2hzmzyymntd"&gt;&lt;b&gt;- ఆరుద్ర&amp;nbsp; ‘‘నే చెప్పానుగా’’ &lt;/b&gt;&lt;/a&gt;&lt;br /&gt;- &lt;a href="http://www.mediafire.com/?yz5jljdimim"&gt;&lt;b&gt;డాక్టర్ సి.నారాయణరెడ్డి ‘‘గాంధీయం’’&lt;/b&gt;&lt;/a&gt;&lt;br /&gt;- &lt;a href="http://www.mediafire.com/?uddg1iz0nuf"&gt;&lt;b&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ &lt;/b&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?zgzmgynejtg"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ &lt;/a&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?yy4mlzonmyy"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ &lt;/a&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?zyidzmmomt5"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ &lt;/a&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?dnqmjo3mg5y"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’&amp;nbsp;&lt;/a&gt;&lt;/b&gt;&lt;b&gt; &lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?z5kgynjgyow"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ &lt;/a&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?mel4ydgo4zj"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’&amp;nbsp;&lt;/a&gt;&lt;/b&gt;&lt;b&gt; &lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?yaylm4yghyz"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’ &lt;/a&gt;&lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?oyajyxdzgjw"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’&amp;nbsp;&lt;/a&gt;&lt;/b&gt;&lt;b&gt; &lt;/b&gt;&lt;br /&gt;&lt;b&gt;- &lt;a href="http://www.mediafire.com/?qyddzhz0qmd"&gt;అడివి బాపిరాజు ‘‘గోన గన్నారెడ్డి’’&amp;nbsp;&lt;/a&gt;&lt;/b&gt;&lt;b&gt; &lt;/b&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-424898525788429686?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/424898525788429686/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_18.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/424898525788429686'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/424898525788429686'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_18.html' title='తెలుగు పుస్తకాలు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-224291002609511986</id><published>2011-01-16T06:12:00.000-08:00</published><updated>2011-01-16T06:12:13.741-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='సాంకేతికం'/><title type='text'>వికీపీడియా పదేళ్ల ప్రస్థానం</title><content type='html'>&lt;span class="fullpost"&gt;కంప్యూటర్‌ ప్రపంచంలో విహరించే వారికి వికీపీడియా అంటే ఏమిటో తెలియంది కాదు. ఆవిర్భవించిన పదేళ్ల కాలంలోనే అసంఖ్యాక నెటిజన్ల ఆదరణ చూరగొంది. 2001, జనవరి 15న జిమ్మీ వేల్స్‌ వికీపీడియాను నెలకొల్పారు. అంతకు ముందు ఆన్‌లైన్‌ ఎన్‌సైక్లోపీడియా నూపెడియా విఫలమైన నేపథ్యంలో వికీపీడియా స్థాపనకు &lt;a name='more'&gt;&lt;/a&gt;సాహసించారనే చెప్పాలి. పదేళ్ల అనుభవంతో మరింత మెరుగైన ప్రపంచ ప్రదర్శనకు వికీపీడియా సన్నద్ధమవుతోంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకున్న జనాదరణకు ప్రతిస్పందనగా విజ్ఞాన విస్తృతికి తన వికీపీడియాను వేదికగా చూపాలను కుంటోంది. వికీపీడియా ద్వారా ఉచిత సేవలు అందు తాయి. లాభాపేక్ష లేకుండా నడిచే వికీపీడియా మారుతున్న కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా సమాచార లభ్యత, దాన్ని ప్రజలకు చేరువ చేయడం, తదితర అంశాల్లో ఎన్నో మార్పులను స్వీకరించింది. ఓ మోస్తరు ఆశలతో ప్రారంభించిన వికీపీడియా ప్రస్తుతం ఎవరూ ఉహించ జాలనంత స్థాయిలో ఆదరణను చూరగొనడం చాలా సంతోషకరంగా ఉన్నట్లు వికీపీడియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి సూ గార్డెనర్‌ వ్యాఖ్యానించారు. పదేళ్ల ప్రస్థానం తరువాత సుమారు 250 భాషల్లో వికీపీడియా లభ్యమవుతోంది.&lt;br /&gt;&lt;br /&gt;సుమారుగా 2 కోట్ల 60 లక్షల వివరాలు నమోదయ్యాయి. లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా వికీపీడియాను సందర్శిస్తుంటారు. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువకావాలన్నదే తమ ఆశయమని గార్డెనర్‌ తెలిపారు. వర్ధమాన దేశాల నుంచి ఆన్‌లైన్‌ సంప్రదింపులు నెరిపేందుకు మొబైల్‌ఫోన్ల ద్వారా ప్రయత్నించే వారిని సంతృప్తిపరిచే దిశలో ప్రయత్నాలు సాగిస్తున్నామన్నారు. అమెరికాకు వెలుపల తొలిగా భారత్‌లోనే వికీపీడియా కార్యాలయాన్ని ప్రారంభించింది. సమాచారం కోసం ఎదురు చూసే మధ్యతరగతి భారతీయులను దృష్టిలో పెట్టుకొని వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తున్నట్లు గార్డెనర్‌ చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న వికీపీడియాకు ఎడిటర్‌ 20ల ప్రాయంలో ఉన్న ఒక సైన్స్‌ పట్టభద్రుడున్నాడంటే నమ్మగలరా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. వికీపీడియా సమాచారాన్ని విశ్వసించలేమంటూ అనేక విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు ఒక వంక విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-224291002609511986?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/224291002609511986/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_16.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/224291002609511986'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/224291002609511986'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_16.html' title='వికీపీడియా పదేళ్ల ప్రస్థానం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-5295987523533765603</id><published>2011-01-13T23:16:00.001-08:00</published><updated>2011-01-13T23:16:48.910-08:00</updated><title type='text'>సంక్రాంతి శుభాకాంక్షలు</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TS_4R4wsiSI/AAAAAAAAALw/j3K0NcK27P4/s1600/Pongal_41339207.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="192" src="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TS_4R4wsiSI/AAAAAAAAALw/j3K0NcK27P4/s320/Pongal_41339207.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-5295987523533765603?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/5295987523533765603/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5295987523533765603'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5295987523533765603'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post_13.html' title='సంక్రాంతి శుభాకాంక్షలు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TS_4R4wsiSI/AAAAAAAAALw/j3K0NcK27P4/s72-c/Pongal_41339207.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-8100120741161484197</id><published>2011-01-07T06:42:00.000-08:00</published><updated>2011-01-07T06:47:22.563-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 13</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;ఆరోగ్యం.. నిదానం&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="hdr_blue1_Details_tel"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="date_band"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;&lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;&lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/HOSPITAL-BEDS7-1-11-7828.jpg" /&gt;  శ్రీకృష్ణ కమిటీ రాష్ర్టంలోని మూడు ప్రాంతాలలో పర్యటించినపుడు గానీ,  హైదరాబాద్‌లో వివిధ గ్రూపులతో చర్చించినపుడు గానీ ఆరోగ్యానికి సంబంధించిన  అంశాలను ఎవరూ ప్రస్తావించలేదు. మనిషి జీవనవిధానంలో ఆరోగ్యం కూడా ఒక  ముఖ్యమైన సూచిక కనుక రాష్ర్టంలోని 3 ప్రాంతాల్లో ఉన్న ఆరోగ్య సదుపాయాలు,  ఆరోగ్య ఫలితాల గురించి శ్రీకృష్ణ కమిటీ చర్చించింది. &lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ఆరోగ్య  మౌలిక సదుపాయాలు: ఆసుపత్రుల సంఖ్య, ప్రైమరీ హెల్త్ సెంటర్లు (పీహెచ్‌సీలు),  పడకలు, డాక్టర్లు వంటి విషయాల్లో 1961 నుంచి 2009 వరకూ రాష్ర్టంలో ఏర్పాటు  చేసిన మౌలిక సదుపాయాలగురించి ఈ భాగంలో చర్చించారు. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య  సదుపాయాల గురించి సమాచారమే అందుబాటులో ఉంది. ప్రైవేటు రంగం గురించి తగిన  సమాచారం లేదు. రాష్ర్టంలో 1960-61లో అల్లోపతి డిస్పెన్సరీలు 564 ఉండగా  1990-91కి 1,680కి పెరిగాయి. అయితే క్రమంగా తగ్గుతూ 2009 నాటికి వీటిసంఖ్య  289కి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం ఈ డిస్పెన్సరీలను ప్రైమరీ హెల్త్  సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయడమే. హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణలో ఈ  డిస్పెన్సరీల సంఖ్య రాయలసీమ, కోస్తాంధ్ర కన్నా తక్కువగా ఉన్నాయి.  రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల సంఖ్య చూస్తే మూడు ప్రాంతాలలో  అంతరం చాలా తక్కువ. ఇది క్రమేణా తగ్గుతున్నది. 1998-99లో లక్ష గ్రామీణ  జనాభాకు తెలంగాణలో 2.94 పీహెచ్‌సీలుండగా రాయలసీమలో 3.30, కోస్తాంధ్రలో 2.75  ఉన్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;31.3.2009 నాటికి తెలంగాణలో 2.53, రాయలసీమలో 2.69,  కోస్తాంధ్రలో 2.51 పీహెచ్‌సీలున్నాయి. అల్లోపతి ఆసుపత్రులలో పడకలసంఖ్య  విషయానికొస్తే... ప్రభుత్వాసుపత్రులలో 1961లో 19వేలుగా ఉన్న పడకలు 2009కి  39 వేలకు చేరుకున్నాయి. జనాభా సంఖ్య పెరగడంతో పడకల లభ్యత తగ్గినట్లు  గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో హైదరాబాద్‌తో కలసి తెలంగాణ  ప్రాంతాన్నిచూస్తే మిగిలిన ప్రాంతాలకన్నా మెరుగ్గా కనిపిస్తున్నా...  హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణ ప్రాంతం మిగిలిన వాటి కన్నా వెనుకబడి  ఉంది. రాష్ర్ట సగటుతో తెలంగాణ(హైదరాబాద్ మినహాయించి)ప్రాంతాన్ని  పోల్చిచూస్తే 2001-2009 మధ్య అంతరం బాగా పెరిగింది. కోస్తాంధ్ర కన్నా  రాయలసీమ మెరుగ్గా ఉంది. డాక్టర్ల సంఖ్య 1961లో 1,826గా ఉండగా 2009 నాటికి  అది 10,117కి(9,321 రెగ్యులర్, 796 కాంటాక్టు) చేరుకుంది. ఈ విషయంలో కూడా  హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో  ప్రస్తుతం 27,713 మంది ఏఎంఎన్ లేదా మల్టీ పర్పస్ హెల్త్  అసిస్టెంట్లున్నారు. 2,305 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో  ప్రతి లక్ష మంది జనాభాకు వీరి శాతాన్ని పరిశీలిస్తే మూడు చోట్లకు పెద్ద  తేడా లేదు. తెలంగాణ(44.72 శాతం), రాయలసీమ(44.41), కోస్తాంధ్ర(44.82)లో  చొప్పున ఉన్నారు. &lt;br /&gt;&lt;br /&gt;హైదరాబాద్‌లో వైద్యసదుపాయాలు: జంటనగరాల్లో  ప్రైవేట్, ప్రభుత్వ వైద్య సదుపాయాలు కేంద్రీకృతమయ్యాయి. 2009 గణాంకాల  ప్రకారం.. తెలంగాణలోని 17 వేల పడకల సామర్థ్యం కలిగిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో  ఒక్క హైదరాబాద్‌లోనే 6,700 ఏర్పాటయ్యాయి. తెలంగాణలోని 4 వేలమంది ప్రభుత్వ  వైద్యులకు.. హైదరాబాద్‌లో 1,400 మందికిపైగా పనిచేస్తున్నారు. రాష్ట్ర  సగటుతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రభుత్వ వైద్యులు, పడకల సంఖ్య మూడు రెట్లు  అధికం. అన్ని సదుపాయాలు ఇక్కడ కేంద్రీకృతం కావటం మిగతా తెలంగాణ జిల్లాలపై  వ్యతిరేక ప్రభావం చూపుతోంది. అయితే వైద్యసేవల కోసం హైదరాబాద్ వచ్చేందుకు 3  ప్రాంతాల ప్రజలు మొగ్గు చూపుతున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;వైద్యరంగం ప్రైవేటీకరణ:  1980 తరువాత ప్రత్యేకించి వైద్యసేవల్లో ప్రైవేట్ ఆస్పత్రులు కీలకపాత్ర  పోషిస్తున్నాయి. జనాభాకు తగినట్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు  పెరగలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో వైద్యరంగానికి కేటాయింపులు క్రమేపీ  తగ్గిపోయాయి. 1974లో ఇది 5.4% ఉండగా.. 2006 నాటికి 4.5 శాతానికి క్షీణిం  చింది. రూపాయాల్లో చూస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం వెచ్చిస్తున్న ఖర్చు  సరాసరిన రూ. 141 నుంచి రూ. 124కి పడిపోయింది. ఆస్పత్రుల్లో కార్పొరేట్  ధోరణి పెరిగింది. వీటి ఏర్పాటు ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ  ఇచ్చి నేరుగాప్రోత్సహించాయి. &lt;br /&gt;&lt;br /&gt;ఆరోగ్యశ్రీ: సామాజిక వైద్యబీమా  కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేజర్  శస్తచ్రికిత్సలతోపాటు కొన్ని వ్యాధులకు చికిత్స అందుతోంది. అర్హులైనవారు  ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేట్  ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారికి బీమా ఏజన్సీ ద్వారా డబ్బు తిరిగి  చెల్లిస్తున్నారు. దీనిద్వారా పేదలకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో నాణ్యమైన  వైద్యం అందుతున్నా..ప్రైవేట్ వ్యక్తులు దీన్ని దుర్వినియోగం చేసే  అవకాశముందన్న విమర్శలున్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఆరోగ్యంపై శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది?&lt;/b&gt;&lt;br /&gt;రాష్ర్టంలో  ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు నిదానంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఆరోగ్య  సదుపాయాల తలసరి లభ్యతా అరకొరే. ప్రభుత్వం కల్పించే ఆరోగ్య సదుపాయాలు  (ఆసుపత్రి పడకలు, డాక్టర్లు) రాయలసీమలో ఎక్కువగా ఉండగా తర్వాత స్థానంలో  కోస్తాంధ్ర ఉంది. ఈ విషయంలో హైదరాబాద్‌ను మినహాయించి చూస్తే తెలంగాణ   వెనుకబడి ఉంది. అయితే ఆరోగ్య సూచికలపరంగా చూస్తే మన కు వేరే చిత్రం  కనిపిస్తుంది. రాయలసీమ, కోస్తాంధ్ర ముఖ్యంగా ఉత్తర కోస్తాలతో పోల్చితే  తెలంగాణలోని ఎక్కువ జిల్లాలు సంతానోత్పత్తి, శిశు ఆరోగ్యం సూచికలలో  మెరుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం.. వాటిని  బాగా ఉపయోగించుకోవడం, అలాగే ప్రైవేటు వైద్యం కోసం కుటుంబాలు బాగా ఖర్చు  పెట్టడం దీనికి కారణం.&lt;br /&gt;&lt;br /&gt;కోస్తాలోని విజయనగరం, రాయలసీమలోని కర్నూలు,  తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలు సంతానోత్పత్తి, శిశు ఆరోగ్య సూచికలలో  వెనకబడి ఉన్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలకు ప్రైవేటు వైద్యాన్ని భరించే స్థోమత  లేకపోవడమే దీనికి కారణం. విశాఖ, గుంటూరు, నెల్లూరులలో శిశువులకు  వ్యాధినిరోధక టీకాలు వేయించకపోవడం, విశాఖ, ప్రకాశంలో సంతానోత్పత్తి సూచికలు  బలహీనంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆరోగ్య మౌలిక సదుపాయాలు విస్తరించడంతోపాటు  వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య వసతులపై అవగాహన కల్పించాల్సిన అవసరముంది.&lt;br /&gt;&lt;div style="text-align: right;"&gt;&lt;b&gt;&amp;nbsp;- శ్రీకృష్ణ సందేశం ‘సాక్షి’ సౌజన్యంతో...&lt;/b&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-8100120741161484197?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/8100120741161484197/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/13.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8100120741161484197'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8100120741161484197'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/13.html' title='శ్రీకృష్ణ సందేశం - 13'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4840097652900439571</id><published>2011-01-07T06:37:00.001-08:00</published><updated>2011-01-07T06:37:41.052-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 12</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;ఆర్థికంగానూ ఆటంకమే...&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="hdr_blue1_Details_tel"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="date_band"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td&gt;&lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="width: 606px;"&gt;&lt;div class="redNote" id="div_Desc"&gt;ఆర్థిక  కోణాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా  దేశాలకు దేశాలే ఆర్థికంగా సమైక్యమవుతున్నాయి. ఆర్థికావకాశాలను,  మార్కెట్లను, ఉద్యోగావకాశాలను పెంచుకునేందుకు ఆర్థిక బ్లాకులుగా  ఏర్పడుతున్నాయి. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంతర్రాష్ట్ర, దేశీయ వర్తకానికి,  సరుకులు, సేవల రవాణాకు అడ్డంకిగా మారుతుందన్నది సాధారణంగా ఉండే అభిప్రాయం.  ఉదాహరణకు రకరకాల స్థానిక &lt;a name='more'&gt;&lt;/a&gt;పన్నులు, సెస్‌ల వంటివి స్వేచ్ఛా వాణిజ్యానికి  అడ్డంకిగా మారుతాయి. ఖర్చులను పెంచుతాయి. పైగా ప్రాంతీయంగా, రాష్ట్రాల మధ్య  వస్తువులు, సేవల రవాణాను నిరోధించేలా స్థానిక చట్టాలుండే ఆస్కారముంది. &lt;br /&gt;&lt;br /&gt;ఇలాంటి భయాలు కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే  తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే హైదరాబాద్ వంటి మార్కెట్, సరఫరాల  కేంద్రం తమకు అందుబాటులో లేకుండా పోతుందని వారు సందేహిస్తున్నారు. పైగా  భారీ జనాభా, వ్యాపారం, మార్కెట్ సాంద్రతతో కూడిన హైదరాబాద్ వంటి అతి పెద్ద  మార్కెట్‌ను కోస్తాంధ్ర కోల్పోతుంది. ఈ దృష్ట్యా చూస్తే కొత్తగా ఏర్పడే  రాష్ట్రాల (తెలంగాణ, కోస్తాంధ్ర) ఆర్థిక వృద్ధిని నిరోధించడం ద్వారా  ఆంధ్రప్రదేశ్ విభజన కేవలం ప్రతికూల చర్య మాత్రమే కాగలదు. ఆర్థికంగా చూసినా  భూ సరిహద్దులతో కూడిన తెలంగాణ ప్రాంతం విశాఖపట్నం తదితర భారీ  నౌకాశ్రయాలున్న తూర్పు తీరంతో సంబంధాన్ని, తద్వారా పలు అవకాశాలను  పోగొట్టుకుంటుంది. &lt;br /&gt;&lt;br /&gt;దేశవ్యాప్తంగానూ సవుస్యే...&lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్ర  విభజన దేశవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. పలుచోట్ల చిన్న  రాష్ట్రాల కోసం ఆందోళనలు ఉధృతమవుతాయి. అంతేగాక భాషా ప్రాతిపదికన ఏర్పాటైన  ఒక రాష్ట్రాన్ని రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం తొలిసారిగా  విడదీసినట్టవుతుంది. అందుకే దీని పరిణామాలను అత్యంత ప్రశాంతంగా,  రాగద్వేషాలకు అతీతంగా పరిశీలించాల్సి ఉంటుంది. &lt;br /&gt;&lt;br /&gt;ఇవ్వకపోయినా సమస్యే... &lt;br /&gt;&lt;br /&gt;సుదీర్ఘమైన ప్రత్యేక తెలంగాణ డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం నెలకొన్న తీవ్ర  భావోద్వేగాలు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వని పక్షంలో ఇలాగే కొనసాగే అవకాశముంది.  కాబట్టి ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పెద్ద మనుషుల ఒప్పందంలోని  కొన్ని కీలకాంశాలను అమలు చేయకపోవడం, జల, సాగునీటి పథకా అమలులో కొంతమేరకు  జరిగిన నిర్లక్ష్యం, మౌలిక విద్యా సదుపాయాల కల్పనకు సరిగా జరగని ఏర్పాట్లు  (హైదరాబాద్‌ను మినహాయించి), ప్రభుత్వోద్యోగాల్లో రాష్టప్రతి ఉత్తర్వుల  అమలులో జరిగిన అనవసర జాప్యం తెలంగాణ ప్రజల్లో మనోవేదనకు, భావోద్వేగాలకు  దారితీశాయి. &lt;br /&gt;&lt;br /&gt;తమపై ఆధిపత్యం, వివక్ష సాగుతున్నాయన్న భావన  కలిగించాయి. అందుకే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ పూర్తిగా అన్యాయమైనదేమీ కాదు.  అందులో కాస్త పస ఉంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే  హైదరాబాద్‌లో, తెలంగాణ జిల్లాల్లో స్థిరపడ్డ కోస్తాంధ్ర, రాయలసీమ వాసుల్లో  తమ ఆస్తులు, పెట్టుబడులు, జీవనోపాధి, ఉపాధి వంటివాటిపై నెలకొనే సందేహాలను  సముచిత రీతిలో నివృత్తి చేయాల్సి ఉంటుంది. వారి భద్రత, రక్షణలకు కొత్త  రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఉంటుందన్న నమ్మకం కూడా కలిగించాల్సి  ఉంటుంది. కాబట్టి...&lt;br /&gt;&lt;br /&gt;కమిటీ వ్యాఖ్య: మంచిచెడులన్నింటినీ బేరీజు  వేశాక, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు అత్యంత అభిలషణీయమైన పరిష్కారం  మాత్రం కాదని, రెండో అత్యుత్తమ పరిష్కారం కాగలదని కమిటీ భావిస్తోంది. ఇక  తప్పదని భావిస్తే, అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్రాన్ని విభజించాలని  ప్రతిపాదిస్తున్నాం. అది కూడా మూడు ప్రాంతాల ప్రజలూ సామరస్యపూర్వకంగా  నిర్ణయం తీసుకుంటేనే..&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4840097652900439571?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4840097652900439571/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/12.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4840097652900439571'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4840097652900439571'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/12.html' title='శ్రీకృష్ణ సందేశం - 12'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-6327469608361343847</id><published>2011-01-07T06:34:00.000-08:00</published><updated>2011-01-07T06:34:40.969-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 11</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;వివక్ష  భావన పోగొట్టాలి!&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="hdr_blue1_Details_tel"&gt;&lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;విద్యకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ చెప్పిందిదీ..&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="date_band"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;br /&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;స్కూళ్లకు  పంపించడం (ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు) విషయంలో గత కొన్ని దశాబ్దాలలో  మంచి పురోగతి ఉంది. మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా హైదరాబాద్,  రంగారెడ్డి జిల్లాల్లో హైస్కూళ్లు, జూనియర్ కాలేజీలు పెరి గాయి. మూడు  ప్రాంతాల్లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్, &lt;a name='more'&gt;&lt;/a&gt;రంగారెడ్డి(జోన్ 6)లలో  చదివించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే  ఉన్నత, వృత్తి విద్యాసంస్థలలో అడ్మిషన్‌కు అర్హత సాధించేందుకు అవకాశముండడమే  అందుకు కారణం.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ లో ప్రాథమిక స్థాయిలో డ్రాపవుట్స్ ఇంకా ఎక్కువే. దీనిపై దృష్టి పెట్టాలి. &lt;br /&gt;&lt;br /&gt;హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు సబ్జెక్టులలో పాస్ మార్కు లు వేర్వేరుగా  ఉండడం తెలంగాణ  విద్యార్థులు, విద్యావేత్తలు అసౌకర్యంగా భావిస్తున్నారు.  దీనిని హేతుబద్ధీకరించాలి.&lt;br /&gt;&lt;br /&gt;హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఉన్నత,  వృత్తి విద్యా (ముఖ్యంగా ఇంజనీరింగ్) సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు  ప్రైవేటు కాలేజీలున్నాయి. రాజధాని నగరం కావడం పెద్దసంఖ్యలో జాతీయ, రాష్ర్ట  స్థాయి విద్యాసంస్థలు ఒకేచోట చేరడానికి కారణం. దీనివల్ల ఆదిలాబాద్ వంటి  జిల్లాలు వెనకబడి ఉన్నాయి. అందుకని రాష్ర్టంలోని జిల్లాలు,  ప్రాంతాలన్నిటికీ ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యా సంస్థలను విస్తరించాలి.&lt;br /&gt;&lt;br /&gt;విద్యాసంస్థల కేంద్రీకరణ, గ్రాంట్లకు సంబంధించి కమిటీ ముందు తెలంగాణ  గ్రూపులు లేవనెత్తిన అంశాల్లో కొన్ని సమంజసమైనవే. అయితే అన్నీ వారు  చెప్పినంత తీవ్రంగా లేవు. తెలంగాణలో అక్షరాస్యత, స్కూళ్ల లభ్యత  సంతృప్తికరంగానే ఉన్నాయి. నిధుల మంజూరు, విద్యాసంస్థల కేంద్రీకరణ వంటి  వాటిని సరిచేయాల్సి ఉంది. ప్రభుత్వ వ్యయం ప్రాంతాలన్నిటికీ సమానంగా ఉండేలా  చూడాలి. ఉత్తర తెలంగాణలో ఒక వైద్య కళాశాలను నెలకొల్పడం ద్వారా ఒక ముఖ్యమైన  అసమతౌల్యాన్ని సరిచేయవచ్చని కమిటీ భావిస్తున్నది.&lt;br /&gt;&lt;br /&gt;ప్రభుత్వ,  ఎయిడెడ్ కళాశాలలకు సంబంధించి తెలంగాణకు రూ. 93 కోట్లు, కోస్తాంధ్రకు రూ.  224 కోట్లు, రాయలసీమకు రూ. 91 కోట్లు కేటాయించారు. తెలంగాణ జనాభాతో  పోలిస్తే రాయల సీమ జనాభా సగం ఉండదు. అందుకని తెలంగాణ ప్రాంతానికి మరిన్ని  నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;టెక్నికల్, ప్రొఫెషనల్ విద్యకు  ఆంధ్రప్రదేశ్ యువత ప్రాధాన్యత నిస్తున్నది. ఇలా అర్హత సాధిస్తున్న వారి  సంఖ్య పెరిగిపోయింది. ప్రైవేటు కాలేజీలు (ముఖ్యంగా ఇంజనీరింగ్) నాణ్యమైన  విద్య అందించకపోవడంతో తక్కువ వేతనాలకే ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి  గందరగోళంలో ఉన్న యువతను ‘‘తెలంగాణ ప్రజలపట్ల వివక్ష కారణంగానే మంచి  ఉద్యోగాలు సంపాదించుకోలేకపోతున్నాం’’ అంటూ నేతలు తమకనుకూలంగా విని  యోగించుకుంటున్నారు. ఇది ప్రాంతాలు, జాతులమధ్య కోపతాపాలకు కారణమౌతున్నది. &lt;br /&gt;&lt;br /&gt;విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడంపై రాష్ర్టప్రభుత్వం దృష్టి  పెట్టాలి. అన్ని ప్రాంతాల్లోనూ.. ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల తెలంగాణ  ప్రాంతంలోనూ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్ని ప్రారంభించాలి. &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో ఉన్నత విద్యార్హతలున్న అనేకమంది విద్యార్థులు గ్రామీణ  ప్రాంతాలనుంచి వచ్చినవారే. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ప్రభుత్వ/  ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయని వారు ఆశిస్తున్నారు. అలా  జరగకపోవడంతో వారంతా అసంతృప్తికి గురవుతున్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని  వాగ్దానం చేసేవారిని సులువుగా నమ్ముతున్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో  దళితులు, వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులు ఎక్కువసంఖ్యలో ఉండడం దీనికి  నిదర్శనం. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలలో సాగుతున్న ఉద్యమానికి నాయకత్వం  వహిస్తున్నవారిలో ఎక్కువమంది దళిత/బీసీ నేపథ్యం ఉన్నవారే. ఉద్యమంలో  ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది దళిత, వెనుకబడిన కులాల  విద్యార్థులేనని తెలుస్తున్నది. తగిన శిక్షణ లేకపోవడంవల్ల అరుదుగా దానికి  వివక్ష తోడు కావడం వల్ల మంచి  ఉపాధి అవకాశాలు లభించడం లేదని, తమ పట్ల  వివక్ష పాటిస్తున్నారని, నిర్లక్ష్యం వహిస్తున్నారనే భావనలను తెలంగాణ  విద్యార్థులలో పోగొట్టాలి. వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి అదే  మార్గం. నాణ్యమైన విద్యనందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి వి  ఉద్యమాలపై విద్యార్థుల వైఖరిలో మార్పు తీసుకొస్తాయి.&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-6327469608361343847?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/6327469608361343847/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/11.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6327469608361343847'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6327469608361343847'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/11.html' title='శ్రీకృష్ణ సందేశం - 11'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-3765404740879365029</id><published>2011-01-07T06:18:00.001-08:00</published><updated>2011-01-07T06:18:56.226-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 10</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;శాంతిభద్రతలు.. అంతర్గత భద్రత&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అధ్యాయం-8&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="date_band"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;కమిటీ  తన విధుల్లో భాగంగా... తక్షణ శాంతిభద్రతల సమస్యలు, దీర్ఘకాలంలో  మావోయిస్టుల కార్యకలాపాలతోపాటు అంతర్గత భద్రతకు సంబంధించి ఏర్పడనున్న  చిక్కులను పరిశీలించింది. ఈ భయాందోళనలను ఆయా రాజకీయ పార్టీలు, వివిధ ఇతర  గ్రూపులు కమిటీకి సమర్పించిన వినతిపత్రాల్లో వ్యక్తం చేశాయి. అలాగే కమిటీ  రాష్టస్థ్రాయిలో విభిన్న భాగస్వాములతో జరిపిన సమావేశాలు, అదేవిధంగా  గ్రామాలను సందర్శించినప్పుడు జరిపిన సంభాషణల సందర్భంగా కూడా ఇవి  వ్యక్తమయ్యాయి. &lt;br /&gt;&lt;br /&gt;మరోవైపు.. సభ్య కార్యదర్శి దీనిపై రాష్ట్ర  ప్రభుత్వం, పోలీసు శాఖ, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం (17 జిల్లాల్లో)తో  విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి ఇతర వనరుల నుంచి  సమాచారాన్ని సేకరించాం. పైన పేర్కొన్న అంశాలన్నింటినీ కవర్ చేస్తూ ఒక నోట్  తయారు చేశాం. దీనిని ఈ నివేదికతోపాటు విడిగా ఒక కవరులో పెట్టి హోం  మంత్రిత్వశాఖకు సమర్పిస్తున్నాం. నివేదికకు చెందిన తొమ్మిదో అధ్యాయం ‘ది వే  ఫార్వర్డ్’ను రూపొందించడంలో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంది. &lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-3765404740879365029?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/3765404740879365029/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/10.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/3765404740879365029'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/3765404740879365029'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/10.html' title='శ్రీకృష్ణ సందేశం - 10'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-1280644961714691963</id><published>2011-01-07T06:16:00.000-08:00</published><updated>2011-01-07T06:16:43.797-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 9</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;సాంస్కృతిక విలక్షణత విభజనకు ప్రాతిపదిక కాదు!&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అధ్యాయం-7&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="date_band"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;b&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; ఆంధ్రప్రదేశ్ విభజన.. అత్యంత సంక్లిష్ట సమస్య&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; వ్యవసాయ, గ్రామీణ సంక్షోభం.. ఆత్మహత్యలతో ఉద్యమానికి ఊపు&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; సాంస్కృతిక వివక్ష ఉంటే అది ఆందోళన కలిగించే తీవ్రమైన అంశం&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; తెలంగాణ ఇస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం రావొచ్చు&lt;/b&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/6-SUTHRALU-7-1-11-29109.jpg" /&gt;  సామాజికంగా, సాంస్కృతికంగా, సినిమాలు, రచనలు, పండుగల విషయంలో తెలంగాణ  సంస్కృతి వివక్షకు గురవుతోందని తెలంగాణవాదులు వాపోతున్నారు. రాష్టమ్రంతటా  అత్యధిక ప్రజలు తెలుగు భాషను మాట్లాడుతున్నప్పటికీ తెలంగాణ యాస ప్రత్యేకంగా  ఉంటుంది. ఆ ప్రత్యేకతను కొన్ని సందర్భాల్లో గేలిచేస్తున్నారన్న అభియోగం  ఉంది. తెలంగాణవారిలోనే కాదు ఉత్తరాంధ్ర ప్రజల్లోకూ ఇటువంటి ఆవేదనే ఉంది.  అయితే, బోనాలు, సమ్మక్క సారక్క జాతర వంటి తెలంగాణ పండుగలు సీమాంధ్రలో  ప్రజాదరణ పొందాయని, తెలంగాణపై వివక్ష లేదని సీమాంధ్ర ప్రాంతీయులు  అంటున్నారు. సాంస్కృతిక వైరుధ్యాల లోతుపాతులను చర్చించేందుకు సమయం గాని,  తగిన నైపుణ్యం గాని ఈ కమిటీకి లేవు. అయితే, భారత దేశం, అన్ని రాష్ట్రాల్లో  వివిధ సామాజిక వర్గాలకు చెందిన సకల సంస్కృతులు పరిఢవిల్లేలా తగిన వాతావరణం  కల్పించాల్సిందిగా ఎస్‌ఆర్‌సి ఇచ్చిన సలహానే మేమూ ఇస్తున్నాం. &lt;br /&gt;&lt;br /&gt;భారతదేశంలో  విస్తృతంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పటికీ, సాంస్కృతిక విభేదాల  ప్రాతిపదికగా ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలన్న భావన వేరూనుకునే అవకాశం  తక్కువ. సాంస్కృతిక వైవిధ్యం విస్తృత స్థాయిలో ఉండడమే ఇందుకు కారణం.  అయితే, ఒక ప్రాంతంపై మరో ప్రాంతం సాంస్కృతికంగా పెత్తనం చెలాయిస్తూ.. ఉపాధి  రంగంలో, సాంస్కృతిక లేదా రాజకీయ జీవితంలో బాహాటంగా, పనిగట్టుకొని వివక్షకు  గురిచేస్తుంటే.. అది ఆందోళనకలిగించే తీవ్రమైన అంశంగా మారుతుంది.  అటువంటప్పుడు ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే,  సాంస్కృతిక సంవేదనలను పరిష్కరించేందుకు నిరూతపితమైన పద్ధతులేమీ లేవు.  ఆమాటకొస్తే, సాంస్కృతిక విలక్షణతల మూలాలను చూపడం కూడా చాలా కష్టతరమైన పని.  అయితే, చారిత్రక అనుభవాలు, సాంస్కృతిక సారూప్యతలు లేదా విలక్షణతలను  ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవడం తగునా అన్నది  పరిశీలనార్హం. &lt;br /&gt;&lt;br /&gt;&lt;img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/BONALU7-1-11-30437.jpg" /&gt;  వ్యవసాయ, గ్రామీణ సంక్షోభం వల్ల 2004 మే - 2005 నవంబర్ మధ్య 1068 మంది  రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ మెట్ట  ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభం వల్ల సామాజికంగా నెలకొన్న అసంతృప్తి ప్రత్యేక  తెలంగాణ ఉద్యమానికి పరోక్షంగా ఆజ్యం పోసింది. ప్రత్యేక రాష్ట్రం కావాలని  తెలంగాణవాసులంతా దాదాపు ఏకస్వరంతో కోరుతున్నప్పటికీ, కొండ ప్రాంతాలకు  చెందిన ఆదివాసీలు మాత్రం తమకు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్  చేస్తున్నారు. ఇటువంటి డిమాండ్‌ను ఆమోదించడానికి బదులు.. ఆదివాసీల  అభివృద్ధికి సంబంధించిన  విధానాలను మరింత సమర్థవంతంగా అమలుచే యాల్సిన అవసరం  ఉంది. చిన్న రాష్ట్రంలో ఎస్సీలు, మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యం  ప్రబలమవుతుందన్న భావనతో ప్రత్యేక తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో దళితులు  అధికంగా పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాల మహిళలు మానవ అభివృద్ధి, సంక్షేమం  కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో అత్యధిక మంది మహిళలు ప్రత్యేక తెలంగాణ  కావాలన్నారు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ మహిళలు, విద్యార్థులు, విద్యార్థినులు  సమైక్యాంధ్రే ఉండాలన్నారు. తెలంగాణ వస్తే తమకు రిజర్వేషన్ల శాతం  పెరుగుతుందని ముస్లింలు ఆశిస్తున్నారు. అయితే, చిన్న రాష్ట్రంలో మత కలహాల  బెడద ఎక్కువవుతుందని భయపడుతున్నారు. హైదరాబాద్‌లో పట్టుకలిగిన ఏఐఎంఐఎం  మాత్రం సమైక్యాంధ్రనే కోరుతోంది. అనివార్యమైతే రాయల తెలంగాణ ఏర్పాటుచేయాలని  కోరుకుంటున్నది. అదే జరిగితే కోస్తా ఆంధ్రలో ముస్లింలకు నష్టం జరుగుతుంది.   &lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ పోరు జాతీయ ఐక్యతకు భంగకరం కానప్పటికీ, ఈ డిమాండ్ వల్ల  జాతీయ స్థాయిలో కలిగే పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 1956  నుంచి మూడు ప్రాంతాల వారు కలసి నిర్మించుకున్న హైదరాబాద్‌కు సంబంధించి తమ  హక్కులను ఎలా పరిరక్షించుకోగలరు? ఆ నగరాన్ని ఎలా వినియోగించుకోగలరన్న అంశం  ప్రధానం. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం అనే అత్యంత సంక్లిష్ట సమస్యను  ముందుకుతెస్తున్న డిమాండ్‌కు నిర్దిష్టమైన, సముచితమైన పరిష్కారాన్ని  కనుగొనాల్సి ఉంది. రాష్ట్రాల విభజనకు ఏకరీతి విధానం తగదని, ప్రతి  సందర్భాన్నీ వేర్వేరుగా చూడాలన్న రాష్ట్రాల పునర్విభజన సంఘం వాదన  సమర్థనీయమైనదే.&lt;br /&gt;&lt;br /&gt;రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా విభిన్న వర్గాల  వారికి సముచిత ప్రాధాన్యం కల్పించడం అవసరం. తద్వారా రాష్ట్రాన్ని సమైక్యంగా  ఉంచేందుకు అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి తెలంగాణకు చాలా  తక్కువ కాలమే దక్కింది. ఈ అంశంపై దృష్టిపెట్టడం ద్వారా రాజకీయ పరాయీకరణను  పారదోలడానికి అవకాశం ఉంది.  వెనుకబాటుతనం ప్రాతికపదికగా తెలంగాణను ప్రత్యేక  రాష్ట్రంగా విభజిస్తే... రాష్ట్రంలో అంతకన్నా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో  కూడా విభజనోద్యమం రాజుకునేందుకు ఆస్కారం ఉందనడానికి స్పష్టమైన సూచనలు  కనిపిస్తున్నాయి. వివిధ వర్గాల ప్రజల ప్రయోజనాలను రాష్ట్రం  కాపాడగలుగుతున్నప్పుడు మరింత ప్రజాస్వామిక వికేంద్రీకరణ, సమానత్వం  సాధించేందుకు మరింతగా ప్రయత్నించాలి. అయితే, రాష్ట్రం వివిధ వర్గాలను  సంతృప్తి పరచలేక సుదీర్ఘకాలంగా సతమతమయితే... అల్లర్లు, ప్రాణ నష్టం, ఆస్తి  నష్టం రూపంలో భారీ మూల్యం చెల్లించే కన్నా, అసంతుష్టులను ఎవరి దారి వారిని  చూసుకోనివ్వడమే ఉత్తమం. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకావాలన్న డిమాండ్  చరిత్రలో చిరకాలం నుంచి కొనసాగుతున్నందున తెలంగాణ ప్రజల హృదయాలు తీవ్ర   ఉద్వేగంతో ఉన్నాయి. వాస్తవంగా నెలకొన్న, ఉన్నాయని భావిస్తున్న ప్రాంతీయ  అసమానతలను రూపుమాపడానికి పాలకులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోకపోతే..  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రస్తుతానికి చల్లారినా.. శాశ్వతంగా సమసిపోదు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;సీమ ముఖ్యమంత్రులు ఎందరు?&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;శ్రీకృష్ణ  కమిటీ నివేదికలో పేర్కొన్న ముఖ్యమంత్రుల సంఖ్యలో తప్పు దొర్లింది.  రాయలసీమకు చెందిన నేతలు 9 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారని  నివేదికలో పేర్కొన్నారు. నిజానికి సీమకు చెందిన ఆరుగురు వ్యక్తులు 11  సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. నీలం సంజీవరెడ్డి మూడు సార్లు  (1956, 57, 62), వైఎస్ రాజశేఖరరెడ్డి(2004, 2009), కోట్ల విజయభాస్కరరెడ్డి  (1982, 92), చంద్రబాబు (1995, 2000) రెండేసి సార్లు ముఖ్యమంత్రి పదవిని  నిర్వహించారు. దామోదరం సంజీవయ్య 1960లో సీఎంగా సేవలందించగా,  కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు.&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-1280644961714691963?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/1280644961714691963/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/9.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1280644961714691963'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1280644961714691963'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/9.html' title='శ్రీకృష్ణ సందేశం - 9'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4865555688727184719</id><published>2011-01-07T06:14:00.000-08:00</published><updated>2011-01-07T06:14:38.402-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 8</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అభివృద్ధి ఇంజన్ హైదరాబాద్&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అధ్యాయం-6&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="date_band"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;b&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా చూడాలి&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; నగరం అందరికీ అందుబాటులో ఉండాలి&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; దీని ఆర్థిక పురోగతి కొనసాగితే ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; అభివృద్ధి జరగాలంటే.. అనిశ్చిత వాతావరణం కొనసాగకూడదు&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; విధాన నిర్ణేతల సామర్థ్యంపైనే భాగ్యనగరం భవిష్యత్తు ఆధారపడి ఉంది&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; ఏడాదికి 10.6 శాతం జనాభా నగరానికి వలస వస్తున్నారు&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; వలసదారులు.. ప్రత్యేకించి కోస్తావారు నగర ఆర్థికాభివృద్ధిలో కీలక భాగస్వాములు&lt;br /&gt;&lt;span style="color: red;"&gt;*&lt;/span&gt; నగరంతో మూడు ప్రాంతాల ప్రజలకూ బలమైన మానసిక అనుబంధం&lt;/b&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;అందిన  వినతిపత్రాలను పరిశీలించి, పార్టీలు, ఇతర గ్రూపులతో చర్చించాక ‘హైదరాబాద్  మహానగరం’ అంశానికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని, సంబంధిత అన్ని అంశాల్లోనూ  దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని గుర్తించాం. హైదరాబాద్‌పై అధ్యయనం చేసే  బాధ్యతను ఢిల్లీలోని ‘విధాన పరిశోధన కేంద్రం’కు అప్పగించాం. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;చారిత్రక ప్రాముఖ్యత&lt;/b&gt;&lt;br /&gt;1765,  1800 సంవత్సరాల్లో ఉత్తర సర్కారు(కోస్తా) జిల్లాలు, సీడెడ్(రాయలసీమ)  జిల్లాలు బ్రిటిష్ పాలనలోకి వెళ్లాయి. దీంతో సాగునీరులాంటి రంగాల్లో భారీ  పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా నిజాంల పాలనలో ఉన్న తెలంగాణ జిల్లాల కంటే ఆ  ప్రాంతాల్లో అనూహ్యమైన అభివృద్ధి మొదలైంది. నిజాంలు తమ హయాంలో సాగునీటి  ప్రాజెక్టులు చేపట్టకపోయినప్పటికీ.. హైదరాబాద్‌ను ఓ శక్తివంతమైన నగరంగా  తీర్చిదిద్దారు. 1941 జనాభాలెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 85 శాతం మంది  హిందువులు. 12 శాతం మంది ముస్లింలు.(ప్రస్తుత తెలంగాణలోనూ ఇదే  కొనసాగుతోంది.) నాడు ఈ రాష్ట్రంలో 48.2 శాతం తెలుగు, 26.4 శాతం మరాఠీ, 12.3  శాతం కన్నడ, 10.3 శాతం ఉర్దూ మాట్లాడే వారున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;అతిపెద్ద నగరం&lt;/b&gt;&lt;br /&gt;రాష్ట్రంలోని  రెండో అతిపెద్ద నగరం విశాఖపట్నం కంటే జనాభా పరంగా హైదరాబాద్ నాలుగు రెట్లు  పెద్దది. అలాగే తర్వాతి 9 అతిపెద్ద నగరాల మొత్తానికంటే ఇక్కడి జనాభాయే  ఎక్కువ. రాష్ట్రంలోని  మొత్తం ఓటర్లలో 11 శాతం మంది ఇక్కడే ఉన్నారు.  హైదరాబాద్‌లో చాలా కీలక సంస్థలున్నాయి. ఇందులో 28 రక్షణ లేదా జాతీయ భద్రత  దృష్ట్యా వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉన్నవి. దీనికితోడు జాతీయ పరిశోధన,  అభివృద్ధి, విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో 40 సంస్థలున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో 9 విద్యాసంస్థలు(ఎక్కువశాతం యూనివర్సిటీలు)  నడుస్తున్నాయి. ఈ సంస్థలన్నీ దేశం నలుమూలల నుంచీ ప్రజలను ఆకర్షిస్తున్నాయి.  కోస్తాంధ్ర, తెలంగాణల నుంచి వచ్చే ఆదాయం ఒకేలా ఉన్నప్పటికీ.. తెలంగాణ  జీడీపీలోని ఆరు శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;హైదరాబాద్ చుట్టూ పరిస్థితులు&lt;/b&gt;&lt;br /&gt;హైదరాబాద్,  రంగారెడ్డి జిల్లాల ఆర్థిక వ్యవస్థలో ఆధు నిక సేవల వాటా బాగా పెరుగుతోంది.  1999-00 నుంచి 2005-06 మధ్య ఆధునిక సేవల జీడీపీలో హైదరాబాద్, రంగారెడ్డిల  వాటా 18% నుంచి 25 శాతానికి పెరిగింది. మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఇది  తగ్గుముఖంపట్టింది. నోటిఫై చేసిన 72 సెజ్‌లలో(అనుమతి పొందినవి 103) 40  సెజ్‌లు(అనుమతి పొందినవి 57) హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. విస్తీర్ణం  పరంగా చూస్తే 60 శాతం సెజ్‌ల విస్తీర్ణం కోస్తాలోనే ఉంది. మిగతా 40%  తెలంగాణ, సీమల్లో ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఐటీ, పెట్టుబడులు&lt;/b&gt;&lt;br /&gt;&lt;img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/HITECH7-1-11-23640.jpg" /&gt;  దేశంలోని మొత్తం ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా  క్రమంగా పెరుగుతోంది. 2005-06లో 12 శాతంగా ఉన్న ఈ వాటా 2008-09కి 15కు  పెరిగింది. రూపాయల్లో చూస్తే ఇది 32,500 కోట్లు. రాష్ట్రంలోని ఐటీ, ఐటీ  ఆధారిత పరిశ్రమల్లో దాదాపుగా అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఇక్కడి రియల్  ఎస్టేట్ రంగం కూడా ఈ పరిశ్రమలతోనే ముడిపడి ఉంది. రాజకీయ పరిస్థితులు  ఎలాఉన్నప్పటికీ హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు కొనసాగాయి.  ప్రధాన మౌలికవసతుల ప్రాజెక్టుల మూలంగా నగరానికి భారీగా పెట్టుబడులు  వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, నరసింహారావు  ఎక్స్‌ప్రెస్‌వే, ఔటర్‌రింగ్ రోడ్డు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్,  ఎంఎంటీఎస్, మెట్రో రైల్ ప్రాజెక్టు. 2001 జనాభా లెక్కల ప్రకారం  హైదరాబాద్‌కు ఏడాదికి 10.6 శాతం జనాభా వలస వస్తున్నారు. ఇక్కడి నుంచి వలస  వెళుతున్నవారు 3.2 శాతం మాత్రమే.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఇతర నగర కేంద్రాలు&lt;/b&gt;&lt;br /&gt;రాష్ట్రంలో  హైదరాబాద్ తర్వాత బాగా పేరున్న నగరం విశాఖపట్నం. ఈ నగరం అనేక భారీ ప్రభుత్వ  రంగ పరిశ్రమలు, తూర్పు నౌకాదళ కమాండ్‌కు నెలవుగా ఉంది. తద్వారా  దేశవ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షిస్తుండడంతో దీనికి కాస్మోపాలిటన్ ఇమేజ్  ఏర్పడింది. విశాఖ-కాకినాడ కోస్తా కారిడార్ వెంబడి పెట్రోలియం, కెమికల్,  పెట్రోకెమికల్ పెట్టుబడుల ప్రాంతాన్ని (పీసీపీఐఆర్) ఏర్పాటు చేసేందుకు  రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదిగాక.. కేజీ బేసిన్‌లో రిలయన్స్,  ఎస్సార్-గుజరాత్‌ల ఆధ్వర్యంలోని గ్యాస్, విద్యుత్ ప్రాజెక్టులు, మరోవైపు  జీఎంఆర్ వంటి సంస్థలు కాకినాడ చుట్టుపక్కల విద్యుత్ ప్రాజెక్టులను  నెలకొల్పుతున్నాయి. సంపన్నవంతమైన డెల్టా జిల్లాలైన గుంటూరు, కృష్ణా,  తూర్పు, పశ్చిమ గోదావరిల్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వృద్ధి చెందాయి.  విధాన స్థాయిని మినహాయించితే.. మిగతా కార్యకలాపాలన్నింటిలోనూ.. వాటికి  హైదరాబాద్‌తో ఉన్న సంబంధం పరిమితమే. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;రాయలసీమ&lt;/b&gt;&lt;br /&gt;రాయలసీమలో  పట్టణీకరణ తక్కువ. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వలసలు  అధికంగా ఉండడం ఇందుకు సాక్ష్యం. ఈ ప్రాంతంలోని పెద్ద పట్టణం కర్నూలు  మాత్రమే. తర్వాత తిరుపతి ఉంది. తిరుపతి ఆలయ పట్టణంగా ప్రసిద్ధి. అయితే ఇది  యాత్రాస్థలం పరిధిని మించి పోవడం లేదు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఎవరి ఆర్థిక పునాది వారికుంది&lt;/b&gt;&lt;br /&gt;పైన  పేర్కొన్న కీలక నగరాలు కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ముఖ్య పట్టణాల  మధ్య పరస్పర ఆధారిత ఆర్థిక అవసరాలు పరిమితమే. హైదరాబాద్, కోస్తా ఆంధ్ర,  రాయలసీమలోని ప్రతి పట్టణ కేంద్రం కూడా తమకంటూ సొంతంగా పోషకత్వంతో కూడిన  ఆర్థిక పునాదిని, వృద్ధి కారకాలను కలిగి ఉన్నాయి.  ఈ విధమైన ఆర్థిక  వైవిధ్యం ఉన్నప్పటికీ అది ప్రాంతాల మధ్య ప్రజల రాకపోకలకు, బలమైన సామాజిక,  సాంస్కృతిక సంబంధాలు పెంపొందించుకునేందుకు అడ్డంకిగా నిలవడం లేదు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;హైదరాబాద్‌పై ఆధారపడలేదు&lt;/b&gt;&lt;br /&gt;ఈ  అంశాలన్నింటినీ పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ప్రధాన పట్టణ  కేంద్రమనే విషయం స్పష్టమవుతుంది. ఇది రాష్ట్రంలోని ఇతర నగరాల కంటే భారీ  నగరమైనప్పటికీ.. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఇతర నగరాలు మార్కెట్ అనుసంధానం,  ఇతర సేవల కోసం దీనిపైనే పూర్తిగా ఆధారపడి మాత్రం లేవు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;సారాంశం&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;హైదరాబాద్  ఆర్థిక వ్యవహారాలు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఉన్నాయి. కీలక  స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతీయ వృద్ధిని బాగా ప్రభావితం చేస్తోంది.  నిజాం హయాం నుంచి అందుకున్న అత్యున్నత నాణ్యతాపరమైన మౌలిక వసతులను అంతకంతకు  పెంచుకుని ఐటీలు, ఐటీ ఆధారిత సేవల ద్వారా ప్రపంచ ఆర్థిక యవనికపై తనదైన  ముద్రవేసింది. రాష్ట్రంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవలన్నీ దాదాపు  హైదరాబాద్‌లోనే ఉన్నాయి. బెంగళూరు, ముంబై, జాతీయ రాజధాని ప్రాంతం, చెన్నై  తర్వాత ఐదో అతిపెద్ద కేంద్రంగా హైదరాబాద్ ఎదిగింది. ఇక్కడ ఆర్థిక  కార్యకలాపాలలో ఆధునిక సేవల రంగం వాటా 39% కాగా.. రవాణా &lt;br /&gt;రంగం వాటా 19%.  వీటిపై ఆధారపడి లబ్ధి పొందుతున్న రియల్ ఎస్టేట్ రంగం.. కూడా ఇక్కడ  విభిన్నంగా ఉంది. ఈ రంగంలో ప్రాంతీయ సంస్థలతోపాటు జాతీయ సంస్థలు కూడా  ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో మాన్యుఫ్యాక్చరింగ్ బాగా  విస్తరించింది. హైదరాబాద్ దేశంతోపాటు, విదేశాల నుంచి కూడా పెట్టుబడులను  ఆకర్షిస్తోంది. నిజానికి తెలంగాణ జీడీపీలో ఆరు శాతం హైదరాబాద్ నుంచి  వచ్చేదే. &lt;br /&gt;&lt;br /&gt;హైదరాబాద్‌కు వచ్చే వలసలు, పెట్టుబడులు.. దాని భిన్న  సంస్కృతుల గుర్తింపును, సామాజిక భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అలాగే  ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు, పౌర, సైనిక పరిశోధన, అభివృద్ధి  ఆర్గనైజేషన్లు, రక్షణ దళ సంస్థలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;+ 2001లో  హైదరాబాద్ మహానగర ప్రాంత జనాభా 75,86,813 కాగా.. 2011లో ఇది 1 కోటీ 3  లక్షలకు చేరుతుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఏటా  సంక్రాంతి సమయంలో 8 లక్షల మంది హైదరాబాద్‌ను విడిచి కోస్తా, సీమల్లోని తమ  ఊళ్లకు వెళతారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు  ప్రత్యేకించి కోస్తా నుంచి వచ్చినవారు.. ఈ నగర ఆర్థికాభివృద్ధిలో కీలక  భాగస్వాములుగా ఉన్నారు. అలాగే  ఇక్కడవారు ప్రముఖ వ్యాపారాలు  కొనసాగిస్తున్నారు. ఇటీవల దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వలసదారులు భారీగా  వస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;+ హైదరాబాద్‌లోని విద్యాసంస్థలు మూడు ప్రాంతాల యువతకూ  చాలా కీలకం. చిన్న వ్యాపారస్తులు, మాదిరి నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా  ఇక్కడ తమకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;+ మూడు ప్రాంతాల ప్రజలూ  హైదరాబాద్‌తో బలమైన మానసిక అనుబంధాన్ని పెంపొందించుకున్నారు. రాష్ట్ర  పరిస్థితి మారితే రాజధానితో సంబంధాలు కోల్పోతామేమోన్న భయం వారిని  వెంటాడుతోంది.&lt;br /&gt;&lt;br /&gt;+ ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ ఆర్థిక  వ్యవస్థకు, రాజధాని భవిష్యత్తుకు, వ్యాపారాలకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా  చూడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అందరికీ అందుబాటులో ఉండాలి. కేంద్ర ఆర్థిక  వ్యవస్థకు, రాష్ట్రానికి అభివృద్ధి ఇంజన్‌లా ఉన్న హైదరాబాద్ ఆర్థిక  వ్యవస్థ ఇలాగే భారీగా పెరుగుతూ ఉంటే.. ఉపాధి అవకాశాలు కూడా బాగా  పెరుగుతాయి. ఇది అన్ని ప్రాంతాల ప్రజలకూ ప్రయోజనం. అంతర్జాతీయంగా పేరు  సంపాదించిన నేపథ్యంలో.. ‘నూతన ఆర్థిక వ్యవస్థ’ కేంద్రంగా మారిన  హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో  ఉన్న అంతర్గత ఆర్థిక బంధాలను ప్రోత్సహించి వాటిని మరింత అభివృద్ధి  చేసుకోవాలి. అభివృద్ధి జరగాలంటే.. అనిశ్చితి వాతావరణం కొనసాగకూడదు. దీనికి  సంబంధించి విధాన నిర్ణయాలు తీసుకునేవారి సామర్థ్యంపైనే హైదరాబాద్  భవిష్యత్తు ఆధారపడి ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;సెటిలర్లు&lt;/b&gt;&lt;br /&gt;సాధారణంగా ఇక్కడ కోస్తా నుంచి వలస వచ్చిన వారిని సెటిలర్లుగా పిలుస్తున్నారు. వీరు నాలుగు దశల్లో వచ్చారు.&lt;br /&gt;&lt;br /&gt;తొలి  దశ: నిజాంసాగర్ డ్యాం దిగువ ప్రాంతంలో భూముల సాగు కోసం నిజాం ప్రభుత్వం  కోస్తాంధ్ర రైతులను ఆహ్వానించింది. అదే సమయంలో  కోస్తాంధ్ర జిల్లాల్లో  పెట్టుబడిదారీ రైతు వర్గం మరింత విస్తరించింది. తెలంగాణలో ‘గుంటూరు  పల్లెలు’ ఏర్పాటు చేసింది ఈ సెటిలర్లే.&lt;br /&gt;&lt;br /&gt;రెండో దశ: 1950లలో  కమ్యూనిస్టులు తమ పట్టు కోల్పోతున్నప్పుడు ఇది జరిగింది. ఎగువన కర్ణాటక  ప్రభుత్వం అమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందేందుకు  తెలంగాణకు తరలి రావాలంటూ కమ్యూనిస్టులు తమ శ్రేణులను ప్రోత్సహించారు.&lt;br /&gt;&lt;br /&gt;మూడో దశ: 1980లలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ హయాంతో ఇది మొదలైంది.&lt;br /&gt;నాలుగో దశ: 2000 నుంచి ఐటీ బూమ్ రావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ విద్యావంతులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. &lt;br /&gt;&lt;br /&gt;తొలి  దశ నుంచే స్థానికులు, సెటిలర్ల మధ్య తేడా తగ్గడం మొదలైంది. తొలి రెండు  దశల్లో వచ్చిన వారిలో చాలా మంది తమ మూలాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు.  వారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు వార్తా కథనాలను బట్టి  తెలుస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో పుట్టి హైదరాబాద్, రంగారెడ్డిలలో  ఉంటున్న వారు ఇక్కడి జనాభా మొత్తంలో 7.2%. వీరు ఈ రెండు జిల్లాలకు వెలుపల  పుట్టిన వారిలో సగానికంటే తక్కువ.&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4865555688727184719?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4865555688727184719/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/8.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4865555688727184719'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4865555688727184719'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/8.html' title='శ్రీకృష్ణ సందేశం - 8'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-1318240461748417013</id><published>2011-01-07T06:11:00.000-08:00</published><updated>2011-01-07T06:11:04.833-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 7</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;ఉద్యోగాల్లో ప్రాంతీయ సమతుల్యత పాటించాలి&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అధ్యాయం-5&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="date_band"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/6-SUTHRALU-7-1-11-34843.jpg" /&gt; ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజల ఆందోళనకు సంబంధించి శ్రీకృష్ణ కమిటీ ఏమందంటే... &lt;br /&gt;‘‘ప్రభుత్వరంగ  ఉద్యోగాలకు సంబంధించి.. అన్ని వాస్తవాలను, భాగస్వాములందరి అభిప్రాయాలను  పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. దీనికి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలించి  విశ్లేషించిన తర్వాత కమిటీ ఈ కింది నిర్ధారణలకు వచ్చింది. &lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;1. మొత్తం పనిచేస్తున్న జనాభాలో ప్రభుత్వ రంగ ఉపాధి పొందుతున్నవారి శాతం చాలా తక్కువ. &lt;br /&gt;2.  గడచిన రెండు దశాబ్దాల్లో - 1990 నుంచి 2010 వరకు, సామాజికార్థిక ముఖచిత్రం  ఎంతగానో మారిపోయింది. వేగంగా విస్తృతమవుతున్న ప్రైవేటు రంగంలో భారీ ఉపాధి  అవకాశాల సృష్టి జరిగింది. ఇది.. ప్రభుత్వ రంగ ఉపాధిని ప్రాధాన్యతా పరంగా,  సంఖ్యా పరంగా వెనక్కు నెట్టింది. &lt;br /&gt;&lt;br /&gt;3. పాలనాయంత్రాంగంలో గ్రూప్-ఎ,  గ్రూప్-బి పోస్టుల్లో ‘ప్రాంతీయ రిజర్వేషన్లు’ కల్పించాలన్న డిమాండ్ వల్ల  జాతీయ స్థాయిలో తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదు. &lt;br /&gt;4.  ఒకవేళ ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్ సహా రాష్ట్ర  ప్రభుత్వంలో ఉద్యోగాలకు సంబంధించి.. 1975 నాటి రాష్టప్రతి ఉత్తర్వులు,  సంబంధిత జీవోలు, హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు వంటి ప్రస్తుతం అమలులో  ఉన్న ఉత్తర్వులపై తగిన న్యాయ సలహాను, అవసరమైన చర్యలను తీసుకోవాల్సి  ఉంటుంది. &lt;br /&gt;&lt;br /&gt;5. స్టాండింగ్ కౌన్సిల్/న్యాయాధికారుల నియామకానికి  సంబంధించి.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు మంత్రుల కమిటీ.. ప్రాంతీయ,  సామాజిక న్యాయం, సమధర్మం అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చేసిన సిఫారసులు  సంతృప్తికరంగా ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదులు కమిటీతో  మాట్లాడిన సందర్భంలో, అందించిన వినతిపత్రాల్లో.. వ్యక్తీకరించిన వివక్షా  భావనను తొలగించేందుకు ఈ సిఫారసులు ఎంతగానో ఉపకరిస్తాయి కాబట్టి.. ప్రభుత్వం  వీటిని పరిగణనలోకి తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రంలో..  అడ్వొకేట్ జనరల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు, సభ్యులు వంటి  ఇతర కీలక నియామకాల్లోనూ నిర్దిష్ట ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తే మేలు  జరుగుతుందన్నది కమిటీ అభిప్రాయం. అలాగే.. సచివాలయంలో డెరైక్టరేట్లతో సహా  సీనియర్ స్థానాల్లో మూడు ప్రాంతాల వారికీ న్యాయమైన ప్రాతినిధ్యం ఉండేలా  చూసే కృషిని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనసాగించటం కూడా అంతే ముఖ్యం.  వాస్తవానికి ఈ కృషిని.. రాష్ట్ర సివిల్/పోలీస్ సర్వీస్ అధికారుల స్థాయి  నుంచీ ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయంలో ఇటీవల కోర్టుల్లో  న్యాయాధికారులు/స్టాండింగ్ కౌన్సిళ్లకు సంబంధించి చేసిన కసరత్తు.. తెలంగాణ  ప్రాంత న్యాయవాద వర్గంలో సంతృప్తికర భావనను కలిగించిందని కమిటీ  గుర్తించింది. ఇది ప్రభుత్వ నియామకాలు జరిగే అన్ని కార్యనిర్వాహక, కార్మిక,  ప్రొఫెషనల్ సంస్థల్లో ఉద్యోగుల మధ్య సుహృద్భావ పరిస్థితులను  పెంపొందించటానికి దోహదపడుతుంది. &lt;br /&gt;&lt;br /&gt;ప్రభుత్వ ఉద్యోగ రంగంలో తెలంగాణ  ప్రాంతానికి చెందిన వారి రక్షణ కోసం అదనంగా ఎలాంటి పరిపాలనా వ్యవస్థలను  ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని మేం సూచిస్తున్నాం. అయితే.. ఇప్పటికే ఉన్న  రక్షణ చర్యలను మరింత సమర్థంగా అమలు చేయాలి. ఉద్యోగాలకు సంబంధించి తమ  సాధకబాధకాలను ప్రభుత్వం గత ఐదేళ్లుగా సీరియస్‌గా పరిష్కరిస్తుండటం పట్ల  తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల సానుకూల సంకేతాలను కమిటీ  గుర్తించింది. ప్రభుత్వ చర్యలు వారికి.. అంతకుముందు జాప్యం వల్ల కలిగిన  అసంతృప్తిని తొలగించి ఒక సంతృప్తి భావనను అందించాయి.’’  &lt;br /&gt;&lt;br /&gt;గిర్‌గ్లానీ  నివేదిక అమలులో చాలా ప్రధానమైన అంశం.. స్థానికేతరులను వెనక్కు పంపటంగా  కమిటీ పేర్కొంది. అందులో భాగంగా 1975 నుంచి 2006 వరకూ మొత్తం 5,10,234 మంది  ఉద్యోగుల నియామకాల వివరాలను ప్రభుత్వం సమీక్షించినట్లు తెలిపింది. అయితే..  2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఐదు, ఆరు జోన్లలో స్థానికేతరుల శాతం  విస్మరించదగిన స్థాయిలోనే.. 20 శాతం పరిమితికన్నా చాలా తక్కువగానే ఉందని,  ఎక్కువ మంది స్థానికేతరులు టీచర్లు, పారామెడికల్ సిబ్బందే ఉన్నారని  గిర్‌గ్లానీ కమిషన్ పేర్కొన్నట్లు కమిటీ తన నివేదికలో వివరించింది. &lt;br /&gt;&lt;br /&gt;సర్కారు  18,856 మందిని వెనక్కు పంపించాలని గుర్తించగా.. వారిలో 14,784 మందిని  పంపించివేసినట్లు తెలిసిందన్నారు. హైదరాబాద్ ఏ జోన్ పరిధిలోకి వస్తుందన్న  అంశంపై తలెత్తిన వాదవివాదాలు, దానిపై ట్రిబ్యునల్ ఆదేశాలు, హైకోర్టు  ఆదేశాలు, అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్  వేయటం, దానిని సుప్రీంకోర్టు కొట్టివేయటం, రాష్టప్రతి ఉత్తర్వుల్లో 14(ఎఫ్)  నిబంధనను తొలగించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయటం  తదితర అంశాలను కూడా సవివరంగా చర్చించింది.  &lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-1318240461748417013?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/1318240461748417013/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/7.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1318240461748417013'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1318240461748417013'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/7.html' title='శ్రీకృష్ణ సందేశం - 7'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-2424916798891390478</id><published>2011-01-07T06:06:00.000-08:00</published><updated>2011-01-07T06:06:29.279-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 6</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;జల ఫలం ఇలా..&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;span style="font-size: large;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;అధ్యాయం-4&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="date_band"&gt;&lt;br /&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;span style="font-size: large;"&gt;సాగునీటి రంగంపై కమిటీ విశ్లేషణ&lt;/span&gt;&lt;br /&gt;&lt;b&gt;ఏ ప్రాంతమూ వివక్షకు గురికాలేదు&lt;br /&gt;అక్కడక్కడా సమస్యలున్నా.. పరిష్కరించవచ్చు&lt;br /&gt;తెలంగాణకూ పోల‘వరమే’&lt;br /&gt;విద్యుత్ వినియోగం తెలంగాణలోనే అధికం&lt;/b&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/SRISAILAM-25F7-1-11-4750.jpg" /&gt;&lt;br /&gt;ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా.. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకూ..  రాష్ట్రంలో నదులు.. ఉప నదులు.. వాటిపరీవాహక ప్రాంతాలు.. ప్రాజెక్టులు..  ప్రాంతాల మధ్య జలాల పంపిణీ.. ఎన్నెన్నో వాదనలు.. మరెన్నో అభ్యంతరాలు..  వీటన్నింటినీ శ్రీకృష్ణ కమిటీ సమగ్రంగా విశ్లేషించింది. అనేక మార్గాల నుంచి  సమాచారం క్రోడీకరించి రాష్ట్రంలో సాగునీటి వనరులు, విద్యుత్ రంగంపై కీలక  వ్యాఖ్యలు చేసింది. వాటన్నింటినీ తన నివేదికలోని నాలుగో అధ్యాయంలో  పొందుపరిచింది. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వాదనలను ప్రస్తావించడమేకాదు..  వారి వాదనలోని హేతుబద్ధతనూ తరచిచూసింది. వారి డిమాండ్లు సరైనవో.. కావో  నిర్ధారించింది. రాష్ట్రంలో జలాల పంపిణీకి సంబంధించి మూడు ప్రాంతాల మధ్య  ఏమైనా వివక్ష  చోటుచేసుకుందా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు కేంద్ర జలసంఘం  మాజీ చైర్మన్ ఏడీ మొహిలీని ప్రత్యేకంగా నియమించుకుంది. మొత్తమ్మీద ఏ  ప్రాంతమూ వివక్షకు గురికాలేదని, అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ  వాటిని పరిష్కరించే వీలుందని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకూ  లబ్ధి చేకూరుతుందని, ఈ ప్రాజెక్టును వీలైనంత తొందరగా పూర్తి చేస్తే మంచిదని  సూచించింది. సాగునీటికి సంబంధించి నివేదికలోని ముఖ్యాంశాలివీ...&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;తెలంగాణలో పరిస్థితి ఇదీ..&lt;/b&gt; &lt;br /&gt;కృష్ణా, గోదావరి నదుల కింద తెలంగాణలోనే అత్యధికంగా ఆయకట్టు ప్రాంతం ఉన్నా ఆ  మేరకు నీటి కేటాయింపులు లేవన్నది ఈ ప్రాంతవాసుల ప్రధాన ఆందోళన. ఇప్పటికే  రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను బచావత్ ట్రిబ్యునల్, గోదావరి జల  వివాదాల ట్రిబ్యునల్ తేల్చాయి. సాంకేతిక కమిటీ సూచనల మేరకు ప్రాజెక్టులు,  ప్రాంతాల వారీగా ఈ జలాలను పంచారు. తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా ఎతె్తైన  ప్రదేశంలో ఉండడంతో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డంకిగా మారింది.&lt;br /&gt;&lt;br /&gt;నాడు బచావత్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదన సరిగా లేదని ప్రత్యేక  తెలంగాణ కోరుతున్న వారు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా తెలంగాణకు  నష్టం వాటిల్లేందుకు ఇదే కారణమని భావిస్తున్నారు. అయితే ఈ వాదన సరైంది  కాదు. ట్రిబ్యునల్ ముందు వాదనలు సరిగా లేకపోవడంవల్లే రాష్ట్రానికి అన్యాయం  జరిగిందని చెప్పలేం.&lt;br /&gt;&lt;br /&gt;శ్రీశైలం ఎడమగట్టు కాలువ నిర్మాణం విషయంలో  ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందన్నది తెలంగాణవాసుల  ఆందోళన. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 40 కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి  ఉంది. సాంకేతికపరంగా (ఇంజనీరింగ్ పరంగా) ఇది కొంచెం కష్టసాధ్యమైంది కావడంతో  మరింత సమయం పడుతుంది.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో సంప్రదాయంగా చెరువులు, చిన్ననీటి  కుంటల ఆధారంగానే సేద్యం సాగుతోంది. అయితే ప్రభుత్వాలు చిన్ననీటి వనరులకు  నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశాయని, ఫలితంగా తీవ్ర నష్టం  వాటిల్లిందన్నది తెలంగాణలోని కొన్ని గ్రూపుల ఆందోళన. దీంతో రైతులు  చితికిపోయి, భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని వారు  చెబుతున్నారు. అయితే చిన్నచిన్న చెరువులు, నీటి కుంటల ఆధారంగా సాగు చేయడం  తగ్గుతూ.. భూగర్భ జలాల ఆధారంగా వ్యవసాయం పెరగడమన్నది దేశవ్యాప్తంగా ఉన్న  పరిస్థితే. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;జనాభా ఒత్తిడి పెరగడం,  భూముల ధరలు పెరగడం, ఎక్కువ మొత్తంలో విద్యుత్తు అందుబాటులో ఉండడంవల్ల  చెరువులు, చిన్న నీటివనరుల నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదు.  వాస్తవానికి తెలంగాణలో భూగర్భజలాలపై ఆధారపడి చేస్తున్న సాగు గణనీయంగా  పెరిగింది. రైతులు చితికిపోయి ఉంటే సాగు పెరిగే అవకాశం లేదు. దీన్నిబట్టి ఆ  గ్రూపుల వాదన తప్పని తెలుస్తోంది. ఇప్పుడు చేయాల్సిందల్లా.. ఇప్పటికే  ఇస్తున్న పెట్టుబడి రుణాలు, విద్యుత్‌పై సబ్సిడీ వంటి చర్యలను మరింత  మెరుగ్గా చేపట్టాలి. అలాగే అవసరమైనచోట చెరువులు, నీటి కుంటలు, చెక్  డ్యాంలను పునరుద్ధరించాలి లేదా కొత్తగా ఏర్పాటు చేయాలి.&lt;br /&gt;&lt;br /&gt;ఇక పోలవరం  విషయానికి వస్తే.. దీని ప్రతిపాదన చాలా ఏళ్ల కిందట్నుంచే ఉంది. గోదావరి జల  వివాదాల ట్రిబ్యునల్‌లో కూడా ఇది భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 80  టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తారు. మళ్లించిన ఈ నీళ్లను  ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పంచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే  నీటిలో తెలంగాణకూ వాటా దక్కుతుంది. పోలవరం వల్ల తెలంగాణ కొంత భూభాగం  కోల్పోతున్నప్పటికీ ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందనుంది. ఈ దశలో  ప్రాజెక్టును నిలిపివేయాలని వస్తున్న డిమాండ్లు సరైనవి కావు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో చేపట్టిన ఇచ్చంపల్లి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నది మరో  అభ్యంతరం. అయితే ఎతె్తైన ప్రదేశంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో  పెద్దమొత్తంలో అటవీ భూమి ముంపునకు గురవడంతోపాటు గిరిజనులు పెద్దసంఖ్యలో  నిర్వాసితులు అవుతారు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు  రావడం కష్టమే.&lt;br /&gt;&lt;br /&gt;పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు చెందిన నిపుణులు లేవనెత్తిన అభ్యంతరాలు  సమంజసంగానే ఉన్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;ఇంజనీరింగ్‌పరంగా అంత కష్టసాధ్యం కానప్పటికీ జూరాల, నారాయణపూర్ ఎడమ గట్టు  కాలువ(ఎన్‌ఎల్‌బీసీ) వంటి ప్రాజెక్టుల విషయంలో తీవ్ర జాప్యం జరిగింది.  వీటిపై తెలంగాణవాదుల ఆందోళన సరైనదే.&lt;br /&gt;గోదావరిపై ఎస్సారెస్పీ మొదటి దశ,  రెండో దశ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా.. వాటి వల్ల తెలంగాణలోని కింది  ప్రాంతాల వరకు నీరు రావడం లేదన్నది తెలంగాణలోని కొందరు నిపుణుల మాట. ఇది  నిజమే. ఎస్సారెస్పీపై కొన్ని ఎత్తిపోతల పథకాలకు అనుమతులు వచ్చాయి. ఈ  ఎత్తిపోతలతో పరిస్థితి ఇంకా అధ్వానంగా మారుతుందన్న అభ్యంతరాలూ వాస్తవమే.  అయితే ఇప్పటికిప్పుడు దీనికి సులువైన పరిష్కారాలు మాత్రం లేవు. తక్కువ  నీటిని వినియోగించుకునే పంటలను సాగుచేయడం తాత్కాలిక ఉపశమనం. అలాగే కాకతీయ  కాలువ సామర్థ్యాన్ని వీలైనంత త్వరగా పెంచాల్సిన అవసరం ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;సింగూరు-ఘన్‌పూర్-నిజాంసాగర్ వ్యవస్థపై తెలంగాణవాదుల్లో ఉన్న ఆందోళన  అర్థవంతమైనదే. హైదరాబాద్‌కు కృష్ణా నీటిని తరలించే ఏర్పాట్లు వేగవంతంగా  సాగాలి.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో నీరందని ప్రాంతాల విషయంలో కొందరు నిపుణులు  సూచనలు చేస్తున్నారు. ప్రాణహిత కింద మరిన్ని ఆనకట్టలు నిర్మిస్తే రైతులకు  ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. స్థానికంగా ఉన్న అన్నదాతలను  ఆదుకునేందుకు దీనిపై తీవ్రంగా అధ్యయనం చేయాలి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;రాయలసీమలో ఇలా..&lt;/b&gt; &lt;br /&gt;కృష్ణా, పెన్నాలకు సంబంధించి 1951 ప్రణాళిక ప్రకారం రాయలసీమ 500 టీఎంసీల  నీటిని వినియోగించుకునే హక్కు ఉందని ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు.  అయితే బచావత్ ట్రిబ్యునల్ మాత్రం ఈ 500 టీఎంసీల ప్రతిపాదనను తిరస్కరించిన  సంగతిని వారు గుర్తించాలి.&lt;br /&gt;&lt;br /&gt;రాయలసీమలో కాలువల నిర్వహణ సరిగా  లేదన్నది ఈ ప్రాంతవాసుల ప్రధాన అభ్యంతరం. ఇది సరైనదే. అయితే రాయలసీమలో  పెద్దసంఖ్యలో బోరుబావులున్నాయి. కాలువలకు లైనింగ్ వేయడం, వాటి నిర్వహణను  మెరుగుపర్చడం తరచుగా చేయాల్సిన అవసరం లేదు. అలా చేస్తే భూగర్భ జలాలు మరింత  అడుగంటుతాయి. వీటికి బదులుగా కాలువల్లో పూడిక తీయడం లాంటి చర్యలు  చేపట్టాలి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఆంధ్రాలో ఇదీ పరిస్థితి..&lt;/b&gt; &lt;br /&gt;డెల్టాకు బచావత్  ట్రిబ్యునల్ కేటాయించిన 181 టీఎంసీల నీటిలో.. 20 టీఎంసీలను తెలంగాణలోని  భీమా ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారన్నది కోస్తాంధ్ర వాసుల అభ్యంతరం. అలాగే  నెల్లూరుకు నీటి కేటాయింపును అడ్డుకుని తెలంగాణలోని జూరాలకు తరలించారన్నది  వీరి మరో ఆందోళన. అయితే ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో జూరాలకు ఎగువ కృష్ణా  ప్రాజెక్టు నుంచి నీరు అందేది. అందువల్ల ప్రస్తుతం జూరాలకు నీటిని ఇవ్వడం  సబబే. అలాగే ఎస్సార్బీసీకి 1981లోనే శ్రీకారం చుట్టినా, నేటికీ పనులు  పూర్తి కాలేదని కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.  అయితే వివిధ మార్గాల్లో ఎస్సార్బీసీ కింద గణనీయంగానే పంటలు సాగవుతున్నాయి.  అందువల్ల ఈ అభ్యంతరం సరైంది కాదు.&lt;br /&gt;&lt;br /&gt;ఎస్సారెస్పీ ద్వారా ఎగువ నీటిని  అంతా తెలంగాణ వాసులే వాడుకుంటున్నారన్నది కోస్తాంధ్రవాసుల మరో అభ్యంతరం.  అయితే ప్రాణహిత, శబరి, ఇంద్రావతి ఉపనదుల ద్వారా కోస్తా అవసరాలు తీరే అవకాశం  ఉంది. అందువల్ల వారి అభ్యంతరం సమంజసం కాదు.&lt;br /&gt;&lt;br /&gt;గోదావరిపై భారీఎత్తున  ఎత్తిపోతలు నిర్మిస్తే ద్వారా ఆ నదిలో నీరు ఎండిపోయే ప్రమాదం ఉందని  కోస్తావాసుల ఆందోళన. ఇది సబబే. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి.&lt;br /&gt;&lt;br /&gt;గోదావరి డెల్టాను పరిరక్షించేందుకు భారీ ఎత్తున నీటిని నిల్వ చేసుకునే  సౌకర్యం ఉండాలన్నది ఆంధ్రా ప్రాంత వాసుల అభిప్రాయం. కృష్ణా, గోదావరి  డెల్టాలు భారతదేశ ధాన్యాగారాలుగా పేరుగాంచాయి కాబట్టి, జాతీయ ప్రయోజనాల  దృష్ట్యా ఇలాంటి సౌకర్యం ఉండటం మంచిదే. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ లోటు  భర్తీ చేసుకునే వీలుంది. బాధితులకు పునరావాసం కల్పించడంతోపాటు తగిన  పరిహారమిచ్చి ఆ ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;విద్యుత్‌రంగంపై కమిటీ అభిప్రాయాలివీ... &lt;/b&gt; &lt;br /&gt;కోస్తాంధ్ర, రాయలసీమల మాదిరిగానే తెలంగాణలోనూ విద్యుత్ రంగం గణనీయమైన  అభివృద్ధి సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గానీ, విద్యుత్ ఉత్పత్తి,  సరఫరా, పంపిణీ సంస్థలు గానీ తెలంగాణ , రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలపై ఎలాంటి  వివక్ష ప్రదర్శించలేదు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలో అపారమైన బొగ్గు గనులు ఉండగా,  కోస్తాంధ్రలో భారీస్థాయిలో చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ రక ంగా  చూస్తే రాయలసీమే వెనుకబడి ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;విద్యుత్ ప్రాజెక్టులకు స్థల ఎంపికలో రాష్ట్ర విద్యుత్ బోర్డు, ఏపీ జెన్‌కో ఎలాంటి వివక్ష పాటించలేదు.&lt;br /&gt;మిగతా ప్రాంతాలతో పోలిస్తే విద్యుత్ వినియోగం తెలంగాణలోనే అధికంగా ఉంది.  ఇది ఆ ప్రాంత పురోగతిని సూచిస్తోంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి  విద్యుత్ వినియోగంలో తెలంగాణ ప్రజలే ఎక్కువ సబ్సిడీ పొందుతున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;జల నిర్వహణ బోర్డు ఏర్పాటు చేయాలి&lt;/b&gt; &lt;br /&gt;కృష్ణా, గోదావరి బేసిన్లతోపాటు రాష్ట్రంలోని ఇతర బేసిన్లలో జల పంపిణీని  పర్యవేక్షించేందుకు స్వతంత్ర ప్రతిపత్తి, రాజ్యాంగ సాధికారత కల్గిన  సాంకేతిక జల నిర్వహణ బోర్డును ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని  అన్ని ప్రాంతాల మధ్య నీటి పంపిణీని పర్యవేక్షించడం ఈ బోర్డు ప్రధాన విధిగా  ఉండాలి. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో సమతుల్యత పాటించేలా చూడాలి. సాగునీటి  ప్రాజెక్టుల పర్యవేక్షణతోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య నీటి  పంపిణీకి సంబంధించిన సమస్త అంశాలనూ ఈ బోర్డే పరిష్కరించాలి. రాష్ట్రానికి   చెందని నిపుణుడిని కేంద్రమే దీనికి చైర్మన్‌గా నియమించాలి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;నీటి వనరుల అభివృద్ధి సంస్థ కూడా..&lt;/b&gt; &lt;br /&gt;భూగర్భ జలాలు, ఇళ్లకు నీటి సరఫరా, వాననీటి సంరక్షణ, వాటర్‌షెడ్ల నిర్వహణ,  ఇంకుడు గుంతలు, ట్యాంకుల నవీకరణ తదితరాంశాలు ఈ సాగు/నీటి వనరుల అభివృద్ధి  సంస్థ పర్యవేక్షించాలి. పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి నీటి వనరుల  అభివృద్ధికి ఇది కృషిచేయాలి. ఈ సంస్థకు బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఓ  వ్యక్తిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా, ప్రాజెక్టుల కోసం రెండు  లేదా మూడు ప్రాంతాల నుంచి ఇద్దరు లేదా ముగ్గురు డెరైక్టర్లను నియమించాలి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s77-1-11-4593.jpg" /&gt;&lt;/div&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-2424916798891390478?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/2424916798891390478/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/6.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2424916798891390478'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2424916798891390478'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/6.html' title='శ్రీకృష్ణ సందేశం - 6'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-9040148638581263365</id><published>2011-01-07T05:56:00.000-08:00</published><updated>2011-01-07T05:56:22.732-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 5</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;ఉన్నత విద్యాసంస్థల్ని విస్తరించాలి&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అధ్యాయం-3&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="date_band"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/eddd7-1-11-5671.jpg" /&gt;&lt;/div&gt;శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 3వ అధ్యాయం తొలిభాగంలో విద్య, రెండోభాగంలో ఆరోగ్యంపై చర్చించారు. &lt;br /&gt;ప్రజల నాణ్యమైన జీవన విధానానికి విద్య, ఆరోగ్య పరిస్థితులే ముఖ్యమైన  సూచికలు. విద్య కేవలం &lt;a name='more'&gt;&lt;/a&gt;సామాజిక సూచిక మాత్రమే కాదు ఆర్థిక, సామాజిక  అభివృద్ధితో దానికి సంబంధం ఉంది. విద్యకోసం చేసే డిమాండ్ తమ పిల్లల  భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలన్న ఆకాంక్షను ప్రతిబింబిస్తుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల-తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర-లో విద్య,  అక్షరాస్యత పురోగతిని సమీక్షించారు. ఆయా ప్రాంతాల వాదనలు తెలుసుకునేందుకు  ఇది దోహదపడుతుంది. విద్యావకాశాల విషయంలో వివక్షకు లేదా నిర్లక్ష్యానికి  గురయ్యామన్న తెలంగాణ ప్రాంత వాదన గురించి ఈ అధ్యాయం చర్చించింది.&lt;br /&gt;&lt;br /&gt;రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలలో విద్యా విజయాల పోలిక&lt;br /&gt;అక్షరాస్యత విషయంలో అఖిలభారత స్థాయితో పోల్చితే ఆంధ్రప్రదేశ్ వెనకబడి  ఉన్నా ఇటీవలి సంవత్సరాలలో ఆ అంతరం బాగా తగ్గుముఖం పట్టింది. 1956లో  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటినుంచి సార్వత్రిక విద్యపై ప్రత్యేక దృష్టి  సారించడమే దీనికి కారణం. 2001లో రాష్ర్టంలో అక్షరాస్యత 60శాతం ఉండగా  తెలంగాణలో 58 శాతం(హైదరాబాద్‌ను మినహాయిస్తే 55%), కోస్తాంధ్రలో 63%,  రాయలసీమలో 60% ఉంది. మిగిలిన రెండు ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ కొద్దిగా  వెనకబడి ఉన్నా 1971 తర్వాత ఈ అంతరం క్రమేణా తగ్గిపోతూ వస్తున్నది.  1971-2001 మధ్య అక్షరాస్యత పెరుగుదల రేటు మిగిలిన ప్రాంతాల కన్నా  తెలంగాణలోనే ఎక్కువ. రాయలసీమలో 144.67%, కోస్తాంధ్రలో 127.83% ఉండగా  తెలంగాణలో 180.06% ఉంది. యువజన అక్షరాస్యత విషయానికొస్తే తెలంగాణలో 1983లో  46% ఉండగా రాయలసీమలో 51%, కోస్తాంధ్రలో 54% ఉంది. అయితే 2007 నాటికి  తెలంగాణలో ఇది 89శాతానికి చేరుకుంది. రాయలసీమలో 82%, కోస్తాంధ్రలో 88%  ఉంది. 8నుంచి 24 ఏళ్లలోపు అక్షరాస్యులైన జనాభా విషయంలో 1983లో మూడో  స్థానంలో ఉన్న తెలంగాణ 2007కు ప్రధమస్థానంలోకి వచ్చింది. &lt;br /&gt;&lt;br /&gt;అంతరాలకు అనేక కారణాలు... &lt;br /&gt;భారత్‌లో తెలంగాణ ప్రాంతం విలీనమైన సమయంలో ఆ ప్రాంతానికి అనేక  ప్రతికూలతలున్నాయి. ఉర్దూమీడియం ఒక్కటే ఉండడం, స్కూళ్లు,  ఉన్నతవిద్యావకాశాలు ఎక్కువగా లేకపోవడం వంటివి అందులో కొన్ని. విలీనం నాటికి  తెలంగాణలో క్వాలిఫైడ్ టీచర్ల కొరతుంది. కోస్తాంధ్ర టీచర్లతో దానిని భర్తీ  చేశారు. 1969 లో ఉద్యమంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారిపోయింది.  రాష్ర్టంలో కొన్ని భాగాలలో అక్షరాస్యత తక్కువగా ఉండడానికి చారిత్రక  కారణాలతోపాటు కొన్ని సామాజిక, ఆర్థిక కారణాలూ ఉన్నాయి. రాష్ర్టవ్యాప్తంగా  అన్ని ప్రాంతాలలోనూ ఎస్సీల అక్షరాస్యతతో పోలిస్తే ఎస్టీల అక్షరాస్యత  తక్కువ. ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణలో సహజంగానే మొత్తం అక్షరాస్యత  తక్కువగా ఉండడానికి అదీ కారణమైంది. మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్(మూడూ  తెలంగాణ జిల్లాలు)లలో అన్ని స్థాయిల్లోనూ డ్రాపవుట్స్ నిష్పత్తి ఎక్కువగా  ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;విద్యా సదుపాయాలు.. రాశిలోనూ వాసిలోనూ సూచికలు&lt;br /&gt;విద్యాసదుపాయాల పంపకం సమాజంలో అవకాశాల పంపకాన్ని గణనీయంగా ప్రభావితం  చేస్తుంది. అందుకే మానవాభివృద్ధికి నాణ్యమైన విద్యాసంస్థలు అందుబాటులో  ఉండడం అవసరం. ప్రాధమిక పాఠశాలలు 1960-61లో 30,495 ఉండగా 2008-09 నాటికి  65,609కి చేరుకున్నాయి. 1961తో పోల్చితే 2009 నాటికి ప్రాథమిక పాఠశాలలు  రెట్టింపు అయినా పెరుగుదల కనిపించకపోవడానికి కారణం అనేక పాఠశాలలు అప్పర్  ప్రైమరీ పాఠశాలలుగా, హైస్కూలు స్థాయికి అప్‌గ్రేడ్ అయ్యాయి. &lt;br /&gt;&lt;br /&gt;ప్రాథమిక పాఠశాలల విషయంలో రాయలసీమ ప్రథమస్థానంలో ఉంది. 1993 నుంచి తెలంగాణ  మెరుగవుతూ వచ్చింది. రాయలసీమతో అంతరం తగ్గుతూ రాగా కోస్తాంధ్రకు దాదాపు  దగ్గరకు చేరుకుంది. రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లోనూ అప్పర్ ప్రైమరీ  స్కూళ్లు బాగా పెరిగాయి. 1961-2001 మధ్య తెలంగాణలో పెరుగుదల ఎక్కువ ఉంది.  2008-09లో లక్షమంది జనాభాకు తెలంగాణలో 18.2 యూపీ స్కూళ్లుండగా రాయలసీమలో  20.4, కోస్తాంధ్రలో 15.3 స్కూళ్లు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ హైస్కూళ్ల  సంఖ్య పెరిగింది. 1961లో మిగిలిన ప్రాంతాలతో పోల్చితే వెనకబడి ఉన్న  తెలంగాణలో 1971 నుంచి హైస్కూళ్లు బాగా పెరిగాయి.  &lt;br /&gt;&lt;br /&gt;ఉన్నత విద్య వ్యాప్తి&lt;br /&gt;స్వాతంత్య్రం ముందునుంచి ఇప్పటివరకూ రాష్ర్టంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నత  విద్యను పరిశీలిస్తే... 1. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో యువత సంఖ్య  సమానంగానే ఉన్నా తెలంగాణ కన్నా కోస్తాంధ్రలో డిగ్రీ కాలేజీలు, డిగ్రీ చదివే  విద్యార్థుల సంఖ్య ఎక్కువ. రాష్ర్టం ఏర్పడిన సమయంలో కోస్తాంధ్రలో ఎయిడెడ్  కాలేజీల సంఖ్య ఎక్కువగా ఉండడం దీనికి కారణం. ఉన్నత విద్యలోకి తెలంగాణ  ఆలస్యంగా ప్రవేశించడంతో ఇక్కడ ఎయిడెడ్ కాలేజీల సంఖ్య పరిమితంగా ఉంది. 2.  ప్రభుత్వ కాలేజీలలో కోస్తాంధ్రతో పోలిస్తే తెలంగాణ, రాయలసీమలలో  విద్యార్థి-లెక్చరర్ నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఈ నిష్పత్తి తెలంగాణలోని  ఆదిలాబాద్ (82), కరీంనగర్ (61)లలో చాలా ఎక్కువ. టెక్నికల్, ప్రొఫెషనల్  కాలేజీలు/సంస్థల విషయానికొస్తే మిగిలిన ప్రాంతాలకన్నా తెలంగాణదే పైచేయి. &lt;br /&gt;&lt;br /&gt;అయితే అవన్నీ రంగారెడ్డి, హైదరాబాద్‌లలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. వీటిని  మినహాయిస్తే రాయలసీమ, కోస్తాంధ్ర కన్నా (బీఈడీ, లా కాకుండా) తెలంగాణ  వెనకబడి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డిలలోని ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ  కాలేజీలలో అధికభాగం ప్రైవేటు కాలేజీలే. తెలంగాణలోని ఈ రెండుచోట్ల,  కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాల్లోనే మార్కెట్ శక్తులు ఎందుకు  కేంద్రీకరించాయో వేరే చెప్పనక్కరలేదు. అందుకే భవిష్యత్‌లో ప్రభుత్వ  కాలేజీలు ఏర్పాటు చేసేటపుడు ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలను దృష్టిలో  ఉంచుకోవాలి. ఇన్సెంటివ్‌లు/సబ్సిడీలు ఇచ్చి ప్రైవేటు రంగాన్నీ ఆ జిల్లాలలో  కాలేజీలు నెలకొల్పేలా ప్రోత్సహించాలి.&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-9040148638581263365?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/9040148638581263365/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/5_07.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/9040148638581263365'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/9040148638581263365'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/5_07.html' title='శ్రీకృష్ణ సందేశం - 5'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-720836131544772537</id><published>2011-01-07T05:53:00.000-08:00</published><updated>2011-01-07T06:01:18.183-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 4</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;ఆర్థిక సమానత్వం అవసరం&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;&lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;అధ్యాయం-2&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="date_band"&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;&lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;&lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;b&gt;నిర్లక్ష్యానికి గురైంది రాయలసీమే   &lt;br /&gt;తెలంగాణ కంటే వెనుకబడింది&lt;br /&gt;తెలంగాణలో హైదరాబాద్ నగరంపైనే దృష్టి   &lt;br /&gt;మిగతా ప్రాంతాలు నిరాదరణకు గురయ్యాయి &lt;br /&gt;గతంలో నిర్లక్ష్యం, వివక్ష నిజమే...ఇటీవల సమాన వాటా  &lt;br /&gt;హైదరాబాద్ ఉన్నా లేకున్నా ఆర్థికంగా తెలంగాణకు ఢోకా లేదు &lt;br /&gt;హైదరాబాద్ అందరికీ అందుబాటులో ఉండాలి &lt;br /&gt;వృద్ధిరేటు కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోనూ బాగానే ఉంది&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;img align="Left" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/6-SUTHRALU-7-1-11-2328.jpg" /&gt;&lt;/b&gt;              &lt;b&gt;   &lt;/b&gt;ప్రత్యేక తెలంగాణ కోసం చేస్తున్న ప్రధాన వాదనల్లో ఒకటేమిటంటే...  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి  గురైందని.. అంతేకాదు వివక్షకు సైతం గురయిందని. అందువల్లే తెలంగాణ  ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిందనీ. కోస్తాంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ  తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉందని, ఉపాధికి, వ్యాపారాలకు, విద్యకు అవకాశాలు  తక్కువగా ఉన్నాయనే విమర్శలున్నాయి. అంతేకాదు విస్తృత స్థాయి ఆర్థికావకాశాలు  సైతం కోస్తాంధ్రకే దక్కాయనేది మరో ఆరోపణ. మొత్తం మీద.. నిర్దిష్ట  మొత్తాలు, సంఖ్యలు, శాతాలను సమీక్షించినప్పుడు ఈ విమర్శల్లో కొంతవరకు  వాస్తవం ఉన్నట్లుగానే కన్పిస్తోంది. కానీ మార్పు రేటు, అభివృద్ధి రేటు,  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వాటాలను పరిశీలించినట్లైతే అంత అసాధారణమైన  పరిస్థితులేమీ ఉత్పన్నం కావడంలేదు. హైదరాబాద్‌ను మినహాయిస్తే... ప్రస్తుత  రాష్ట్ర జనాభాలో 36 శాతం తెలంగాణలో ఉంది. &lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్ర భూభాగంలో 41  శాతం మేరకు ఈ ప్రాంతం విస్తరించింది. ఏ అభివృద్ధి కొలబద్దలనైనా ఈ అంశాల  ప్రాతిపదికనే చూడాలి. ఈ కోణంలో.. గతాన్ని అంటే వాస్తవ సమాచారం అందుబాటులో  ఉన్న.. 1961 జనాభా లెక్కలు, 1956, 1974.. కాలాన్ని పరిశీలిస్తే తెలంగాణకు  లభించిన వాటాలు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో తెలంగాణ  జనాభా, వైశాల్యానికి తగిన విధంగానే అన్నివిధాలా సమానమైన, అంతకంటే ఎక్కువ  వాటానే లభించింది. (అప్పటి ఇప్పటి.. విద్య, వైద్య రంగాల్లో మౌలిక  సదుపాయాలు, రోడ్ల వ్యవస్థ, విద్యుత్ వినియోగం, పంట లు, సాగు విస్తీర్ణం,  ఆహార ధాన్యాల ఉత్పత్తి తదితర అంశాలలో తెలంగాణ వాటాను కమిటీ గ్రాఫ్‌ల రూపంలో  చూపించింది)  అయితే తెలంగాణ విషయంలో నిర్లక్ష్యానికి సంబంధించి కొన్ని  క్లిష్టమైన సూచనలున్నాయి. ఆర్థికవ్యవస్థలోని నిర్మాణాత్మక కారణాలు,  హైదరాబాద్ జిల్లా/ పట్టణ పరిధిలో ఆర్థిక కార్యకలాపాలపై మాత్రమే దృష్టి  కేంద్రీకరించడం ఇందుకు కారణంగా కన్పిస్తోంది.  &lt;br /&gt;&lt;br /&gt;మొత్తం మీద 50  ఏళ్లు ఆపై చిలుకు విధానపరమైన ప్రణాళిక, అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్  ఆర్థికాభివృద్ధిలో వైవిధ్యాలను గమనించవచ్చు. అభివృద్ధిపరంగా వృద్ధిరేటు..  హైదరాబాద్‌ను మినహాయించినప్పటికీ ఇటు తెలంగాణలో అటు కోస్తాంధ్రలో బలంగానే  ఉందని చెప్పాలి. అయితే ఇటు తెలంగాణలో అటు రాయలసీమలో, బలహీనవర్గాల్లో  అసమానతలు పెరిగిపోవడమే ఆలోచించవలసిన విషయం. ఇందుకు విరుద్ధంగా కోస్తాంధ్రలో  ఆదాయాల్లో అసమానతలు తగ్గడం కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసమానతపై,  ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో అసమానతను గమనించాల్సిన అవసరముంది.   ఇంత లోతైన అసమానత వేర్పాటువాద ఉద్యమాన్ని స్థిరంగా ఉంచడంతోపాటు ఈ మేరకు  ఒత్తిడిని మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ఈ పరిస్థితిని ఉద్యమిస్తున్న  సంఘాలు, చివరకు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుని ప్రజలను  ఉపయోగించుకునే అవకాశముంది.  &lt;br /&gt;&lt;br /&gt;పేదరికం, నిర్లక్ష్యం, సాధికారత  కోణంలో తెలంగాణ అంశాన్ని చూస్తే రాష్ట్ర విభజనకు అవి అంత అనుకూలంకావు.  ఆర్థిక, అభివృద్ధిపరమైన కొలబద్దలు చాలావరకు.. తెలంగాణ (హైదరాబాద్ మినహా)  కోస్తాంధ్రతో సమానంగా ఉన్నట్లు లేదా కొంచెం మాత్రమే తక్కువగా ఉన్నట్టు  చూపిస్తున్నాయనేది వాస్తవం. అదే హైదరాబాద్‌ను కలిపి చూస్తే తెలంగాణలో  పరిస్థితి చాలా బాగా ఉంది. ఇంకా చెప్పాలంటే అన్నివిధాలైన అభివృద్ధిలోనూ  వృద్ధి రేటు విశేషంగా ఉంది. కోస్తాంధ్రకు సహజంగా కలిసివచ్చే అంశాలు కొన్ని  ఉన్నాయి. ఇది ఎంతోకాలంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. అయితే  తెలంగాణలోనూ గత మూడు నాలుగు దశాబ్దాలలో వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి  సాధించింది.  &lt;br /&gt;&lt;br /&gt;దీనినిబట్టి చూస్తే మొత్తం మీద నిర్లక్ష్యానికి  గురైంది రాయలసీమే తప్ప తెలంగాణ కాదు. వాణిజ్య బ్యాంకుల సేవలు, అనుబంధ  రుణాలు తెలంగాణకు కాస్త తక్కువగానే అందాయని చెప్పాలి. పంచాయతీల స్థాయిలో ఈ  ప్రాంతానికి ఆర్థికంగా పెద్దగా ఒరిగిందేమీ లేదు. విద్య, వైద్య, సేవా  రంగాలు, ఉపాధి విషయంలో హైదరాబాద్ నగరంపైనే దృష్టి కేంద్రీకృతమవడంతో  తెలంగాణలోని ఇతర ప్రాంతాలు నిరాదరణకు గురయ్యాయి. తెలంగాణలో ఇలాంటి  వ్యత్యాసాలను తక్షణం తొలగించాల్సిన అవసరముంది. &lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఆర్థిక అసమానతలే అసంతృప్తికి కారణం&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;ఈ ప్రాంత ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి ఆర్థిక అసమానతలు ఓ ముఖ్య కారణంగా  కన్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆదాయాల మార్పులపై గత  దశాబ్దానికిపైగా చేసిన పరిశీలన.. ధనికుల ఆదాయంలోనే పెరుగుదల ఉందని, పేదలు,  బాగా నిర్లక్ష్యానికి గురైన వారి ఆదాయాల్లో మరింత క్షీణత నమోదైందని స్పష్టం  చేస్తోంది. అన్ని ప్రాంతాల్లో రైతుల ఆదాయం మొత్తంమీద స్థిరంగా ఉంది లేదా  కొంత మార్పునకు లోనైంది. అదే సమయంలో తెలంగాణలోని వ్యవసాయ కార్మికుల వాస్తవ  ఆదాయం గణనీయంగా తగ్గగా, కోస్తాలో పెరిగింది. అలాగే తెలంగాణలోని ఎస్సీ,  ఎస్టీ, మైనారిటీల ఆదాయం గత దశాబ్దం ఆపై కాలంలో  క్షీణించగా, ఈ వర్గాలు  కోస్తాంధ్రలో లాభపడ్డాయి. అయితే తెలంగాణలోని అగ్రకులాలు గణనీయంగా లబ్ధి  పొందాయి. కానీ కోస్తాంధ్ర ధనికవర్గాల ఆదాయానికి కోత పడింది. &lt;br /&gt;&lt;br /&gt;మొత్తంమీద అన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమలో జీవన ప్రమాణాలు  క్షీణించాయి. ‘సీమ’లో నెలవారీ తలసరి వినియోగం/ఖర్చు చాలాతక్కువగా ఉందనే  విషయం వాస్తవమని ఇది స్పష్టం చేస్తోంది. మానవాభివృద్ధి విషయానికొస్తే..  తెలంగాణ, రాయలసీమల కంటే కోస్తాంధ్ర కొంతవరకు విజయవంతమైందనే చెప్పాలి.  దశాబ్దకాలంలో ఈ రెండు ప్రాంతాల్లోనూ కొంత క్షీణత చోటు చేసుకోగా వీటిలో  ‘సీమ’ మరింత క్షీణదిశలో పయనించింది. &lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఆర్థిక పరిపుష్టిపై అనుమానాలు&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;రాష్ట్రాన్ని విభజిస్తే ఆర్థికంగా అవి ఎంతవరకు తట్టుకోగలుగుతాయనే విషయంలో  కొన్ని అనుమానాలున్నాయి. వైశాల్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ పెద్ద  రాష్ర్టం. జనాభా ప్రకారం ఐదోది. 2007-08  స్థూల ఉత్పత్తి ప్రకారం చూస్తే  మూడో స్థానంలో నిలుస్తోంది. అదే తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే  భారతదేశ సగటుకంటే కొంత  ఎక్కువగా ఉండి దేశంలో 11వ స్థానంలో ఉంది.  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలను ఒకదానితో మరొకదానిని పోల్చిచూసినా, ఇతర  రాష్ట్రాలతో పోల్చినా కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఉదాహరణకు జీడీపీలో తెలంగాణ  ప్రాంతం (హైదరాబాద్ మినహా) 28 రాష్ట్రాల జాబితా (ఏపీ మినహా)లో 15వ  స్థానంలో నిలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు గోవా, హిమాచల్‌ప్రదేశ్,  ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల కంటే పైస్థానంలోనే ఉంది. &lt;br /&gt;&lt;br /&gt;తలసరి ఆదాయాన్ని చూస్తే ..దేశ సగటు కంటే తెలంగాణ (హైదరాబాద్‌ను  మినహాయించినా)లోనే కొంత ఎక్కువ. హైదరాబాద్‌ను కలిపిచూస్తే తెలంగాణ...  రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం విషయాల్లోనూ 13వ  స్థానంలో నిలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన  ప్రాంతం రాయలసీమ. కానీ తలసరి ఆదాయం జాతీయ సగటుకంటే కొంచెం మాత్రమే తక్కువ.  మొత్తంమీద ఈ ప్రాంత స్థూలఉత్పత్తి ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గోవా, అసోం  మినహా ఈశాన్య రాష్ట్రాలకంటే మెరుగ్గా ఉంది. ఇక కోస్తాంధ్ర ఏపీలోనే ఆర్థిక  పరిపుష్టమైన ప్రాంతంగా నిలుస్తోంది.  &lt;br /&gt;&lt;br /&gt;జీడీపీలో ఈ ప్రాంతం మిగతా  రాష్ట్రాలతో పోల్చుకుంటే 13వ స్థానంలో ఉంది. తలసరి స్థూల ఆదాయాన్ని చూస్తే  జాతీయ సగటుకంటే ఎంతో ఎక్కువ ఉంది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే పదో  స్థానంలో ఉంది. ఈ వివరాలను బట్టి... హైదరాబాద్ కలిసి ఉన్నా లేకున్నా  తెలంగాణ నెట్టుకురాగలదనే విషయం స్పష్టమవుతోంది. రాయలసీమ, కోస్తాంధ్ర లు  రాష్ట్రంగా కలిసి ఉన్నా ఎలాంటి ఢోకా లేదు. విడివిడిగా కూడా ఈ రెండు  ప్రాంతాలు నిలబడగలవు. తెలంగాణకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్ర  జీడీపీ పరిమాణాన్ని దేనికీ చెందని అంశం (న్యూట్రల్ ఫ్యాక్టర్)గా  పరిగణించాలి.    &lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;‘మార్కెట్’ అవరోధాలు&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;ఇవి ఆర్థిక సంస్కరణల  రోజులు. ఆర్థిక అవకాశాలు, మార్కెట్లు, ఉపాధి తదితర అంశాల ప్రాతిపదికన  చిన్నదేశాలతో కూడిన గ్రూపులు ఏర్పడుతున్న సమయం. అయితే చిన్న రాష్ట్రాల  ఏర్పాటువల్ల వివిధ రాష్ట్రాల మధ్య వాణిజ్యం, సరుకు రవాణా, సర్వీసుల విషయంలో  ఇంతకుముందే ఉన్న అవరోధాలు మరింత పెరుగుతాయనే భావన ఉంది. ఉదాహరణకు వివిధ  రాష్ట్రాల పన్నులు, సెస్సులు స్వేచ్ఛా వాణిజ్యానికి అవరోధంగా మారవచ్చు.  సరుకుల భౌతిక కదలికకు స్థానిక చట్టాలు ఆటంకం కావొచ్చు. రాయలసీమలో ఇలాంటి  భయాలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ విధమైన  అవకాశాల విషయంలో హైదరాబాద్ తమకు దూరమవుతుందేమోననే అనుమానం ఉంది.  హైదరాబాద్‌లో వ్యాపారాన్ని, మార్కెట్‌ను కోస్తాం ధ్ర కూడా కోల్పోవాల్సి  వస్తుంది. కొత్త రాష్ట్రాల అభివృద్ధిని నిరోధించే ఈ అంశం ఆంధ్రప్రదేశ్  విభజనకు దోహదపడదనే చెప్పాలి. &lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;పాలనాపరమైన వాదనలు&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;మరోపక్క  చిన్నరాష్ట్రాలకు అనుకూలంగా అనేక వాదనలున్నాయి. పాలన, సమీకృత అభివృద్ధి  ఆధారంగా ఈ వాదనలున్నాయి. చిన్నరాష్ట్రాలు.. పరిపాలనలో విస్తృత  ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే  తెలంగాణలో ఎస్టీలకు, ముస్లింలకు ప్రయోజనం చేకూరవచ్చు. కోస్తాంధ్రలో ఈ  వర్గాలు తక్కువగా ఉన్నందున అక్కడంత ఫలితం ఉండకపోవచ్చు. అందువల్ల పాలనపరంగా,  ప్రాతినిధ్యపరంగా విభజనకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో వాదించడం వల్ల  కొత్తగా ఏర్పడిన అన్ని రాష్ట్రాల్లోనూ రెండు రకాలుగా ప్రభావం చూపించవచ్చు.  సాధారణంగా పెద్దరాష్ట్రాల్లో దూరం, విస్తృతి దృష్ట్యా, ముఖ్యంగా  రాజధానుల్లోనే పాలన కేంద్రీకృతమైనప్పుడు పరిపాలన కష్టమవుతుం దనే భావన ఉంది.  73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చోటుచేసుకున్న  రోజులివి. ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా మండలాల ( జిల్లా కంటే చిన్నదైన  వ్యవస్థ) విధా నం కొనసాగుతోంది. పరిపాలన వికేంద్రీకరణ ప్రక్రియ ఊపందుకోవడం  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.&lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;హైదరాబాద్ నగర ఆర్థిక వ్యవస్థ&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;హైదరాబాద్ జిల్లా, పట్టణ పరిధిలోని ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి కల్పన,  మార్కెట్లపై దృష్టి అధికంగా ఉంది. ఉదాహరణకు రాష్ట్ర మొత్తం స్థూల  ఉత్పత్తిలో జిల్లా వాటా 8%. హైదరాబాద్ పట్టణ పరిధి వాటా మరింత ఎక్కువ.  తెలంగాణలో హైదరాబాద్ జిల్లా జీడీపీ ( హైదరాబాద్ కలిపి) వాటా 18 %. అందువల్ల  హైదరాబాద్ నగరం, జిల్లా, పట్టణ పరిధిని... ఆంధ్రప్రదేశ్ ఆ మాట కొస్తే దేశ  విదేశాల్లోని అన్ని ప్రాంతాల వ్యాపారులు, ప్రజలకు అం దుబాటులో ఉంచాల్సిన  అవసరమెంతైనా ఉంది. అయితే దీనిని ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచడం ద్వారా  హైదరాబాద్‌పై రాజ కీయ నియంత్రణ ద్వారా కానీ మరోరకంగా కానీ సాధించవచ్చు.&lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;2005 తర్వాత తెలంగాణ, సీమల జీడీపీలో ఊపందుకున్న వృద్ధి&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;జీడీపీ వాటాలో తెలంగాణ (హైదరాబాద్ మినహా), హైదరాబాద్ జిల్లాలు స్థిరమైన  పెరుగుదలను నమోదు చేశాయి. 1993-94లో 33 శాతం ఉన్న తెలంగాణ వాటా 2007-08లో  35 శాతానికి పెరిగింది. హైదరాబాద్ వాటా 5 నుంచి 8 శాతానికి పెరిగింది. అదే  సమయంలో జీడీపీలో కోస్తాంధ్ర వాటా 44 నుంచి 41 శాతానికి, రాయలసీమలో 18 నుంచి  16 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా 2005 నుంచి కోస్తాంధ్ర మినహా మిగతా  ప్రాంతాలన్నిటిలో జీడీపీ వృద్ధి పైపైకి దూసుకుపోయింది.కోస్తాంధ్రలో మాత్రం  ఆదాయంలో పెరుగుదల స్థిరంగా ఉంది. హైదరాబాద్‌పై దృష్టి కారణంగా 3  ప్రాంతాల్లోనూ పట్టణీకరణ అంతంతమాత్రమే. &lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;తలసరి ఆదాయంలో 77% వృద్ధి నమోదు చేసిన హైదరాబాద్&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;ఏదైనా ఒక ప్రాంతం వృద్ధి రేటును బట్టి ఆ ప్రాంత ఆర్థిక స్థితిని అంచనా  వేయవచ్చు. 2000-01, 2007-08 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం సగటు తలసరి  ఆదాయం వృద్ధి 58 శాతంగా ఉంది. అయితే ఇదే సమయంలో హైదరాబాద్ అత్యధికంగా 77  శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ 60 శాతం,  రాయలసీమ 58 శాతం, కోస్తాంధ్ర 54 శాతం వృద్ధి సాధించాయి. 1993-94తో  పోల్చుకుంటే తెలంగాణ అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసింది.&lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;అమ్మకం పన్ను వసూళ్లలో 75% హైదరాబాద్ నుంచే&lt;/b&gt; &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;2008-09లో ఆంధ్రప్రదేశ్‌లో రూ.22 వేల కోట్లకు పైగా అమ్మకపు పన్ను  వసూలైంది. ఇందులో ఏకంగా 75 శాతం ఒక్క హైదరాబాద్ నుంచే వసూలు కావడం  గమనార్హం. హైదరాబాద్ నగరాన్ని మినహాయిస్తే కోస్తాంధ్రలోనే వాణిజ్య  కార్యకలాపాలు అధికం. 15 శాతం వరకు అమ్మకం పన్ను ఇక్కడ వసూలవుతోంది.  తెలంగాణ, రాయలసీమల్లో ఇది 8, 3 శాతాలుగా ఉంది.&lt;b&gt;&lt;br /&gt;&lt;br /&gt;2007-08లో తలసరి ఆదాయం (ప్రస్తుత ధరల్లో)&lt;br /&gt;కోస్తాంధ్ర : రూ.36,496&lt;br /&gt;తెలంగాణ (హైదరాబాద్ కలిపి): రూ.36,082&lt;br /&gt;తెలంగాణ (హైదరాబాద్ లేకుండా): రూ.33,771&lt;br /&gt;రాయలసీమ: రూ.33,056&lt;/b&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-720836131544772537?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/720836131544772537/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/4.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/720836131544772537'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/720836131544772537'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/4.html' title='శ్రీకృష్ణ సందేశం - 4'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4456231951765500430</id><published>2011-01-07T05:51:00.000-08:00</published><updated>2011-01-07T05:51:18.454-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 3</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;ఒప్పందాల అమలే కీలకం!&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;b&gt;&lt;br /&gt;&lt;/b&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అధ్యాయం-1&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="date_band"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;br /&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;శ్రీకృష్ణ  కమిటీ తన నివేదిక మొదటి అధ్యాయంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి  చోటుచేసుకున్న పరిణామాలను నాలుగు దశలుగా విభజించి చెప్పింది. 1956-73  (విశాలాంధ్ర ఏర్పాటు నుంచి జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాల ముగింపు దాకా),  1973-2000, 2001-2009 (టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి 2009 దాకా), నవంబరు 29,  2009- డిసెంబరు 31, 2010 (కేసీఆర్ దీక్ష నుంచి శ్రీకృష్ణ కమిటీ నివేదిక  సమర్పణ దాకా)... ఇలా నాలుగు భాగాలుగా విడగొట్టింది. పరిచయంలో ఆంధ్ర  ఏర్పాటు, నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడం,  ఆపై విశాలాంధ్ర ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులను వివరించింది.  పార్లమెంటు, శాసనసభ ప్రసంగాలు, ప్రభుత్వ అధికారిక గెజిట్‌లనే కాకుండా...  ఒడంబడికలను, ఒప్పందాలను, వివిధ సందర్భాల్లో చరిత్రకారులు, ప్రముఖ నాయకులు  రాసిన పుస్తకాల్లో పేర్కొన్న విషయాలను ప్రామాణికంగా తీసుకొని ఉదహరించింది. &lt;br /&gt;&lt;br /&gt;‘‘చారిత్రకమైన  పెద్ద మనుషుల ఒప్పందంలోని కొన్నింటిని అమలు చేయకపోవడంతో రాష్ట్ర విభజన  డిమాండ్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి  ముఖ్యమంత్రిగా ఉంటే... మరో ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవినివ్వాలనేది  ఒప్పందంలోని ఓ ముఖ్యాంశం. ఒప్పందంపై సంతకం చేసిన వారిలో ఒకరైన నీలం  సంజీవరెడ్డియే ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా దీనికి ససేమిరా అన్నారు.  డిప్యూటీ సీఎం పదవిని ఆరోవేలుగా ఆయన అభివర్ణించినట్లు వార్తలు వెలువడ్డాయి.  తెలంగాణ వాదుల్లో అసంతృప్తి రగలడానికి ఇదో ముఖ్య కారణమైంది. జల వనరుల  పంపకం, భూమి యాజమాన్యం అంశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. 1960లో దామోదరం  సంజీవయ్య .. కె.వి.రంగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా  అసమతౌల్యతను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ ఏర్పాటు రెండేళ్లకే పరిమితమైంది. &lt;br /&gt;&lt;br /&gt;సంజీవ  రెడ్డి మళ్లీ సీఎం కాగానే డిప్యూటీ అక్కర్లేదన్నారు. మళ్లీ 1969లో జై  తెలంగాణ ఉద్యమం తర్వాతే సీఎం ఒక ప్రాంతం వారుంటే... మరో ప్రాంతానికి  డిప్యూటీ సీఎం పదవినివ్వాలనే ఫార్ములాను పునరుద్ధరించారు. ముల్కీ నిబంధనల  మూలంగా కోస్తాంధ్ర వాసులు హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందడం గగనమైపోయింది.  వారిలో అసంతృప్తి రాజుకుంది. సొంత రాష్ట్రంలో, అదీ రాజధానిలో తమకు  అవకాశాల్లేకపోవడమేమిటని భావించారు. ముల్కీ నిబంధనలను హైకోర్టులో సవాల్  చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ముల్కీ నిబంధనలు వర్తించవని 1972  ఫిబ్రవరి 14న 4-1 మెజారిటీతో హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రభుత్వం దీనిపై  సుప్రీంకోర్టుకు వెళ్లగా ముల్కీ నిబంధనల అమలుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.  స్వరాష్ట్రంలో ద్వితీయశ్రేణి పౌరులుగా ఉండడం కంటే  తెలంగాణతో సంబంధాలు  తెంచుకోవడమే మంచిదనే ఆలోచనతో ‘జై ఆంధ్ర’ ఉద్యమం మొదలైంది. జనవరి 1973లో  రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను విధించారు. ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో ఆరు  సూత్రాల పథకం రూపొందింది. తెలంగాణ రీజినల్ కమిటీ రద్దయింది. రాష్టస్థ్రాయి  ప్రణాళిక బోర్డు, మూడు ప్రాంతాలకు మూడు అభివృద్ధి మండళ్లు వచ్చాయి. &lt;br /&gt;&lt;br /&gt;ఆరు  సూత్రాల అమలుతో శాంతి నెలకొన్నా, స్థిరమైన అభివృద్ధి నమోదైనా...  ప్రభుత్వోద్యోగాల్లో తమ వాటాపై తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి,  అనుమానాలు మాత్రం తొలగలేదు. వారి విమర్శల నేపథ్యంలో  ప్రభుత్వం తెలంగాణ  ఎన్‌జీవోలతో విస్తృతంగా చర్చించి 610 జీవోను విడుదల చేసింది. ‘‘18.10.1975  తర్వాత ఆరు సూత్రాల ఫార్ములాలోని జోనల్ నిబంధనలకు విరుద్ధంగా జోన్- 5,  జోన్-6 (తెలంగాణ జోన్‌లు) కేటాయించిన ఉద్యోగులందరినీ అవసరమైతే సూపర్  న్యూమరరీ పోస్టులు సృష్టించి 31-03-1986లోగా వెనక్కి పంపాలన్నది జీవో  సారాంశం. అయినా లోపాలను సరిదిద్దాలని విజ్ఞాపనలు వస్తుండటంతో ప్రభుత్వం  గిర్‌గ్లానీ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్ 30-09-2004న నివేదికను  ఇచ్చింది. 35 దిద్దుబాటు చర్యలను సిఫారసు చేసింది. మంత్రుల బృందాన్ని  నియమించిన ప్రభుత్వం 10.08.2006న గిర్‌గ్లానీ నివేదికను ఆమోదించినా జీవో  అమలులో తీవ్ర జాప్యం జరిగిందని తెలంగాణ ఉద్యోగులు ఇప్పటికీ తీవ్ర ఆవేదనను  వ్యక్తం చేస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడ్డ  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తెలంగాణ ఉద్యమానికి  అవసరమైన  సైద్ధాంతిక, నిర్మాణ మద్దతును టీఆర్‌ఎస్ అందివ్వగలిగింది. ఉద్యమాన్ని  నిలబెట్టింది. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో ఎన్నికల ద్వారా తమ ప్రాముఖ్యతను  చాటడానికి ప్రయత్నించింది.  2004 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్,  2009లో టీడీపీలు టిఆర్‌ఎస్‌తో జట్టు కట్టడం గమనార్హం.  2009 మే నుంచి  నవంబరు దాకా ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలేవి (తెలంగాణకు సంబంధించి)  జరగలేదు. తెలంగాణ తెచ్చుకునే క్రమంలో భారీ కార్యాచరణను  రూపొందించుకుంటున్నామని, తాను నవంబరు చివరి వారంలో ఆమరణ నిరాహారదీక్షకు  దిగుతున్నానని కేసీఆర్ ప్రకటించారు’’ అని తెలిపింది.&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4456231951765500430?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4456231951765500430/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/3.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4456231951765500430'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4456231951765500430'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/3.html' title='శ్రీకృష్ణ సందేశం - 3'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4832225877442996960</id><published>2011-01-07T05:46:00.000-08:00</published><updated>2011-01-07T05:46:17.975-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 2</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;అంత వీజీ కాదు!..అయినా..&lt;/b&gt;&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;br /&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td class="hdr_blue1_Details_tel"&gt;                                                 &lt;div id="div_NewsHighlight"&gt;&lt;b&gt;శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఉపోద్ఘాతం...&lt;/b&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="date_band"&gt;&lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td height="10"&gt;                                                                                              &lt;/td&gt;                                         &lt;/tr&gt;&lt;tr&gt;                                             &lt;td&gt;                                                                                                  &lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;                                                         &lt;td style="width: 606px;"&gt;                                                             &lt;div class="redNote" id="div_Desc"&gt;&lt;b&gt;అప్పజెప్పిన పని సులభమైనది కాదు.. ఇందుకోసం విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధన జరిపాం&lt;/b&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/6-SUTHRALU-7-1-11-2156.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;b&gt;‘‘ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం సిద్ధించినప్పుడే అది  నిజమైన విజయమవుతుందని బుద్ధుడు చెప్పాడు. ఈనాటి ప్రపంచంలోనూ అదే నిజమైన  విజయం. మరే ఇతర మార్గమైనా వినాశనానికే దారితీస్తుంది’’&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;‘వివాదాలు-విభేదాలు’ అంశంపై 1960 అక్టోబర్ 3వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగం.&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;‘మా కమిటీకి అప్పజెప్పిన పని సులభమైనది కాదు. ఇందుకోసం భాగస్వాములందరితోనూ  విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధన జరిపాం. ఇందులో భాగంగా  భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో చారిత్రక, రాజకీయు, ఆర్థిక, సాంఘిక, సాంస్క­ృతిక ప్రాధాన్యమున్న  అంశాలపై రాజకీయు పార్టీలు, ఇతర వర్గాలతో కమిటీ చర్చలు జరిపింది. ప్రత్యేక  తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పరిస్థితులను పరిశీలించడం... ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను తొలగించేందుకు,  అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కల్పించేందుకు కొన్ని పరి ష్కార మార్గాలను  గుర్తించడం, కార్యాచరణ ప్రణాళిక సూచించడం... ఇతర సలహాలు, సూచనలు ఏవైనా  గుర్తిస్తే వాటిని అందించడం... కమిటీ ముందుంచిన లక్ష్యం. ఈ సమస్యలపై కమిటీ  అధ్యయనం ప్రారంభించాక, పరిశోధన విస్తృతి మరింత పెరిగింది. &lt;br /&gt;&lt;br /&gt;ఇది  ప్రాంతాలకు సంబంధించే కాకుండా జాతీయ స్థాయి చిక్కులు కూడా ఉన్నట్లు కమిటీ  గుర్తించింది. నివేదిక సమర్పించడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది మరిన్ని  సమస్యలకు దారితీస్తుందని, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చని, తీవ్ర  పరిణామాలు ఉండవచ్చని కమిటీ గుర్తెరిగింది. అందుకే సకాలంలో నివేదిక  సమర్పించడానికి కమిటీ అత్యంత ప్రాధాన్యమిచ్చింది. మా ప్రయత్నం సత్ఫలితాలను  ఇస్తుందని ఆశిస్తున్నాం. మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా 1956లో  ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగానే ఉండాలని కొందరు  వాదించినా, ఇరుప్రాంతాల్లోని అత్యధిక సంఖ్యాక ప్రజలు సమైక్యంగా ఉండాలనే  కోరుకున్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు కొన్ని షరతులకు లోబడే జరిగింది. మిగతా  రాష్ట్రంతోపాటుగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ‘పెద్ద వునుషుల  ఒప్పందం’ కుదిరింది. అయితే అది సఫలీకృతం కాలేదు. 1960వ దశకం చివర్లో, 70వ  దశకం ప్రారంభంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అసంతృప్తులు తీవ్రస్థాయికి  చేరాయి. ఒక దశలో విడిపోవడానికి సంసిద్ధమయ్యూరు. ఆ పరిస్థితుల్లో  ఉద్రిక్తతలను తగ్గించి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శ్రీమతి  ఇందిరాగాంధీ ప్రతిపాదించిన ‘ఆరు సూత్రాల ఫార్ములా’ను ఇరుపక్షాలు  అంగీకరించాయి. ఆ తర్వాత మూడు దశాబ్దాల కాలంలో రాష్ట్రం గుర్తించదగిన  స్థాయిలో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించింది. ఫలితంగా ఈనాడు  ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. &lt;br /&gt;&lt;br /&gt;అయితే ఈ ప్రగతివల్లనే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావనలు  ఊపిరిపోసుకున్నాయనే వాదనలున్నాయుని చెప్పవచ్చు. అసవూనతలు తగ్గినప్పటికీ,  ఇప్పటికీ ఉన్న తేడాను పూరించేందుకు, రాజకీయాధికారంకోసం ప్రత్యేక రాష్ట్ర  డిమాండ్లు ఊపందుకున్నాయి. దీని ఫలితంగా వచ్చిన ఆందోళనలతో 2009 చివర్లో,  2010 ప్రారంభంలో రాష్ట్రంలో తీవ్ర శాంతి భద్రతల సమస్యలు ఏర్పడ్డాయి. అదే ఈ  కమిటీ ఏర్పాటుకు దారితీసింది.  కమిటీకి అప్పగించిన పనిని పూర్తిచేయడానికి  అనుసరించిన పద్ధతులు, మార్గాలను ఈ విభాగంలో క్లుప్తంగా వివరించాం. ప్రాథమిక  సమావేశాలు, వివిధ భాగస్వాములు, ప్రజలనుంచి అందిన నివేదనలను పరిశీలించిన  తర్వాత ఏఏ అంశాలపై అధ్యయునం, పరిశోధన అవసరమో కమిటీ గుర్తించింది. అవి  చారిత్రక నేపథ్యం, ప్రాంతీయు ఆర్థిక, వాటాల విశ్లేషణ, విద్య-ఆరోగ్యం, నీటి  వనరులు, నీటిపారుదల, విద్యుత్తు రంగాలు, హైదరాబాద్ నగరానికి సంబంధించిన  అంశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, సామాజిక, సాంస్కృతిక అంశాలు, అంతర్గత  భద్రతాంశాలు. వీటికి సంబంధించిన కచ్చితమైన సమాచారం, గణాంకాలు  సేకరించడానికి, విశ్లేషించడానికి కమిటీ అన్ని ప్రయుత్నాలు చేసింది. న్యాయు,  రాజ్యాంగపరమైన అంశాలు, సమస్య పరిష్కారానికి వివిధ పరిష్కార మార్గాలను  తొమ్మిదో అధ్యాయుం ‘‘ద వే ఫార్వర్డ్’లో పొందుపరిచాం.&lt;br /&gt;&lt;br /&gt;అధ్యయనం  ముగిసేసరికి ప్రత్యేక తెలంగాణకు, సమైక్య రాష్ట్రంగా ఉంచడానికి సకారణాలు  కనిపించాయి. రాయులసీమ, మరికొన్ని ప్రాంతాల వెనుకబాటుతనాన్ని దృష్టిలో  ఉంచుకుని వివిధ వర్గాలు అందించిన సూచనలను కూడా సునిశితంగా పరిశీలించాం.  వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్నాక... తెలంగాణలో అసంతృప్తి  కొనసాగడానికి కొన్ని కారణాలున్నప్పటికీ, విభజన డిమాండ్ పూర్తిగా  అసంబద్ధమైనది కానప్పటికీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంవైపే మొగ్గు  ఉన్నట్లు కమిటీ గుర్తించింది’’&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4832225877442996960?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4832225877442996960/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/2.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4832225877442996960'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4832225877442996960'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/2.html' title='శ్రీకృష్ణ సందేశం - 2'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-392463882178471955</id><published>2011-01-07T05:39:00.000-08:00</published><updated>2011-01-07T05:39:36.563-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ సందేశం - 1</title><content type='html'>&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;span style="font-size: large;"&gt;ఆఖరుదే అత్యుత్తమం...&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="hdr_blue1_Details_tel"&gt;&lt;div id="div_NewsHighlight"&gt;&lt;span style="font-size: large;"&gt;6 ప్రతిపాదనలు చేసిన శ్రీకృష్ణ కమిటీ&lt;/span&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;br /&gt;&lt;span style="font-size: small;"&gt;&lt;b&gt;శ్రీకృష్ణ కమిటీలో మొత్తం 9 అధ్యాయాలు... అవి..&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;1. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. చరిత్ర ప్రస్తావన.&lt;br /&gt;2. ప్రాంతీయ, ఆర్థిక అంశాలు. సమతుల్యత విశ్లేషణ&lt;br /&gt;3. విద్య, వైద్యం  4. నీటి వనరులు, ప్రాజెక్టులు&lt;br /&gt;5. ప్రజలు, ప్రభుత్వ రంగ ఉపాధి 6. హైదరాబాద్ సంబంధ అంశాలు&lt;br /&gt;7. సామాజిక, సాంస్కృతిక అంశాలు&lt;br /&gt;8. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నక్సల్స్ సమస్యలు&lt;br /&gt;9. భవిష్యత్తు సూచనలు&lt;/b&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; &lt;br /&gt;&lt;b style="color: #674ea7;"&gt;‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు  చేయటం... రాష్ట్రాన్ని యుథాతథంగా సమైక్యంగా కొనసాగించటం.. ఈ రెండు డిమాండ్ల  నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితి అధ్యయనానికే శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటయింది’’  అంటూ ఆరంభించిన తొమ్మిదవ అధ్యాయుంలోనే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన  ప్రతిపాదనలన్నింటినీ గుదిగుచ్చింది. ఇదే అధ్యాయుంలో ప్రతిపాదనల కన్నా  ముందు... తొలి ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్), భాషా  ప్రయక్త రాష్ట్రాల ఏర్పాటు, దానికన్నా ముందు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ  పార్లమెంటులో చేసిన ప్రసంగం... తెలంగాణపై వివిధ జాతీయు పార్టీల వైఖరి,  తాజాగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్‌లలోని పరిస్థితులను  అన్నిటినీ ప్రస్తావిస్తూ వచ్చింది. ప్రతి అంశంలోనూ ప్రత్యేక రాష్ట్రం  ఏర్పాటుకు ఉండాల్సిన పరిస్థితులు... ఏర్పడితే తలెత్తే పరిణామాలను వివరించే  ప్రయత్నం చేసింది. 11 నెలల సుదీర్ఘ అధ్యయనం అనంతరం కమిటీ చేసిన ఆరు కీలక  ప్రతిపాదనలు, వాటివల్ల తలెత్తే పరిణామాలపై కమిటీ వేసిన అంచనాలు ఇవిగో...&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;1. యథాతథ స్థితిని కొనసాగించటం&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s47-1-11-53265.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;ఈ తొలి ప్రతిపాదనను పూర్తిగా శాంతిభద్రతలు, ప్రజాభద్రత కోణంలో రాష్ట్ర  ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంటుంది. దీన్ని అమలు చేసిన పక్షంలో కేంద్ర  ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. గత 54 ఏళ్ల చరిత్రను  అనుసరిస్తూ ఇలాంటి ప్రతిపాదనపై కసరత్తు చేయెుచ్చు. ఎందుకంటే గతంలో తెలంగాణ  అంశం ఎన్నడు తలెత్తినా ఆయా గ్రూపులకు ప్రభుత్వంలోనో... పార్టీలోనో తగిన  స్థానం కల్పిస్తూ దాన్ని రాజకీయుంగానే ఎదుర్కొంటూ వచ్చారు. మరోవంక ‘తెలుగు  ఆత్మగౌరవ’మన్న భావోద్వేగ పూరిత విన్నపాన్ని తెరపైకి తెచ్చి వేర్పాటువాద  సెంటిమెంట్లను నిలుపు చేయగలిగారు. అయితే దీనివల్ల తెలంగాణ డిమాండ్ కాస్త  మరుగునపడేది తప్ప పూర్తిగా సమసిపోలేదు. &lt;br /&gt;&lt;br /&gt;కారణాలైతే పాతవే కానీ...  2000వ సంవత్సరం తరవాత మళ్లీ ఈ డిమాండ్ ఊపందుకుంది. పెద్ద మనుషుల  ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయకపోవటం, ఉద్యోగులకు సంబంధించి 1975 నాటి  రాష్టప్రతి ఉత్తర్వులను సంపూర్ణంగా అమలు చేయుకపోవటం, ప్రాంతీయుంగా విద్యా  ప్రమాణాల్లో ఉన్న తేడాలు, తాగు-సాగునీటి వనరుల్లో సముచిత వాటానివ్వకపోవటంతో  పాటు తెలంగాణ ఆర్థికాభివృద్ధిని నిర్లక్ష్యం చేశారంటూ ప్రత్యేక డిమాండ్  జోరందుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకావాలన్న చిరకాల ఆకాంక్ష,  భావోద్వేగాలు, సెంటిమెంటు వంటివి దీనికి తోడయ్యూయి. సమగ్ర ఆర్థిక వృద్ధికి  సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినట్లు  మాకమిటీకి తగినన్ని ఆధారాలైతే ఏవీ కనిపించలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు,  విద్య, తాగు- సాగునీరు వంటి అంశాల్లో వారి వేదనలైతే కొనసాగుతున్నాయి.  వీటిని మా నివేదిక వివిధ అధ్యాయూల్లో ప్రస్తావించాం కూడా. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఏం జరగవచ్చునంటే... &lt;/b&gt;&lt;br /&gt;నిజం చెప్పాలంటే ఏ చర్యలూ తీసుకోకుండా యథాతథంగా పరిస్థితిని కొనసాగించటం  వల్ల తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని  సంతృప్తిపరచలేం. అదే జరిగితే ఈ  ప్రాంతంలో హింసాత్మక ఆందోళనల రూపంలో ఘర్షణలు చోటు చేసుకునే అవకాశమూ  ఉంటుంది.  కొన్ని ప్రాంతాల్లో ఇవి దీర్ఘకాలం కొనసాగొచ్చు కూడా. గద్దర్‌కు  చెందిన తెలంగాణ ప్రజాఫ్రంట్ మరోసారి టీఆర్‌ఎస్‌తో చేతులు కలుపుతుందని, వారి  ఆందోళనలు తీవ్ర భావోద్వేగపూరితంగా, ప్రమాదకరంగా ఉంటాయునే సంకేతాలున్నాయి.  వీటి ప్రభావం హైదరాబాద్, దాని చుట్టుపక్కలి జనజీవనంపై తక్షణం కనిపిస్తుంది.  నగర  ప్రతిష్టపై వీటి ప్రభావం పడి దాని ఆర్థిక వృద్ధి వురోసారి  ప్రశ్నార్థకమవుతుంది. &lt;br /&gt;&lt;br /&gt;గతంలోలా ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ఎంపీల వంటి ప్రజాప్రతినిధులపై రాజీనామాల కోసం ఒత్తిళ్లు  పెరుగుతాయి. అది అంతిమంగా రాజకీయు అనిశ్చితికి దారితీయెుచ్చు. ఇలాంటి  పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమం కూడా కొత్త ఊపును సంతరించుకోవచ్చు. ఇంతటి  సంక్లిష్టత కారణంగా ప్రస్తుత పరిస్థితిని యుథాతథంగా కొనసాగించటం ఏమాత్రం  ఆచరణీయుం కాదన్నది కమిటీ ఏకాభిప్రాయుం. ఏదో ఒక తరహాలో జోక్యం తప్పనిసరి.  అందుకని దీన్నీ ఒక పరిష్కార మార్గంగా భావించినప్పటికీ దీనికి అన్నిటికన్నా  అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నాం. &lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;2. కేంద్రపాలిత  ప్రాంతంగా హైదరాబాద్&lt;/b&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s17-1-11-53375.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి... రాష్ట్రాన్ని సీమాంధ్ర,  తెలంగాణగా విభజించటం. రెండు రాష్ట్రాలూ తమతమ రాజధానుల్ని అభివృద్ధి  చేసుకోవటానికి కొంత సమయమివ్వటం. &lt;br /&gt;ప్రాంతీయు, జాతీయు, అంతర్జాతీయు  స్థాయిల్లో హైదరాబాద్‌కు చారిత్రకంగా, ఆర్థికంగా ఉన్న ప్రాధాన్యాన్ని ఈ  సూచన చెప్పకనే చెబుతుంది. ఐటీ, ఐటీఈఎస్ హబ్‌గా అంతర్జాతీయు ఆర్థిక  వ్యవస్థలో హైదరాబాద్‌కో ప్రత్యేక స్థానముంది. అందుకని హైదరాబాద్‌ను  వృద్ధికి చోదకశక్తిగా గుర్తిస్తున్నారిపుడు. దీంతో పాటు వేగంగా  పురోగమిస్తున్న ఇక్కడి రియుల్ ఎస్టేట్ రంగంలో జాతీయు, ప్రాంతీయు సంస్థల  పెట్టుబడులున్నాయి. పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉత్పాదకత బేస్ ఉండటంతో  కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి భారీ  పెట్టుబడులొచ్చాయి. &lt;br /&gt;&lt;br /&gt;పెద్ద సంఖ్యలో ప్రభుత్వరంగ సంస్థలు, నేషనల్  ఇన్‌స్టిట్యూట్లు, పౌర-మిలటరీ సంస్థలు, డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్లు  హైదరాబాద్ ఇంటాబయటా కొలువుదీరాయి. ఏళ్లకొద్దీ వస్తున్న వలసదారులతో జనాభా  లెక్కలే మారిపోయూయిక్కడ. గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియున్లో 3వ  వంతు మంది ఇతర ప్రాంతాల వారే. ఆర్థిక వృద్ధి కొనసాగితేనే ఉద్యోగావకాశాలు  సజీవంగా ఉంటాయి. అందుకని ఇతర ప్రాంతాలతో హైదరాబాద్‌కున్న బంధాల్ని  అభివృద్ధి చేయుటం, కాపాడటం తక్షణావసరం. అప్పుడే వ్యాపారాలకు సుస్థిరమైన  వాతావరణం ఉంటుంది. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఇదిగో ఒక ఉదాహరణ...&lt;/b&gt; &lt;br /&gt;హైదరాబాద్  పరిస్థితిని మెట్రోపాలిటన్ నగరాలైన బ్రస్సెల్స్, బెల్జియుంలతో పోల్చొచ్చు.  1968లో బ్రస్సెల్స్ నగరం ఎవరిదనే విషయుమై ఉత్తర ఫ్లామాండ్ రీజియున్లోని  బెల్జియుంలో తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. అప్పుడు వారిముందున్న ఒకే ఒక  మార్గం... రెండు సంస్కృతులు, మూడు ప్రాంతాలున్న బెల్జియుంను దేశంగా  ప్రకటించటం. ఇక్కడ గుర్తించాల్సిందేంటంటే బెల్జియుంది కోటి జనాభా. దీన్లో  ఉత్తర ప్రాంతంలోని 60 లక్షల వుంది ఫ్లెమిష్ మాట్లాడతారు. 40 లక్షల వుంది  దక్షిణ బెల్జియుంలో ఫ్రెంచ్ మాట్లాడేవారు. కొద్ది మంది జర్మన్ మాట్లాడే  మైనారిటీలూ ఉన్నారు. దీంతో ఫ్లెమిష్, ఫ్రెంచ్, జర్మన్ భాషల ఫెడరేషన్‌గా  బెల్జియుం అవతరించింది. దీన్లో బ్రసెల్స్ క్యాపిటల్ ప్రాంతానికి రెండు  భాషలతోపాటు స్వతంత్ర పరిధులు, పాలనాధికారాలున్నాయి. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఇదీ... మా సూచన&lt;/b&gt; &lt;br /&gt;ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి సంసృ్కతి ఉంది. తొలి భాషా ప్రయక్త రాష్ర్టం కూడా.   మా ఉద్దేశం ప్రకారం... ఒక నగరం కోసం రెండు బలమైన వర్గాల పోటీ ఉన్నపుడు  అక్కడ కేంద్రపాలిత ప్రాంత విధానమే మంచిది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా  విడదీయూల్సి వస్తే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయూలనేది ఈ అభిమతం  ఉద్దేశం. రెండు రాష్ట్రాలూ సొంత రాజధానుల్ని అభివృద్ధి చేసుకునేదాకా ఇది  ఉమ్మడి రాజధానిగానూ కొనసాగుతుంది. ప్రతిపాదిత కేంద్ర పాలిత ప్రాంతం ద్వారా  వచ్చే రాబడి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లినా... గ్రాంట్లు తగిన నిష్పత్తిలో  మూడు ప్రాంతాలకూ అందేట్లు పరస్పర అంగీకార ఫార్ములాను అవులు చేయాలి. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఏం జరగవచ్చునంటే...&lt;/b&gt; &lt;br /&gt;కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, హైదరాబాద్  ఇప్పట్లానే రాజధానిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. కానీ తవు ఆర్థిక  ప్రయోజనాలు సురక్షితంగా ఉంటాయి కనక వారికి ఈ మార్గం కూడా అనుకూలంగా  అనిపించవచ్చు. అయితే హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలన్న తవు డిమాండ్  నెరవేరకపోతే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.  అప్పుడు  కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మనుగడ సాగించటం కష్టం కావచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;దీంతో పాటు భౌగోళికంగానూ కోస్తాంధ్ర వారికి నల్గొండ వల్ల, రాయలసీమ వారికి  మహబూబ్‌నగర్ వల్ల ఈ ప్రాంతంతో అనుసంధానం ఉండదు. ఈ పరిస్థితి వల్ల తరచు  ఆందోళనకారులు రోడ్లు బ్లాక్ చేయటం, నీటి సరఫరాను నిలిపేయుటం వంటివి  చేయెుచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది... హైదరాబాద్ లేని తెలంగాణతో అక్కడి  ప్రజలు సంతృప్తి చెందలేరు. హైదరాబాద్ తెలంగాణతో లేకుంటే వారి ఆకాంక్షలు  నెరవేరనట్టే. దీంతో ఆందోళనలు కొనసాగుతాయి... మా అంచనా ప్రకారం... తెలంగాణ  ప్రాంతంలో ఖచ్చితంగా ఘర్షణలు రేగుతాయి. మొదటి పరిష్కార మార్గంలో పేర్కొన్న  తరహాలోనే సమస్యలు తలెత్తుతాయి. అందుకని ఈ మార్గం కూడా ఆచరణ సాధ్యం కాదనే  కమిటీ భావిస్తోంది. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;3. రాయల తెలంగాణ&lt;/b&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s37-1-11-55562.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలుగా విభజించటం. హైదరాబాద్‌ను రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఉంచటం. &lt;br /&gt;&lt;br /&gt;ఎ) రాయలసీమలోని కొన్ని వర్గాల ప్రజలు దీన్ని వారి రెండో అభిమతంగా మా  ముదుంచారు. వారి తొలి ప్రాధాన్యం వూత్రం సమైక్యాంధ్రమే. హైదరాబాద్ ఓల్డ్  సిటీలో చెప్పుకోదగ్గ ప్రాబల్యం ఉన్న ఆలిండియూ మజ్లిస్ పార్టీ కూడా...  ముస్లిం మైనారిటీల ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రం  సమైక్యంగానే కొనసాగాలని, ఒకవేళ విభజన అనివార్యమైన పక్షంలో తెలంగాణ- రాయలసీమ  ప్రాంతాల్ని ఉవ్ముడి రాష్ట్రంగా ప్రకటించాలని కోరింది. వారి వాదనంతా జనాభా  ప్రాతిపదికన సాగింది. తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయిస్తే 8 శాతం  ముస్లింలున్నారని, రాయలసీమలో వారి సంఖ్య 12 శాతమని... ఈ రెండు ప్రాంతాలూ  ఉవ్ముడిగా ఉంటేనే ముస్లింలకు తగిన రాజకీయు ప్రాధాన్యం కూడా ఉంటుందని ఆ  పార్టీ పేర్కొంటోంది. కొందరు ఆర్థికవేత్తల విశ్లేషణ ప్రకారం చూసినా...  రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అత్యంత వెనకబడింది రాయులసీమే. సాగు- తాగు  నీటి అవసరాల కోసం తెలంగాణపైన, ఉద్యోగాలు-చదువుల కోసం హైదరాబాద్‌పైన అది  ఎక్కువగా ఆధారపడింది. రెండు ప్రాంతాల్లోనూ సామాజిక వర్గాల మధ్య భారీ  సారూప్యమూ ఉంది. ఈ ప్రాంతం వారికి కోస్తాంధ్రలో ఉంటారా? తెలంగాణలోనా? అనే  చాయిస్ ఇస్తే తెలంగాణనే ఎంచుకుంటారు. మా ఉద్దేశం ప్రకారం ఆర్థిక, సామాజిక  అంశాల పరంగా చూస్తే ఇది సరైన మార్గమే. &lt;br /&gt;&lt;br /&gt;బి)ఈ ప్రతిపాదనను మిగతా  వాటితో పాటే మాటల్లో మాటగా తెలంగాణలోని రాజకీయ పార్టీలు, గ్రూపుల  ముందుంచాం. ఓల్డ్ సిటీలోని వారు మినహా తెలంగాణలోని ఏ ఒక్కరూ దీనికి  సవ్ముతించలేదు. సరికదా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే తమ ప్రాంతానికి  దక్కాల్సిన ప్రయోజనాలు అందకపోవటానికి రాయలసీవు రాజకీయు నాయకులే కారణవుని,  తవు భూ వనరులను వారే దోచుకుంటున్నారని ఆ తెలంగాణ గ్రూపులు భావిస్తున్నారుు.  &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఏం జరగవచ్చునంటే...&lt;/b&gt; &lt;br /&gt;క్లుప్తంగా చెప్పాలంటే... ఈ  ప్రతిపాదనను అటు తెలంగాణ వాదులు, ఇటు సమైక్యాంధ్ర వాదులు ఎవ్వరూ సవ్ముతించే  అవకాశం లేదు. పెపైచ్చు ఈ ప్రతిపాదన వల్ల వివిధ రాజకీయు పార్టీలు,  గ్రూపుల్లోని ఛాందసవాద శక్తులు విజృంభించే అవకాశమూ ఉంది. ఇలాంటి సిఫారసు  వల్ల తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలను కూడా కొట్టి పారేయలేం. ఈ మార్గం  ఆర్థికంగా అనుసరణీయమే అయినా... మూడు ప్రాంతాల ప్రజలకూ ఇది ఆమోదయోగ్య  పరిష్కారమని కమిటీ భావించటం లేదు. &lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;4. రెండు రాష్ట్రాలుగా విభజన, కేంద్రపాలిత ప్రాంతంగా గ్రేటర్ హైదరాబాద్&lt;/b&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s27-1-11-55531.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణగా విభజించాలి. గ్రేటర్ హైదరాబాద్‌ను  ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విస్తరించాలి. తద్వారా కోస్తాంధ్రలోని  గుంటూరు జిల్లా, రాయలసీమలోని కర్నూలు జిల్లాలతో దానికి భౌగోళిక  సంబంధముండేలా చూడాలి. అందుకోసం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కొన్ని  మండలాలను ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కలపాలి.&lt;br /&gt;&lt;br /&gt;సానుకూలతలు: ప్రపంచ  స్థాయి నగరంగా హైదరాబాద్ నానాటికీ వృద్ధి చెందుతోంది. నగర సరిహద్దులను  ఇటీవలే బాగా విస్తరించారు. ఎంసీహెచ్ హయాంలో 175 చదరపు కిలోమీటర్లున్న నగరం  ఇపుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 625 కిలోమీటర్లలో విస్తరించింది. హుడా స్థానంలో  వచ్చిన హెచ్‌ఎండీఏ పరిధి 7,073 చదరపు కిలోమీటర్లకు చేరింది. ఇది గోవా  పరిధికి దాదాపు రెట్టింపు! దీన్ని 12,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం  ద్వారా ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం చేయూలనేది ఈ ప్రతిపాదన. అది 67  మండలాలు, 1,330 గ్రామాలతో కూడుకుని 12,430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో  ఉంటుంది.&lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ నగరం కీలకమని  కమిటీ భావిస్తోంది. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్ రంగానికిది ఆయువుపట్టు. దేశ ఐటీ  ఎగుమతుల్లో దీని వాటా 15 శాతం! పైగా మిగతా రాష్ట్రంతో హైదరాబాద్‌కు  సామాజిక బంధాలున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వలసలు  ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచే ఉండేవి. కానీ కొన్నేళ్లుగా తూర్పు,  ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా వలసలు పెరిగాయి. ఈ ధోరణి, జాతీయ ఆర్థిక  వ్యవస్థతో ముడిపడిన ముంబై వృద్ధిని తలపిస్తోంది. వ్యూహాత్మకంగా కూడా  హైదరాబాద్ దేశానికి చాలా ముఖ్యమైన నగరం. వ్యూహాత్మక ప్రాధాన్యమున్న జాతీయు  సంస్థలు ఇక్కడున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులకు ఉపాధి అవకాశాలు  కల్పిస్తున్న ఆ సంస్థలు జాతీయ భద్రత కోణం నుంచి కూడా కీలకమైనవి.&lt;br /&gt;&lt;img align="right" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/sw7-1-11-58687.jpg" /&gt;&lt;br /&gt;పై అంశాల దృష్ట్యా హైదరాబాద్‌ను విస్తరించిన కేంద్రపాలిత ప్రాంతంగా  చేయడాన్ని ఒక మార్గంగా సూచిస్తున్నాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలతోనూ  భౌగోళిక సంబంధముండటం ఈ ప్రతిపాదనలోని కీలకాంశం. ప్రత్యేక కేంద్రపాలిత  ప్రాంతంగా ఉంటూనే చండీగఢ్ మాదిరిగా తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు రెండింటి  రాజధానులకూ హైదరాబాద్ ఆశ్రయం కల్పిస్తుంది. నగరానికి కావాల్సిన పాలన,  పోలీసు వంటి అధికార యంత్రాంగాన్ని చాలావరకు రెండు రాష్ట్రాల క్యాడర్ల నుంచి  తీసుకోవచ్చు. ఇక మౌలిక వసతుల వృద్ధికి అపారమైన అవకాశముంటుంది. ఈ  కేంద్రపాలిత ప్రాంతం భౌగోళికంగా చాలా విసృ్తతమైనది, జనాభా పరంగా కోటికి  మించి ఉండేది కాబట్టి చండీగఢ్-ఢిల్లీల మిశ్రమ పాలనా పద్ధతిని  అనుసరించవచ్చు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌కు సొంత అసెంబ్లీని కూడా ఏర్పాటు  చేయవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;చండీగఢ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేశాక దాని  పరిసరాల్లో ఉన్న మొహాలీ, డేరాబసీ, పంచ్‌కుల, పర్వానూ వంటి హర్యానా, పంజాబ్,  హిమాచల్‌ప్రదేశ్‌లకు చెందిన నగరాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఢిల్లీ  కారణంగా దాని పరిసరాల్లోని గుర్గావ్, సోనేపట్, ఫరీదాబాద్ (హర్యానా),  ఘజియాబాద్, నోయిడా (యూపీ) కూడా ప్రగతి పథంలో దూసుకెళ్లాయి. అదేమాదిరిగా  తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా హైదరాబాద్ దన్నుతో  చెప్పుకోదగ్గ ఆర్థిక ప్రగతి, ఉపాధిని సాధిస్తాయి. కాబట్టి బహుశా ఈ  మార్గాన్ని మూడు ప్రాంతాల వారికీ ఆమోదయోగ్యంగా మార్చవచ్చు. పైగా ప్రత్యేక  తెలంగాణ ఇస్తే మున్ముందు ప్రత్యేక రాయలసీమ కోసమూ డిమాండ్ ఉధృతమయ్యే  అవకాశముంది. రాయలసీమనూ రాష్ట్రంగా చేస్తే దానిక్కూడా హైదరాబాద్ కేంద్రపాలిత  ప్రాంతంలోనే రాజధానిని ఏర్పాటు చేయవచ్చు. ఇక కేంద్రపాలిత ప్రాంతం ఆదాయం  నేరుగా కేంద్ర ఖజానాకు వెళ్తుంది గనుక కేంద్రం కొత్త రాష్ట్రాలతో  (కోస్తాంధ్ర, తెలంగాణ) సంప్రతించి, ఆ మొత్తం నుంచి వాటికివ్వాల్సిన  గ్రాంట్ల వాటాను తేల్చవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;ప్రతికూలతలు: తెలంగాణవాదులు ఈ  ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. అందుకు రెండు కారణాలున్నాయి. 1)  హైదరాబాద్‌ను వారు  తెలంగాణలో అంతర్భాగంగా భావిస్తూ వస్తున్నారు. దాంతో  ఉమ్మడి రాజధాని చేస్తే వారు అసంతృప్తి చెందుతారు. 2). నల్లగొండ,  మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కొన్ని మండలాలను హైదరాబాద్ కేంద్రపాలిత  ప్రాంతంలో కలపడంపై కూడా నిరసన, వ్యతిరేకత వ్యక్తమవుతాయి. వీటికి తోడు  హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావడాన్ని అన్ని ప్రాంతాల వారూ  వ్యతిరేకించవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;కమిటీ సిఫార్సు:  ఈ ప్రతిపాదనలో కొన్ని  సానుకూలతలున్నా, అందరూ ఆమోదించేలా దీనిపై రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం  కష్టం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత, భారీ  నిరసనలు వ్యక్తంకావచ్చు. పైగా హైదరాబాద్‌తో గానీ, అది లేకుండా గానీ ఏర్పడే  తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పెచ్చరిల్లే ప్రమాదముందన్న  అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ అంశాన్ని 8వ అధ్యాయం ‘శాంతిభద్రతలు,  అంతర్గత భద్రత, నక్సలిజం’లో వివరంగా చర్చించాం. (ఈ అధ్యాయాన్ని ప్రజలకు  అందుబాటులో ఉంచలేదు. ప్రత్యేకంగా సీల్డ్ కవర్‌లో ఉంచి నేరుగా కేంద్ర హోం  మంత్రి చిదంబరానికి అందజేసినట్టు కమిటీ పేర్కొంది)&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;5. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ&lt;/b&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s57-1-11-56421.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;రాష్ట్రాన్ని ప్రస్తుత సరిహద్దుల ప్రకారం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలుగా  విభజించాలి. తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాలి. సీమాంధ్ర కొత్త  రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;సానుకూలతలు...&lt;/b&gt; &lt;br /&gt;ఇది  రాష్ట్రాన్ని స్పష్టంగా తెలంగాణ, సీమాంధ్రలుగా రెండు ముక్కలు చేసే మార్గం.  సీమాంధ్ర కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే దాకా హైదరాబాద్ ఉమ్మడి  రాజధానిగా కొనసాగాలి. ఇది తెలంగాణలోని మెజారిటీ ప్రజల డిమాండ్‌ను  ఆమోదించడమే. వారి భావోద్వేగాలను, సెంటిమెంట్లను, తమపట్ల నిర్లక్ష్యం,  వివక్ష జరిగాయనే భావనలను ఉపశమింపజేయడమే. అయితే సీమాంధ్ర రాష్ట్ర కొత్త  రాజధానికి భారీ పెట్టుబడులు అవసరవువుతాయి. దాన్ని కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సమకూర్చాలి. తెలంగాణలో మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటుకు మద్దతిస్తున్నట్టు ఆ ప్రాంతంలో కమిటీ జరిపిన విసృ్తత పర్యటనల్లో  తేలింది. చెప్పుకోదగ్గ సంఖ్యలో తెలంగాణ వాసులు ఈ విషయంలో తటస్థంగా ఉండగా,  కొన్ని వర్గాలు విముఖంగా ఉన్నాయి. మా పరిశీలనలివీ...&lt;br /&gt;&lt;br /&gt;వరంగల్,  పశ్చిమ ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, దక్షిణ ఆదిలాబాద్, మెదక్‌లోని  సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని కొన్ని  ప్రాంతాల్లో తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. ఇక విద్యార్థి (ముఖ్యంగా  ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు), నిరుద్యోగ యువత, నాన్ గెజిటెడ్  ప్రభుత్వోద్యోగ వర్గాలు అతి తీవ్రంగా ప్రత్యేకవాదం విన్పిస్తున్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;హైదరాబాద్ స్థానికులు (మజ్లిస్‌లోని మెజారిటీ వర్గాలతో కలిపి),  మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కోస్తాంధ్ర, రాయలసీమలకు ఆనుకుని ఉన్న  తెలంగాణ మండలాలు/గ్రామాలు; తెలంగాణ ప్రధాన భూభాగంలోని పలు సెటిలర్ల  మండలాలు/గ్రామాలు (ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో),  సీమాంధ్ర, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు వలస  వచ్చినవారు ప్రత్యేక డిమాండ్ విషయంలో తటస్థంగా ఉన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ  ఉత్తరాది ప్రాంతంలోని గిరిజనుల్లో మెజారిటీ, ముఖ్యంగా కొండ ప్రాంతాల  గిరిజను లు ప్రత్యేక మన్యసీమను; ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్,  మహారాష్టల్రలోని గిరిజన బెల్టును కలుపుతూ ఏకీకృత పాలనా వ్యవస్థను  కోరుతున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణలోని ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు తమకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థికాభివృద్ధి, రిజర్వేషన్ ఫలాలు కావాలని కోరుతున్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఏం జరగవచ్చునంటే...&lt;/b&gt; &lt;br /&gt;&lt;b&gt;హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కింది పరిణామాలకు దారి తీయవచ్చు..&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;1. గతానుభవాల దృష్ట్యా చూస్తే, ఈ నిర్ణయం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ  ప్రాంతాల్లో తీవ్ర, హింసాత్మక ఆందోళనలు తలెత్తుతాయి. అక్కడ తక్షణం  ప్రతిస్పందన, హింసాకాండ మొదలవుతాయి. హైదరాబాద్, జల, సాగునీటి వనరుల పంపకాలు  కీలకాంశాలుగా మారతాయి.&lt;br /&gt;&lt;br /&gt;2. తక్షణం రాజీనామా చేసి, సమైక్య  ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడాల్సిందిగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ఎంపీలపై అక్కడి ప్రజలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;3. కోస్తాంధ్ర నుంచి రాయలసీమను విడదీసి ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న ఉద్యమం కూడా ఊహించిన దాని కంటే ముందే మొదలయ్యే అవకాశముంది.&lt;br /&gt;&lt;br /&gt;4. స్వతంత్ర, అర్ధ స్వతంత్ర ప్రతిపత్తితో కూడిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం  ద్వారా సాగునీరు, జల వనరుల వంటి సమస్యలను పరిష్కరించినా, ఈ విషయంలో  కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు సందేహాలు లేవనెత్తుతూనే ఉంటారు.&lt;br /&gt;&lt;br /&gt;5. నక్సలిజం, మతోన్మాదం పెరిగి అంతర్గత భద్రతను ప్రభావితం చేసే ఆస్కారముంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;6. తెలంగాణ అభివృద్ధికి ప్రాంతీయ మండలి..&lt;/b&gt;&lt;br /&gt;&lt;div align="center"&gt;&lt;img align="Middle" class="imgborder" src="http://www.sakshi.com/newsimages/contentimages/07012011/s67-1-11-57671.jpg" /&gt;&lt;/div&gt;&lt;br /&gt;రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, తెలంగాణ ప్రాంతానికి రాజకీయ సాధికారత,  సామాజిక ఆర్థికాభివృద్ధికోసం తెలంగాణ ప్రాంతీయు మండలి ఏర్పాటు చేస్తూ  రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించడం.&lt;br /&gt;ఎ) అన్ని అంశాలనూ పరిగణనలోకి  తీసుకున్నాక.... కమిటీ అభిప్రాయుం ప్రకారం అభివృద్ధి అనేది మూడు ప్రాంతాల  సంక్షేమానికి అత్యంత కీలకమైన, ప్రధానమైన అంశం. ఆర్థిక, రాజకీయు  వికేంద్రీకరణ ద్వారా దీన్ని సాధించవచ్చు. మిగతా ఆచరణీయు మార్గాల్లో దేన్ని  పరిగణనలోకి తీసుకున్నా రాజధానులు, అసెంబ్లీలు, మంత్రివర్గాలు, కోర్టులు,  సంస్థలు, ప్రభుత్వ యుంత్రాంగాల డూప్లికేషన్ తప్పనిసరి. ఇది అనవసరవునేది వూ  విశ్వాసం. ప్రస్తుతం మూడుప్రాంతాల ముందున్న సమస్యలకు విభజన పరిష్కార  మార్గాం కాదు. సమైక్యంగా ఉండటమే మంచిది. అందుకే రాష్ట్రాన్ని సమైక్యంగానే  ఉంచాలని, తెలంగాణ ప్రాంతంలోని సామజికార్థిక సమస్యలను పరిష్కరించేందుకు  రాజ్యాంగబద్ధమైన/ శాసనబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. 1956లో  చేసుకున్న పెద్దమనుషుల ఒప్పందం స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతీయ మండలిని  ఏర్పాటుచేసి, సరిపడే నిధులను కేటాయించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఆయూ  అంశాలపై చట్టబద్ధమైన సంప్రదింపులను ప్రాంతీయు మండలి నిర్వహిస్తుంది.  ఉదాహరణకు ప్రాంతీయు మండలి పరిధిలోని అంశాలపై ప్రభావం చూపేలా రాష్ట్ర  ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినప్పుడు దానిపై సూచనలు, వ్యాఖ్యలకోసం  ప్రాంతీయమండలికి పంపుతుంది. అలాగే ప్రాంతీయ మండలి తన పరిధిలోని ఏదైనా  సబ్జెక్ట్‌పై చట్టం చేయూలనుకున్నప్పుడు, దానిపై రాష్ట్ర శాసనసభలో  చర్చిస్తారు. ప్రాంతీయ మండలికి, రాష్ట్ర ప్రభుత్వానికి/శాసనసభకు మధ్య  ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు... గవర్నర్ ఆధ్వర్యంలో  అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. ఈ కమిటీలో  ఇరు ప్రాంతాల సభ్యులు సమానంగా ఉండగా, గవర్నర్ ఓటు కీలకమవుతుంది.  ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి,, స్పీకర్, శాసనమండలి చైర్మన్, శాసనసభలో  ప్రధాన ప్రతిపక్ష నేత, శాసనమండలిలో  ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ  ప్రాంతీయ మండలి చైర్మన్, రాజ్యాంగ నిబంధనలు, ప్రాంతీయ సమస్యలపై అవగాహన ఉన్న  నిపుణుడు ఈ కమిటీలో సభ్యులుగా ఉండవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ప్రాంతీయమండలి పరిధిలోని అంశాలివి...&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;తెలంగాణ ప్రాంతంలో (గ్రేటర్ హైదరాబాద్‌ను మినహాయించి) ఆర్థికాభివృద్ధి, ప్రణాళికలు&lt;br /&gt;&lt;br /&gt;జలవనరులు, నీటిపారుదల రంగం&lt;br /&gt;{పాథమిక, సెకండరీ, వృత్తి విద్య, నైపుణ్యాల అభివృద్ధి&lt;br /&gt;స్థానిక పాలన (గ్రేటర్ హైదరాబాద్‌ను మినహాయించి)&lt;br /&gt;జిల్లా ఆస్పత్రుల స్థాయి వరకు ప్రజారోగ్యం (వైద్య కళాశాలలు, ప్రత్యేక  ఆరోగ్య విభాగాలకు మినహాయింపు) వీటితోపాటు ప్రాంతీయ, సావూజిక, ఆర్థిక,  సాంస్కృతిక అంశాలను కూడా ప్రాంతీయ మండలి ఏర్పాటు సమయుంలో లేదా  అవసరమైనప్పుడు చేర్చుకోవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;మండలి మార్గదర్శకాలివీ: ప్రాంతీయ  మండలి చైర్మన్ శాసనసభ్యుడై ఉండాలి. అతనికి కేబినెట్ మంత్రి స్థాయి అధికారం  ఉండాలి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ప్రణాళిక అమలు తీరును ఇది  పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన విభాగాలన్నీ మండలిపరిధిలో ఉంటాయి&lt;br /&gt;.  అదనపు చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో మండలికి ప్రత్యేకమైన సచివాలయుం  ఉంటుంది. మండలి పరిధిలోకి వచ్చే విభాగాలు, పనిభారాన్ని బట్టి... సభ్యుల  సంఖ్య ఉండాలి. మండలి సభ్యులు తప్పనిసరిగా ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీ అయి ఉండాలి.  కొన్ని రంగాల నిపుణులను ఓటు హక్కులేని సభ్యులుగా మండలిలోకి తీసుకోవచ్చు. &lt;br /&gt;&lt;br /&gt;అలాగే మండలి సెక్రటేరియట్‌లోని అధికారులు, ఉద్యోగుల సంఖ్య కూడా  పనిభారాన్ని బట్టి ఉంటుంది. రోజువారీ కార్యకలాపాలు, వ్యయానికి జీఎఫ్‌ఆర్  వర్తిస్తుంది. ఉప ప్రణాళిక నిధులను ఎప్పుడైనా పునర్వినియోగం చేయాల్సివస్తే  అదంతా ప్రాం తీయు మండలి సిఫార్సులతోనే జరగాలి. ముఖ్యమంత్రి లేదా ఉప  ముఖ్యమంత్రి  పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు  కేటాయించడంలాంటి చర్యల ద్వారా ఈ ప్రాంత ప్రజల్లో విశ్వాసాన్ని నింపే  ప్రయత్నం చేయూల్సి ఉంది. ప్రతిపాదిత ప్రాంతీయ మండలికి రాజ్యాంగ భద్రత  కల్పించడం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;ఇందుకే ఈ ప్రతిపాదన...&lt;/b&gt; &lt;br /&gt;జాతీయ దృక్పథం, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కమిటీ  సమైక్యాంధ్రను ప్రతిపాదిస్తోంది. అందరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే  ఇదే సరైనదని మా నమ్మకం. దృఢమైన రాజకీయు, పరిపాలనా నిర్వహణ ద్వారా అత్యధిక  శాతం ప్రజలను ఒప్పించడం ఆచరణ సాధ్యమే. వైద్య, పారిశ్రామిక, ఐటీ హబ్‌గా  ఎదుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తుపై అనిశ్చితి ప్రభావాన్ని కూడా పరిగణనలోకి  తీసుకోవాలి. అయితే ఈ ప్రతిపాదనతో కొందరు రాజకీయ నాయకులు, కొన్ని సంఘాలు,  గ్రూపులు, తెలంగాణ ప్రాంతంలోని అత్యధిక శాతం ప్రజలు పూర్తిగా  తిరస్కరిస్తారని కమిటీకి తెలుసు. తెలంగాణలోని కొన్ని వర్గాలు దీనికి  అంగీకరించకపోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని మూడు  ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమం, ఉత్తమపరిపాలన, సామజికార్థిక  అభివృద్ధి, జాతీయు దృక్పథం దృష్ట్యా ఇదే అత్యుత్తమ మార్గమని కమిటీ  భావిస్తోంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-392463882178471955?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/392463882178471955/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/1.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/392463882178471955'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/392463882178471955'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/1.html' title='శ్రీకృష్ణ సందేశం - 1'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-7149488890922664179</id><published>2011-01-06T09:13:00.000-08:00</published><updated>2011-01-06T09:13:12.649-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం</title><content type='html'>&lt;span class="fullpost"&gt;శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం&amp;nbsp; ఈ క్రింది లింక్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;a href="http://mha.nic.in/pdfs/CCSAP-Appendix-060111.pdf"&gt;&lt;span class="fullpost"&gt;http://mha.nic.in/pdfs/CCSAP-Appendix-060111.pdf&lt;/span&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;&lt;a href="http://mha.nic.in/pdfs/CCSAP-REPORT-060111.pdf"&gt;http://mha.nic.in/pdfs/CCSAP-REPORT-060111.pdf&lt;/a&gt;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-7149488890922664179?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/7149488890922664179/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7149488890922664179'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7149488890922664179'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/blog-post.html' title='శ్రీకృష్ణ కమిటీ నివేదిక పూర్తి పాఠం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4362370309470800417</id><published>2011-01-05T23:15:00.000-08:00</published><updated>2011-01-05T23:15:32.833-08:00</updated><title type='text'>శ్రీకృష్ణ కమిటీ 5 సూచనలు</title><content type='html'>&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span style="color: black;"&gt;&lt;span&gt;న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ప్రధానంగా 5 సూచనలను తన నివేదికలో పొందుపర్చింది.&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt; &lt;br /&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: red;"&gt;సూచన 1 : &lt;/span&gt;&lt;span style="color: black;"&gt;రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచి తెలంగాణ కోసం మూడు ప్రత్యేక బోర్డుల ఏర్పాటు. తెలంగాణ కోసం నీటిపారుదల, విద్య, సాధారణ అభివృద్ధికి ప్రత్యేక బోర్డులు&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt; &lt;br /&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: red;"&gt;సూచన 2 :&lt;/span&gt;&lt;span style="color: black;"&gt; తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విభజన (1956 ముందు పరిస్థితి పునరుద్ధరణ)&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt; &lt;br /&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: red;"&gt;సూచన 3 :&lt;/span&gt;&lt;span style="color: black;"&gt; హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డిలతో కేంద్రపాలిత ప్రాంతం ఏర్పాటు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt; &lt;br /&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: red;"&gt;సూచన 4: &lt;/span&gt;&lt;span style="color: black;"&gt;తెలంగాణ, రాయలసీమ కలిపి ఒకటిగా, కోస్తాంధ్ర ప్రాంతం ఒకటిగా రాష్ట్ర విభజన.&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt; &lt;br /&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: red;"&gt;సూచన 5 :&lt;/span&gt;&lt;span style="color: black;"&gt; రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించడం&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: black;"&gt;--------------&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;table border="0" cellpadding="0" cellspacing="0" style="width: 630px;"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td class="hdr_black_big_details_tel"&gt;&lt;div id="div_NewsHeading"&gt;&lt;u&gt;&lt;span style="font-size: large;"&gt;&lt;b&gt;మొదటి సంపుటిలో 9 అధ్యాయాలు&lt;/b&gt;&lt;/span&gt;&lt;/u&gt;&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td class="hdr_blue1_Details_tel"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td height="10"&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;/tr&gt;&lt;tr&gt;&lt;td&gt;&lt;table border="0" cellpadding="0" cellspacing="0" class="body_text"&gt;&lt;tbody&gt;&lt;tr&gt;&lt;td style="width: 606px;"&gt;&lt;div class="redNote" id="div_Desc"&gt;&amp;nbsp;1960 అక్టోబర్ 3వ తేదీన ఐరాసలో పండిత్ జవహర్ లాల్ నెహ్రు ప్రసంగించిన   బుద్ధుని ప్రవచనాలతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ప్రారంభించింది.  ఈ నివేదికలోని మొదటి సంపుటిలో 9 అధ్యాయాలతో కూడిన 505 పేజీలు ఉన్నాయి.&lt;br /&gt;&lt;br /&gt;1వ అధ్యాయం : రాష్ట్రంలో పరిణామాలు, చారిత్రక దృక్పధం&lt;br /&gt;2వ అధ్యాయం :  ప్రాంతీయ ఆర్థికాభివృద్ధి - సమతౌల్యత విశ్లేషణ&lt;br /&gt;3వ అధ్యాయం :  విద్య-వైద్యం&lt;br /&gt;4వ అధ్యాయం : నీటి వనరులు, సాగునీటి అభివృద్ధి, విద్యుత్&lt;br /&gt;5వ అధ్యాయం : ప్రజలు - ఉద్యోగిత అంశాలు&lt;br /&gt;6వ అధ్యాయం : హైదరాబాద్ మహా నగరం&lt;br /&gt;7వ అధ్యాయం : సామాజిక, సాంస్కృతిక అంశాలు&lt;br /&gt;8వ అధ్యాయం : శాంతి భద్రతలు అంతర్గత సమస్య&lt;br /&gt;9వ అధ్యాయం : భవిష్యత్‌పై సూచనలు&lt;/div&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;/td&gt;&lt;/tr&gt;&lt;/tbody&gt;&lt;/table&gt;&lt;span style="font-family: EENADU;"&gt;&lt;span&gt;&lt;span style="color: black;"&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4362370309470800417?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4362370309470800417/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/5.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4362370309470800417'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4362370309470800417'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2011/01/5.html' title='శ్రీకృష్ణ కమిటీ 5 సూచనలు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-2710709517053709859</id><published>2010-12-31T07:53:00.000-08:00</published><updated>2010-12-31T07:53:54.786-08:00</updated><title type='text'>అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TR38daZzY7I/AAAAAAAAALU/-AP93edG1vI/s1600/newyear2011.gif" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="181" src="http://1.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TR38daZzY7I/AAAAAAAAALU/-AP93edG1vI/s320/newyear2011.gif" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;గడిచిపోతున్న ఏడాదికి వీడ్కోలు పలుకుతూ వచ్చే నూతన సంవత్సరానికి స్వాగతాలు చెబుతూ డిసెంబరు 31న వేడుకలు చేసుకోవడం పరిపాటి. నేటి సంబరాలకు ప్రపంచవ్యాప్తంగా సిద్ధమౌతున్నారు. వారం ముందునుంచే వేడుకలకు ప్రణాళిక వేసుకునేవారూ ఉన్నారు. ఏడాది చివరి రోజు స్మృతిగా మిగిలిపోవాలని అనుకుంటారు. ఆ&lt;a name='more'&gt;&lt;/a&gt; అనుభూతిని మిగుల్చుకోవాలని ఎవరి కార్యక్రమాలు వారు ఏర్పాట్లు చేసుకుంటారు. అదేవిధంగా హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు తదితరాలు ఇప్పటికే యువతను ఆకర్షించే పనిలో మునిగితేలుతున్నాయి. హంగులు, ఆర్భాటాలతో వేడుకలకు సిద్ధమౌతున్నాయి. విందులు వినోదాలకే&amp;nbsp; యువత మొగ్గుచూపుతున్నారు. ఏదేమైనా నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. మంచి నిర్ణయాలకు అనువైంది : డిసెంబరు 31న విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇలా ప్రతిఒక్కరూ ఓ సారి సంవత్సరాన్ని నెమరు వేసుకోవడం మంచిది. గడిచిన ఏడాదిలో వైఫల్యాలను రాసుకోవాలి. వచ్చే ఏడాదిలో వాటిని అధిగమించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలి. వ్యక్తిగత జీవితంలో, వృత్తిలో, విద్యలో పురోగతిని అంచనా వేయాలి. దురలవాట్లకు స్వస్తి పలకాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలి. వచ్చే ఏడాదిలో విజయానికి సోపానాలు వేయాలి. అప్పుడు రాబోయే రోజులు మనవే.&lt;br /&gt;&lt;br /&gt;నూతన సంవత్సర వేడుకల పేరుతో&amp;nbsp; స్వదేశీ, విదేశీ మద్యం సేవించడం, పార్టీలకు పబ్బులకు వేలాది రూపాయలు తగలేయడం, భారీ కేకులు కట్‌ చేయడం కంటే భిన్నంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే ఆనందంగా వుంటుంది. అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు సందర్శించడం, వారితో వేడుకల్లో పాల్గొనడం, ఏదైనా సామాజిక కార్యక్రమాలు, పదిమందికి పనికొచ్చే కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేస్తే నలుగురికి ఆదర్శంగా ఉండటమే కాకుండా ఆత్మ సంతృప్తి కూడా ఉంటుంది.&lt;br /&gt;&lt;br /&gt;అతి సర్వత్ర వర్జేత్‌ అన్నారు పెద్దలు. శృతి మించి ఏదీ చేయారాదని దీని అర్థం. న్యూఇయర్‌ సంబరాలని, పార్టీలని వేడుకలు చేసుకోవడంలో తప్పులేదు. కానీ పరిమితులు దాటకుండా చేసుకోవడం అవసరం. ఈ ఏడాది నూతన సంవత్సర సంబరాల్లో మద్యం ఏరులై పారనుంది. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చింది. టార్గెట్లు విడుదల చేశారు. అయితే మందుబాబులు కాస్త జాగ్రత్తలు పాటించాలి. గతంలో కొందరు హైదరాబాద్ నగర శివారులో కోళ్ల ఫారంలోని అతిథిగృహంలో మందుపార్టీ చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. చలితోపాటు దోమలను పారదోలడానికి పొగబెట్టి మత్తులో తొంగున్నారు. గదిలో పొగచుట్టుకుని ఊపిరాడక తెల్లవారేసరికి మత్తులోనే తనువు చాలించారు. ఇది వారి కుటుంబాల్లో తీరని వ్యధను మిగిలించింది.&amp;nbsp; అదేవిధంగా అనేకచోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదుపు లేకుండా వాహనాలు నడపడమే దీనికి కారణం. సైలెన్సర్‌లు పీకి మరీ ద్విచక్రవాహనాలు నడపడం, ముగ్గురు ఒకే వాహనంపై ప్రయాణించడం, చేతులు వదిలి నడపడం లాంటి చిలిపి పనులు రోడ్లపై చేయకూడదు. ఇది చేసేవారికంటే ఇతరులకు ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. సంబరాలంటే నలుగురికీ సంతోషాన్ని పంచిపెట్టేవే.&amp;nbsp; డిసెంబరు 31ని అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ... అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-2710709517053709859?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/2710709517053709859/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/blog-post_31.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2710709517053709859'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2710709517053709859'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/blog-post_31.html' title='అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు...'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TR38daZzY7I/AAAAAAAAALU/-AP93edG1vI/s72-c/newyear2011.gif' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-7360040591834034813</id><published>2010-12-18T22:22:00.000-08:00</published><updated>2010-12-18T22:22:09.149-08:00</updated><title type='text'>ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వినియోగం పెరగాలి : ఎన్‌సిఎఆర్‌ 2010 పిలుపు</title><content type='html'>&lt;span class="fullpost"&gt;సామాన్యుల చెంతకు టెక్నాలజీ తీసుకెళ్లడానికి మహోద్యమం చేయాలని జాతీయ అకడమిక్‌, రీసెర్చ్‌ సదస్సు(ఎన్‌సిఎఆర్‌) పిలుపునిచ్చింది. బోధనా, పరిశోధనల్లో ఫ్రీసాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, సమాజ ఉపయోగ పరిశోధనల కోసం విద్యావేత్తలు, పరిశోధకుల మధ్య సంబంధాలు మరింత పెరగాలని సదస్సు సూచించింది. మూడు రోజులపాటు ఇక్కడ జరిగిన జాతీయ సదస్సు ఈ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పిలుపునిచ్చింది. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 550 మంది విద్యావేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. విద్య, &lt;a name='more'&gt;&lt;/a&gt;పరిశోధన రంగాల్లోని పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు హాజరైన పలువురు ఉపాధ్యాయులు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వినియోగంపై మక్కువ చూపుతున్నారు. విద్య, పరిశోధనల్లో ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందని ఎఐసిటిఇ, యుజిసి వంటి సంస్థలకు ఈ సదస్సు పిలుపునిచ్చింది. శనివారం నాటి ముగింపు సెషన్‌కు విద్యావేత్త, ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌స్పేస్‌, సాఫ్ట్‌వేర్‌, విజ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరణ చేయడానికి భారీ ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు. టెక్నాలజీ కేవలం కొందరి వద్దే కేంద్రీకృతమవ్వకుండా స్వాతంత్రోద్యమం తరహాలో సైబర్‌రంగంలో మహా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ఈ చర్య కావాలన్నారు. డిజిటల్‌ రంగంలోని అసమానతలు సామాజిక, ఆర్థిక అసమానతలకు దారి తీస్తుందని చెప్పారు.&lt;br /&gt;&lt;br /&gt;ఎఫ్‌ఎస్‌ఎంఐ అధ్యక్షుడు థామస్‌ జోసెఫ్‌ మాట్లాడుతూ ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగం, సాధికారత సాధించడం, ఈ క్రమంలో సమాజహితం గురించి విద్యావేత్తలు, పరిశోధకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎఫ్‌ఎస్‌ఎంఐ ప్రధాన కార్యదర్శి వై.కిరణ్‌ చంద్ర, స్వేచ్ఛా వర్కింగ్‌ ఛైర్మన్‌ ఎల్‌.ప్రతాప్‌రెడ్డి, సదస్సు నిర్వహణ కమిటీ వర్కింగ్‌ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ కెఎస్‌ రంజన్‌, హైదరాబాద్‌ ఐఐటికి చెందిన మేజర్‌ జనరల్‌ బగ్గా తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు ఈ సెషన్‌లో 'ఇ-గవర్నెన్స్‌, ఓపెన్‌సోర్స్‌ పాలసీ' అంశంపై వక్తలు మాట్లాడారు. సామాన్యుని చెంతకు పరిపాలనను తీసుకెళ్లడానికి ఇ-గవర్నెన్స్‌ తగిన సాధనమని అభిప్రాయపడ్డారు. ఈ సెషన్‌కు అంజనా సిన్హా అధ్యక్ష వహించారు. ఇందులో రెడ్‌హాట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌ హరిహరన్‌, ఎన్‌ఐసి నుంచి డాక్టర్‌ బాలా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఇ-గవర్నెన్స్‌ సంస్థ నుంచి డాక్టర్‌ మాధవ్‌ కుమార్‌ మాట్లాడారు.&lt;br /&gt;&lt;br /&gt;'ఫాస్‌ (ఫ్రీ అండ్‌ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌) న్యాయ కోణాలు' అనే అంశంపై నిర్వహించిన సెషన్‌లో నల్సార్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ మాట్లాడారు. మేథో సంపత్తి వ్యాపారమయం కావడంతో జీవించే హక్కు కూడా ప్రమాదంలో పడిందన్నారు. గోప్యత, పేటెంట్‌, కాపీరైట్‌ అనేవి సమాచార హక్కుకు విరుద్ధమని శ్రీధర్‌ అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఫ్రీడమ్‌ లా సెంటర్‌కు చెందిన ప్రశాంత్‌ సుజాతన్‌ మాట్లాడుతూ కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ పేటెంట్ల మధ్య వ్యాజ్యాలు వృథా ప్రయాసగా అభివర్ణించారు. ఇది కేవలం కొన్ని కంపెనీలకు మాత్రమే లబ్ధి చేకూర్చుతుందని అన్నారు. సంస్థలు పేటెంట్‌ పొందడాన్ని ఆయన విమర్శించారు.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-7360040591834034813?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/7360040591834034813/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/2010.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7360040591834034813'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7360040591834034813'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/2010.html' title='ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ వినియోగం పెరగాలి : ఎన్‌సిఎఆర్‌ 2010 పిలుపు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-1320314761411445975</id><published>2010-12-09T21:15:00.000-08:00</published><updated>2010-12-09T21:15:43.286-08:00</updated><title type='text'>చేతికందాల్సిన  పంటలు చేజారిపోయాయి</title><content type='html'>చేతికందాల్సిన&amp;nbsp; పంటలు చేజారిపోయాయి. సార్వాలో నాలుగుసార్లు  ఏర్పడిన అల్పపీడనాలు పంట పొలాలను తుడిచి పెట్టేశాయి. లైలా  తుపాను పరిహారమే ఇంతవరకూ రాలేదు. పలు జిల్లాలో నష్టం కోట్లలో&amp;nbsp; ఉంటుందని  అంచనా.&amp;nbsp; అయితే అధికారిక అంచనాలు అందులో నాలుగో వంతు కూడా లేదు. వేలాది  ఎకరాల్లో వరి పైర్లు దెబ్బతిన్నాయి. నాట్ల దశలోనే నాశనమైంది. కొంత  పొట్టమీదున్న పైరూ నీటమునిగింది. చెరువులకింద వరి సాగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓదెలు నీటమునిగాయి. &lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఇదిలావుండగా, కాకి  లెక్కలతో వ్యవసాయశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత వర్షాలకు  దెబ్బతిన్న పైర్లను రైతులు పీకేశారు. అయితే ఆ నష్టం వివరాలను నేటికీ కేంద్ర  ప్రభుత్వానికి నివేదించ లేదు.&amp;nbsp; నష్టపోయిన వారిలో అత్యధికులు కౌలు  రైతులే అయినా వారికి సాయం చేసే అవకాశం కనిపించడం లేదు. కనీసం సబ్సిడీలైనా  వీరికి దక్కడం లేదు. అన్ని విధాలా మునిగిపోతున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-1320314761411445975?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/1320314761411445975/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/blog-post_09.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1320314761411445975'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1320314761411445975'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/blog-post_09.html' title='చేతికందాల్సిన  పంటలు చేజారిపోయాయి'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-2857323429122715763</id><published>2010-12-09T21:07:00.000-08:00</published><updated>2010-12-09T21:07:12.144-08:00</updated><title type='text'>మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్‌ తోడ్పాటు</title><content type='html'>&lt;div id="img_title"&gt;&lt;h3&gt;&lt;span class="floatright" style="margin: 0px 16px 0px 0px;"&gt;&lt;a href="http://www.facebook.com/sharer.php?u=http%3A%2F%2Fwww.prajasakti.com%2Fstate%2Farticle-181483&amp;amp;t=PRAJASAKTI%20TELUGU%20NEWS%20PAPER%20DAILY-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%20%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B0%B0%E0%B0%A3%E0%B0%95%E0%B1%81%20%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%AB%E0%B1%8D%E2%80%8C%20%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%A4%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81&amp;amp;src=sp" name="fb_share" style="text-decoration: none;" type="button_count"&gt;&lt;span class="fb_share_size_Small "&gt;&lt;span class="FBConnectButton FBConnectButton_Small" style="cursor: pointer;"&gt;&lt;span class="FBConnectButton_Text"&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/span&gt;&lt;/a&gt;&lt;/span&gt;&lt;/h3&gt;&lt;/div&gt;&lt;div class="article_info clearfix"&gt;&lt;/div&gt;&lt;div id="article_hightlights"&gt;                               &lt;ul class="list_highlights blue"&gt;&lt;a href="http://www.prajasakti.com/images_designer/article_images/2010/12/9/aptn-1291939673450.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img align="Right" alt="" border="0" src="http://www.prajasakti.com/images_designer/article_images/2010/12/9/aptn-1291939673450.jpg" title="" /&gt;&lt;/a&gt;&lt;li&gt;                             &lt;b&gt;సదస్సులో వక్తల ఆకాంక్ష &lt;/b&gt;                            &lt;/li&gt;&lt;li&gt;&lt;b&gt;                              సహజ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్‌ రంగం &lt;/b&gt;                            &lt;/li&gt;&lt;li&gt;&lt;b&gt;                              16 నుండి జాతీయ కన్వెన్షన్‌&lt;/b&gt;&lt;br /&gt;&lt;/li&gt;&lt;/ul&gt;&lt;/div&gt;&lt;div class="article_info clearfix"&gt;                                         &lt;/div&gt;ఇంటర్‌నెట్‌  పరిజ్ఞానం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మీడియా  ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాప్ట్‌వేర్‌ తోడ్పాడాలని పలువురు వక్తలు  ఆకాంక్షించారు. గురువారం &lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;హైదరాబాద్‌లో 'స్వేఛ్చ' సంస్థ ఆధ్వర్యంలో 'ఫ్రీ  సాప్ట్‌వేర్‌ అండ్‌ ది న్యూ మీడియా' అనే అంశంపై సదస్సు జరిగింది. తన  వ్యాపార రహస్యాలను బయటపెట్టరాదని కోరుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌  టాటా సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ  సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 2జి స్పెక్ట్రంలో అవినీతి పూర్తిగా  బయటకు రావాలంటే మిగతా ఐదు వేల టేపులను కూడా బహిరంగపర్చాలని సదస్సు డిమాండ్‌  చేసింది. సదస్సులో ఎమ్మెల్సీ కె నాగేశ్వర్‌ మాట్లాడుతూ నూతన మీడియాలో  దుర్వినియోగాన్ని నివారించాలని, మీడియాలో ప్రజా సమస్యలపై ప్రత్యేక స్థానం  ఉండాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో మీడియా తప్పుదోవ పడితే ప్రజలే  నెట్‌ జర్నలిజం ద్వారా మీడియాకు బుద్ధి చెప్పాలని సూచించారు. 2జి  స్పెక్ట్రం అవినీతిపై రాజా రాజీనామా అనంతరం వారం వరకూ మీడియా ఆ అంశాన్ని  చర్చకు పెట్టలేదన్నారు. ఇంటర్‌నెట్‌ పరిజ్ఞానాన్ని వ్యాపార, విదేశీ  వ్యవహరాల కోసం మాత్రమే కాకుండా, ప్రజా ప్రయోజనాలు కోరుకునే వారు విస్తృతంగా  ఉపయోగించాలని నాగేశ్వర్‌ అన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ప్రజాప్రయోజనాల కోసం  ఉపయోగపడే ఏ సమాచారమైనా రహస్యం కాదన్నారు. ఉత్పత్తి సాధనాలపై కార్పొరేట్‌  రంగం ఆధిపత్యం ఉన్నంతకాలం ప్రజల భావాలపై దాని ప్రభావం ఉంటుందన్నారు.  ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌ మాట్లాడుతూ దేశ సంపదను దోచుకునే కుట్రలను  గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విధానాలను రహస్యంగా ఉంచడం  వల్ల దేశానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి,  ప్రజాప్రతినిధులు నడుపుతున్న ప్రతి వ్యవహరాన్నీ బహిరంగ పర్చాలన్నారు.  కార్పొరేట్‌ వ్యాపారవేత్తలు సహజ సంపదతో పాటు వాయు తరంగాలను సైతం  పంచుకోవడానికి రాజ్యాంగంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని  అన్నారు. స్పెక్ట్రం కేటాయింపుల్లో జరిగిన అవినీతి బయటకు రావాలంటే ఇంకా 5  వేల టేపులు బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ టేపులను బహిరంగపర్చడానికి  మీడియా కృషి చేయాలని కోరారు. కాపీరైట్‌ను ప్రజాప్రయోజనాల కోసం  ఉపయోగించడాన్ని వ్యతిరేకించ కూడదన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన  మార్పులను ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు ఉపయోగించు కోవడంలో జవాబుదారితనంగా  వ్యవహరించాలని కోరారు.&lt;br /&gt;&lt;br /&gt;ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఐ ప్రధాన కార్యదర్శి  కిరణ్‌చంద్ర మాట్లాడుతూ ఫ్రీ సాప్ట్‌వేర్‌ అండ్‌ న్యూ మీడియా ఆధ్వర్యంలో  'నేషనల్‌ కన్వెన్షన్‌ ఫర్‌ ఎకడమిక్‌ అండ్‌ రిసెర్చ్‌'పై జాతీయ సదస్సు  నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సు ఈ నెల 16 నుండి 18 వరకు  హైదరాబాద్‌లో జరుగుతుందని, మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌కలాం సదస్సును  ప్రారంభిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్‌ను ఎమ్మెల్సీ  నాగేశ్వర్‌ సదస్సులో విడుదల చేశారు. స్వేఛ్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్‌ఎస్‌  అర్జున్‌ సదస్సుకు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సదస్సుకు వర్కింగ్‌  జర్నలిస్టులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-2857323429122715763?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/2857323429122715763/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2857323429122715763'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2857323429122715763'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/12/blog-post.html' title='మీడియా ప్రజాస్వామీకరణకు ఫ్రీ సాఫ్ట్వేర్‌ తోడ్పాటు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-2749315564599049873</id><published>2010-11-24T18:52:00.005-08:00</published><updated>2010-11-24T18:52:46.230-08:00</updated><title type='text'>‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి</title><content type='html'>&lt;span class="fullpost"&gt;ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా ‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి కావడం లేదా వారికిష్టమైనవారిని&amp;nbsp; రుద్దడం అనేది&amp;nbsp; కాంగ్రెస్ సంస్కృతి అనేది జగమెరిగిన సత్యం. ఈమధ్యనే మహారాష్ట్రలో&amp;nbsp; కేంద్రమంత్రిగా వున్న ఫృథ్విరాజ్ చవాన్ ను దిగుమతి చేయడం తెలిసిందే. నేడు ఆంధ్రపదేశ్లోనూ అదే తరహా వ్యూహం అయితే జరిగింది. చివరి నిమిషంలో జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు కానీ లేకపోతే ఇక్కడ కూడా అదే తరహా దిగుమతి జరిగేది. మరోరకమైన విధానం ఏమంటే- ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా&amp;nbsp; ‘ఏకవాక్య తీర్మానం’పేరుతో కాసేపు రాజకీయ డ్రామా నడిపి, ముందుగానే నిర్ణయించబడిన వ్యక్తి పేరు ప్రకటించడం ఆనవాయితీ. అదే ప్రస్తుతం జరిగింది. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్ళ గడువు వుంది. ఈలోపు మళ్ళీ ఇటువంటి కథే పునరావృతకం కాకుండా వుంటే మంచిది.&lt;br /&gt;కాంగ్రెస్ పార్టీలోని రాజకీయ గందరగోళం వల్ల రాష్ట్రంలో ప్రజాసమస్యలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు, ఉద్యోగులు,&amp;nbsp; విద్యార్థులు, సామాన్యప్రజానీకం తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించే నాయకుడు అవసరం. ఈ సమస్యలను కొత్త నాయకుడైనా పరిష్కరించే ప్రయత్నమైనా చేస్తాడేమో చూద్దాం...  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-2749315564599049873?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/2749315564599049873/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_24.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2749315564599049873'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2749315564599049873'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_24.html' title='‘ఏకవాక్య తీర్మానం’ పేరుతో కేంద్రం నుండి దిగుమతి'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-5951024592531717111</id><published>2010-11-22T12:43:00.001-08:00</published><updated>2010-11-28T06:11:18.778-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='వీడియోలు'/><title type='text'>పల్లె కన్నీరు పెడుతోంది.....</title><content type='html'>&lt;span class="fullpost"&gt;&lt;object height="385" width="480"&gt;&lt;param name="movie" value="http://www.youtube.com/v/jBp884js_UQ?fs=1&amp;amp;hl=en_US"&gt;&lt;/param&gt;&lt;param name="allowFullScreen" value="true"&gt;&lt;/param&gt;&lt;param name="allowscriptaccess" value="always"&gt;&lt;/param&gt;&lt;embed src="http://www.youtube.com/v/jBp884js_UQ?fs=1&amp;amp;hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="480" height="385"&gt;&lt;/embed&gt;&lt;/object&gt;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-5951024592531717111?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/5951024592531717111/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_1041.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5951024592531717111'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5951024592531717111'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_1041.html' title='పల్లె కన్నీరు పెడుతోంది.....'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-866958711588398872</id><published>2010-11-22T12:34:00.000-08:00</published><updated>2010-11-28T06:11:44.485-08:00</updated><category scheme='http://www.blogger.com/atom/ns#' term='వీడియోలు'/><title type='text'>ఎవరు పాడగలరు అమ్మ అను మాట కన్నకమ్మని కావ్యం</title><content type='html'>&lt;span class="fullpost"&gt;&lt;object height="385" width="480"&gt;&lt;param name="movie" value="http://www.youtube.com/v/LTCJIdaNTeo?fs=1&amp;amp;hl=en_US"&gt;&lt;/param&gt;&lt;param name="allowFullScreen" value="true"&gt;&lt;/param&gt;&lt;param name="allowscriptaccess" value="always"&gt;&lt;/param&gt;&lt;embed src="http://www.youtube.com/v/LTCJIdaNTeo?fs=1&amp;amp;hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="480" height="385"&gt;&lt;/embed&gt;&lt;/object&gt;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-866958711588398872?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/866958711588398872/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_76.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/866958711588398872'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/866958711588398872'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_76.html' title='ఎవరు పాడగలరు అమ్మ అను మాట కన్నకమ్మని కావ్యం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-6073891518525915484</id><published>2010-11-22T12:30:00.001-08:00</published><updated>2010-11-22T12:30:59.130-08:00</updated><title type='text'>నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో.... ఓ చిన్నారి ఆవేదన</title><content type='html'>&lt;span class="fullpost"&gt;&lt;object height="385" width="480"&gt;&lt;param name="movie" value="http://www.youtube.com/v/6R9G_20R6oE?fs=1&amp;amp;hl=en_US"&gt;&lt;/param&gt;&lt;param name="allowFullScreen" value="true"&gt;&lt;/param&gt;&lt;param name="allowscriptaccess" value="always"&gt;&lt;/param&gt;&lt;embed src="http://www.youtube.com/v/6R9G_20R6oE?fs=1&amp;amp;hl=en_US" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="480" height="385"&gt;&lt;/embed&gt;&lt;/object&gt;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-6073891518525915484?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/6073891518525915484/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_22.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6073891518525915484'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6073891518525915484'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_22.html' title='నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో.... ఓ చిన్నారి ఆవేదన'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-1940623546324803636</id><published>2010-11-14T08:22:00.000-08:00</published><updated>2010-11-14T08:22:54.924-08:00</updated><title type='text'>సినీ భీష్ముడు... డీవీఎస్‌ రాజు</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TOAL5VIEXyI/AAAAAAAAALI/K3S5dW1HLdU/s1600/dvs-raju.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TOAL5VIEXyI/AAAAAAAAALI/K3S5dW1HLdU/s320/dvs-raju.jpg" width="244" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;&amp;nbsp;తెలుగు చిత్రసీమకు భీష్మాచార్యుడుగా ప్రశంసలందుకొన్న రాజు భౌతికంగా&amp;nbsp; దూరమైనా... ఆయన నిర్మించిన ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో నిలిచే ఉంటాయి. డీవీఎస్‌ ప్రొడక్షన్స్‌ నుంచి వచ్చిన 'మంగమ్మ శపథం', 'తిక్క శంకరయ్య', 'జీవన జ్యోతి' లాంటి చిత్రాల్ని సినీ ప్రియులు ఎప్పటికీ మరచిపోలేరు. కథను నమ్మిన నిర్మాత ఆయన. ఇటీవలి కాలంలో మారిపోయిన సినీ వ్యాపారాన్ని గమనిస్తూ... నిర్మాణానికి దూరంగానే ఉండిపోయారు. కేవలం తన &lt;br /&gt;చిత్రాల నిర్మాణానికే డీవీఎస్‌ రాజు పరిమితం కాలేదు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.&lt;a name='more'&gt;&lt;/a&gt;రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారాయన. తండ్రి దాట్ల &lt;br /&gt;బలరామరాజు పార్లమెంట్‌ సభ్యునిగా పని చేశారు. నిజానికి డీవీఎస్‌ రాజు వైద్య విద్యను అభ్యసించాలనుకొన్నారు. ఆ ఉద్దేశంతోనే మద్రాసు వెళ్లారు. కానీ ఆయన దృష్టి వ్యాపార రంగమ్మీదికి మళ్లింది. 1948లో సినీ లిథో వర్క్‌ను ప్రారంభించారు. ఆ రోజుల్లో రూ.10 లక్షల పెట్టుబడితో వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. తెలుగు సినిమాల వాల్‌పోస్టర్లు, ప్రచార పత్రాల్ని ముద్రించేవారు.&amp;nbsp; ఆయన సంస్థ నాణ్యతలో ఏ మాత్రం రాజీపడేది కాదన్న గుర్తింపు దక్కించుకొంది. ఆ క్రమంలో రాజుకి సినీ రంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్‌కి సంబంధించిన ఎన్‌.ఎ.టి. సంస్థ నిర్మించిన 'పిచ్చిపుల్లయ్య'కి ప్రచార, ప్రకటన పత్రాలు ముద్రించారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా బలపడింది. ఎంతగానంటే ఎన్‌.ఎ.టి.లో భాగస్వామిగా చేరేంతగా! వారి భాగస్వామ్యంలో 'తోడు దొంగలు', 'గులేబకావళి కథ' లాంటి చిత్రాలొచ్చాయి. 1959లో ప్రగతి ఆర్ట్స్‌ అనే సంస్థ ద్వారా 'మాబాబు' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. ఇందులో ఏఎన్నార్‌, సావిత్రి జంటగా నటించారు. ఆ తరవాతే డీవీఎస్‌ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించి ఎన్టీఆర్‌తో&amp;nbsp; 'మంగమ్మ శపథం' నిర్మించారు. ఇది ఘన విజయం సాధించడంతో వరుసగా ఎన్టీఆర్‌తోనే చిత్రాలు నిర్మించారాయన. జానపదమైనా, సాంఘికమైనా, పౌరాణికమైనా కథ బలంగా ఉండాల్సిందే అని&amp;nbsp; నమ్మిన నిర్మాత ఆయన. స్క్రిప్టు విషయంలో ఏ మాత్రం రాజీ పడేవారు కాదు. చిత్ర నిర్మాణంలోనూ ఎంతో క్రమశిక్షణగా ఉండేవారు. కాబట్టే అయిదున్నర దశాబ్దాలపాటు ఈ రంగంలో ఉన్నా పాతిక చిత్రాల్ని మాత్రమే నిర్మించారాయన. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'జీవన జ్యోతి'కి ఉత్తమ చిత్రం పురస్కారం దక్కింది.&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;నిర్మాతగా ఉంటూనే తన అనుభవాన్నీ, ఆలోచనల్నీ రంగరించి చిత్రసీమకు ఎంతో సేవ&amp;nbsp; చేశారాయన. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలికి అధ్యక్షుడిగా డీవీఎస్‌రాజు పని చేశారు. ఆ కాలంలోనే&amp;nbsp; కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించారు. దీని ద్వారానే రజనీకాంత్‌,&amp;nbsp; చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ లాంటి మేటి తారలు చిత్ర పరిశ్రమకు వచ్చారు. చిరంజీవిని ఆ శిక్షణాలయంలో చేర్పించడంలో రాజు మాట సాయం చేశారు. రెండు దఫాలు నేషనల్‌ ఫిల్మ్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి&amp;nbsp; అధ్యక్షులుగా పని చేశారు. రిచర్డ్‌ ఆటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' చిత్రానికి సంబంధించి మన దేశంలో&amp;nbsp; ఎదురైన ఇబ్బందుల్ని తొలగించడంలో రాజు చొరవ చూపించారు. ఫలితంగానే ఆ చిత్రం ద్వారా వచ్చిన&amp;nbsp; లాభాల్లో అయిదు శాతం 'సినీ ఆర్టిస్ట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా'కి దక్కాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా&amp;nbsp; ఉన్నప్పుడు 1984-'89లో ఎఫ్‌డీసీ అధ్యక్షులుగా పని చేశారు. అప్పుడే హైదరాబాద్‌లో లలిత కళాతోరణం నిర్మించారు. అలాగే అంతర్జాతీయ చిత్రోత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. తిరిగి 2002-04 మధ్య కాలంలో ఆ సంస్థకి అధ్యక్షులుగా వ్యవహరించారాయన. రాజు అందించిన సేవలకుగాను 1989లో మన రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1995లో చెన్నైలో దక్షిణభారత చలనచిత్ర&amp;nbsp; వాణిజ్యమండలి రాజుని 'సినీ భీష్మ' అనే బిరుదుతో ఘనంగా సత్కరించింది. పుణెలో ఉన్న ఫిల్మ్‌ ఆర్కైవ్స్‌ స్థాయిలోనే హైదరాబాద్‌లోనూ ఓ చలనచిత్ర భాండాగారాన్ని ఏర్పాటు చేయాలని ఎంతో తపించారు.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-1940623546324803636?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/1940623546324803636/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_14.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1940623546324803636'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1940623546324803636'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_14.html' title='సినీ భీష్ముడు... డీవీఎస్‌ రాజు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TOAL5VIEXyI/AAAAAAAAALI/K3S5dW1HLdU/s72-c/dvs-raju.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-2104511522096976143</id><published>2010-11-11T04:23:00.000-08:00</published><updated>2010-11-11T04:23:53.724-08:00</updated><title type='text'>బ్రౌన్ దొర గారి సమాధి</title><content type='html'>&lt;b&gt;&lt;span class="fullpost"&gt;సిపి &lt;/span&gt;బ్రౌన్&amp;nbsp; సమాధి&amp;nbsp;&lt;/b&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: left;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNvfzCl0r1I/AAAAAAAAAK0/V6izixk-zpM/s1600/IMG_1476.JPG" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNvfzCl0r1I/AAAAAAAAAK0/V6izixk-zpM/s320/IMG_1476.JPG" width="213" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;&lt;a href="http://andhragongura.blogspot.com/2010/10/blog-post.html"&gt;&lt;span class="fullpost"&gt;ఆంధ్రగోంగూర &lt;/span&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;ఫొటో అందించిన రామ్ చెరువు గారికి ధన్యవాదములు &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-2104511522096976143?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/2104511522096976143/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_11.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2104511522096976143'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2104511522096976143'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_11.html' title='బ్రౌన్ దొర గారి సమాధి'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNvfzCl0r1I/AAAAAAAAAK0/V6izixk-zpM/s72-c/IMG_1476.JPG' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-7182977867473266248</id><published>2010-11-10T04:57:00.000-08:00</published><updated>2010-11-10T04:57:47.586-08:00</updated><title type='text'>తెలుగు సాహిత్య అభిమాని సిపి బ్రౌన్‌</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://1.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNqWsFEhQBI/AAAAAAAAAKw/qHLVx_4KAvo/s1600/cpbrown2.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" height="320" src="http://1.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNqWsFEhQBI/AAAAAAAAAKw/qHLVx_4KAvo/s320/cpbrown2.jpg" width="235" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;&lt;span style="background-color: white; color: black; font-size: large;"&gt;&lt;b&gt;నేడు బ్రౌన్‌ 212వ జయంతి&lt;/b&gt;&lt;/span&gt;&lt;br /&gt;సిపి బ్రౌన్‌ స్వతహాగా ఆంగ్లేయుడు అయినప్పటకీ తెలుగుభాషపై మక్కువతో తెలుగు ఉద్దరణకు పూనుకున్నారు. 1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఉద్యోగరీత్యా వారి తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తా నగరంలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌బ్రౌన్‌. 1812వ సంవత్సరంలో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో ఉంటూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817వ సంవత్సరం తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్నై నగరంలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు &lt;a name='more'&gt;&lt;/a&gt;అక్షరాభ్యాసం చేశారు. ఈయన వివాహం కూడా చేసుకోకుండా సరస్వతి యోగిగా నిలచిపోయారు. 1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పట్లో కడప కలెక్టర్‌గా హన్‌బరీ ఉన్నారు. హింది, తెలుగు, హిందుస్థాని, కన్నడ, మరాఠీల్లో పాలనా వ్యవహారం ఉండేది. అయినప్పటికీ హన్‌బరీ తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గలంగా మాట్లాడేవారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో పిల్లలకు భోజనాలతో పాటు తెలుగు, హిందుస్థాన్‌ భాషలు నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా బదిలీపై వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు. అక్కడ ఉండగా అద్వైత బ్రహ్మశాస్త్రీని గురువుగా స్వీకరించారు. 1824లో వెంటకశాస్త్రీ వేమన పద్యాలకు అర్థతాత్ప ర్యాలను చెప్పారు. వాటి ఆధారంగా వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారు మొదలైన వాటికి స్థావరం కావాలని పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు. అక్కడ బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో&amp;nbsp; బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్‌ ప్రెస్‌ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను డిస్మిస్‌ చేసింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్‌ లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని తిరిగిపొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్‌ నిఘంటువు పుస్తకాలను అమ్ముకుని లండన్‌ వెళ్లి పోయారు. 1841లో చెన్నై యాక్టింగ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌గా, తరువాత చెన్నై బోర్డు యూనివర్శిటి బోర్డు సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో సొంత గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు. తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు వెళ్లిపోయారు. 1855లో లండన్‌ వెళ్లిపోయారు. 1865లో యూని వర్శిటీలో తెలుగు ప్రొఫెసర్‌గా చేరారు. అప్పట్లోనే సంస్కృతి చందస్సును అచ్చు వేయించారు. ఇంత చేసిన బ్రౌన్‌ ఒక భాష యొక్క సాహిత్యాన్ని ఉద్దరించడం అసాధ్యమని జీవిత చరిత్రలో రాసుకున్నారు. 1884 నవంబరు 3న వృద్ధాప్యం కారణంగా వీలునామా రాశారు. ఆంధ్రాసాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. జిల్లాలో తాను నివాసం ఉన్నచోటనే బ్రౌన్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం విశేషం. 1884 డిశంబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-7182977867473266248?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/7182977867473266248/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_10.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7182977867473266248'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7182977867473266248'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post_10.html' title='తెలుగు సాహిత్య అభిమాని సిపి బ్రౌన్‌'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNqWsFEhQBI/AAAAAAAAAKw/qHLVx_4KAvo/s72-c/cpbrown2.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-7450242003571127100</id><published>2010-11-04T05:27:00.000-07:00</published><updated>2010-11-04T05:27:48.447-07:00</updated><title type='text'>దీపావళి శుభాకాంక్షలు</title><content type='html'>&lt;span class="fullpost" style="font-size: x-large;"&gt;&lt;span style="color: red;"&gt;దీ&lt;/span&gt;&lt;span style="color: blue;"&gt;పా&lt;/span&gt;&lt;span style="background-color: purple; color: yellow;"&gt;వ&lt;/span&gt;ళి &lt;span style="color: #674ea7;"&gt;శు&lt;/span&gt;&lt;span style="background-color: yellow;"&gt;భా&lt;/span&gt;&lt;span style="color: orange;"&gt;కాం&lt;/span&gt;&lt;span style="color: red;"&gt;క్షలు&lt;/span&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNKmurv68oI/AAAAAAAAAKk/HmYUln6qMgY/s1600/diwali-greetings.png" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="217" src="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNKmurv68oI/AAAAAAAAAKk/HmYUln6qMgY/s320/diwali-greetings.png" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost" style="font-size: x-large;"&gt;&lt;span style="color: red;"&gt;&amp;nbsp;&lt;/span&gt;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-7450242003571127100?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/7450242003571127100/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7450242003571127100'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7450242003571127100'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/11/blog-post.html' title='దీపావళి శుభాకాంక్షలు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TNKmurv68oI/AAAAAAAAAKk/HmYUln6qMgY/s72-c/diwali-greetings.png' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-1414852068054160451</id><published>2010-10-05T04:54:00.001-07:00</published><updated>2010-10-05T04:56:40.874-07:00</updated><title type='text'>కామన్వెల్త్‌ గేమ్స్‌లో మెరిసిన తెలుగు తేజం</title><content type='html'>&lt;div style="text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TKsR63WrQWI/AAAAAAAAAKM/uFVnStR8Dms/s1600/valluri.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" height="198" src="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TKsR63WrQWI/AAAAAAAAAKM/uFVnStR8Dms/s320/valluri.jpg" width="320" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;కామన్వెల్త్‌ క్రీడల్లో ఆటలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు వెలుగు విరజిమ్మింది. మన రాష్ట్రానికి చెందిన వి. శ్రీనివాసరావు పురుషుల వెయిట్‌ లిప్టింగ్‌ (56 కిలోలు) విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఆయన విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని కొండవెలగాడ గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో ఉంటూ ఆర్మీ ఉద్యోగిగా సేవలందిస్తున్నారు. &amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;&lt;br /&gt;సోమవారం జరిగిన 56 కేజీల విభాగంలో అతను 248 కేజీల బరువులెత్తి కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 240 కేజీలే. ''నాలుగేళ్ళ నుంచి ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా. ఎన్నో కష్టాలను అధిగమించి సాధన చేశా. అమ్మానాన్న, చెల్లి అందరికి దూరంగా ఉన్నా. చివరకు ఫలితం దక్కింది. స్వర్ణం లేదా రజతం సాధించాల్సింది. కాంస్యమైనా తక్కువేమీ కాదు'' అని పతకం గెలిచిన అనంతరం శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'తో చెప్పాడు. ''15 ఏళ్ళ నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌ సాధన చేస్తున్నా. 2002లో సర్వీసెస్‌లో హవాల్దార్‌ ఉద్యోగం దొరికింది. ఇప్పుడు పతకం గెలిచాను కాబట్టి నాయక్‌ సుబేదార్‌గా ప్రమోషన్‌ లభిస్తుంది'' అని శ్రీనివాసరావు సంతోషంగా వివరించాడు. విజయనగరం జిల్లా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన శ్రీనివాసరావుకు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీలు అభినందనలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, క్రీడల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా అభినందించారు.&lt;br /&gt;&lt;br /&gt;శ్రీనివాసరావు పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువు కున్నాడు. ఆయన తల్లిదండ్రులు సింహాచలం, పెదనారాయణ వ్యవసాయం చేస్తూ కుమారుడిని చదివించారు. పదోతరగతి వరకే చదివిన శ్రీనివాసరావు 1997-98లో విజయ నగరం పట్టణంలోని రాజీవ్‌స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో కోచ్‌ ఎన్‌ఎస్‌ఎన్‌ఎన్‌ శర్మ వద్ద వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందాడు. 2002లో విశాఖలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 56 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అదేఏడాది ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. 2004లో హైదరాబాద్‌లో జరిగిన ఆఫ్రో ఆసియన్‌ గేమ్స్‌లో పాల్గొని బంగారు పతకం పొందాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడి నుంచే ఆయన కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్నాడు. సోమవారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి జిల్లాకు, రాష్ట్రానికి వన్నె తెచ్చాడు. శ్రీనివాసరావుకు పతకం రావడంపట్ల ఆయన స్వగ్రామంలోనూ, జిల్లాలోనూ ఆనందాలు వెల్లువిరిశాయి.&amp;nbsp;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-1414852068054160451?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/1414852068054160451/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/10/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1414852068054160451'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/1414852068054160451'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/10/blog-post.html' title='కామన్వెల్త్‌ గేమ్స్‌లో మెరిసిన తెలుగు తేజం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TKsR63WrQWI/AAAAAAAAAKM/uFVnStR8Dms/s72-c/valluri.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-2177810070723615734</id><published>2010-09-30T10:42:00.001-07:00</published><updated>2010-09-30T10:42:39.797-07:00</updated><title type='text'>మూఢ విశ్వాసాల నీడనే గిరిజనం</title><content type='html'>&lt;span class="fullpost"&gt;ఆధునిక యుగంలోనూ గిరిజనులు మూఢ విశ్వాసాల నీడనే బతుకుతున్నారు. వారిలో చైతన్యం నింపాల్సిన అధికారులు సైతం చేష్టలుడిగి చూస్తున్నారు. పాముకాటుకు మంత్రం, తేలు కుడితే నాటు వైద్యం జ్వరం వస్తే తాయత్తు వంటివి గ్రామాల్లో నేటికీ చెలామణీలో వున్నాయి.&amp;nbsp; దీని ఆధారంగా నాటు వైద్యులలు బతికేస్తున్నారు. మూఢ నమ్మకాల ముసుగులో పడి అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ప్రతినిత్యం గిరిజన ప్రాంతాల్లోనేకాక మారుమూల పల్లెల్లో కూడా చోటు చేసుకుంటూనేవున్నాయి. అధికారులు వారిలో చైతన్యం నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు, ప్రభుత్వ పథకాలు శూన్యం. ఎన్ని స్వాతంత్య్రదినోత్సవాలు జరుపుకున్నా.... వీరి బ్రతుకులు మారవు. అంతేకాకుండా&amp;nbsp; గిరిజన తండాల్లో ఆడపిల్లల విక్రయాలు, భౄణహత్యలు, చేతబడులు, నాటువైద్యం, మంత్ర తంత్రాలు నిత్యం చోటుచేసు కుంటూనే వున్నాయి. దీనికి ప్రధాన కారణం- పేదరికం, నిరక్షరాస్యత.&amp;nbsp; గిరిజనుల్లో చైతన్యం లేకపోవడం వల్ల వారు ఆడ పిల్లలను విక్రయించడం, లేదా&amp;nbsp; పురిటిలోనే పీకపిసికి చంపేస్తున్న సంఘటనలు అనేకం జరుగుతూనే వున్నాయి. &lt;br /&gt;గిరిజన తండాల్లో అభివృద్ధికి ఆమడదూరంలో జీవితాలను వెల్లబుచ్చుతున్న వీరిని ప్రభుత్వాలు ఆదుకోవాలి. వీరి అభివృద్ధికోసం నిస్వార్థంగా కృషిచేయాలి. అప్పుడే వీరి జీవితాలలో వెలుగులు నిండుతాయి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-2177810070723615734?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/2177810070723615734/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_30.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2177810070723615734'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/2177810070723615734'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_30.html' title='మూఢ విశ్వాసాల నీడనే గిరిజనం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-7057549784893110879</id><published>2010-09-27T06:40:00.001-07:00</published><updated>2010-09-27T06:40:39.607-07:00</updated><title type='text'>ఇబుక్ కి మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?</title><content type='html'>&lt;span class="fullpost"&gt;మిత్రులారా,&lt;br /&gt;ఇపుస్తకానికి (eBook), మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?&lt;br /&gt;ఇబుక్ చదివినదానికి, మామూలు పుస్తకం చదివినదానికి తేడా ఏమిటి? &lt;br /&gt;ఎలాంటి అనుభూతి కలుగుతుంది?&lt;br /&gt;ప్రస్తుతం లేటెస్ట్ ఇబుక్స్ వివరాలను బ్లాగర్ మిత్రులు తెలపవలసిందిగా&amp;nbsp; కోరుతున్నాను.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-7057549784893110879?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/7057549784893110879/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_893.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7057549784893110879'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/7057549784893110879'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_893.html' title='ఇబుక్ కి మామూలు పుస్తకానికి తేడా ఏమిటి?'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-5863667500774155774</id><published>2010-09-27T05:19:00.001-07:00</published><updated>2010-09-27T05:19:57.464-07:00</updated><title type='text'>పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు</title><content type='html'>&lt;span class="fullpost"&gt;పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యవరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ ఒక్కో చెట్టును నాటి పర్యవరణం పరిరక్షణ కోసం పాటు పడాలి.&amp;nbsp; మన&amp;nbsp; పరిసరాలను మనమే కాపాడుకోవాలి.&amp;nbsp; రోజురోజుకు వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దానిలో బాగంగా గ్రేన్‌హౌస్‌ ఎఫెక్ట్‌ లాంటివి పడకుండా, ఓజోన్‌ పొర దెబ్బతిన కుండా ఉండాలంటే ఇలాంటి కార్య క్రమాలు చేపట్టాలి. ప్రతి జీవికి ప్రాణవాయువు ఆక్సిజన్‌ ఎంతో ముఖ్యం. దాన్ని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.&amp;nbsp; ప్రతి ఇంటి ముందూ చెట్లు నాటి పర్యవరణ పరిరక్షణకు దోహదం చేయాలి.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-5863667500774155774?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/5863667500774155774/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_27.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5863667500774155774'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5863667500774155774'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_27.html' title='పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-8382176973512965754</id><published>2010-09-21T02:41:00.000-07:00</published><updated>2010-09-21T02:41:10.122-07:00</updated><title type='text'>యుగపురుషుడు మన గురజాడ</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJh9nlYp_WI/AAAAAAAAAKE/lL1_rQDIbIM/s1600/Gurazada-AppaRao_16803.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" src="http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJh9nlYp_WI/AAAAAAAAAKE/lL1_rQDIbIM/s320/Gurazada-AppaRao_16803.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;&lt;b&gt;నేడు గురజాడ అప్పారావు 148వ జయంతి&lt;/b&gt;&lt;br /&gt;&lt;br /&gt;అంధయుగం మీద ఉషస్సులా జ్వలించే శక్తిని అక్షరంలో నిక్షిప్తం చేసిన యుగపురుషుడాయన. &lt;br /&gt;సామాజిక వికృతిని ప్రతిబింబించే అద్దంలా మారే విద్యను అక్షరానికి నేర్పినవాడాయన. &lt;br /&gt;ఆయనే గురజాడ వేంకట అప్పారావు గారు. మధురవాణి అనే వేశ్యారత్నం ఈ క ళింగ దేశంలో పుట్టకపోతే ఎంత లోపం జరిగేదో కదా! అంటాడు ‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకశాస్ర్తి. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ గురజాడ అనే మహా రచయిత తెలుగునాట పుట్టకపోతే ఆధునిక తెలుగు సాహిత్యంలో గొప్ప శూన్యం ఆవహించేది.&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;br /&gt;గురజాడ (21.9.186230.11.1915) విశాఖ జిల్లాలోని ఎలమంచిలి వద్ద ఉన్న సర్వసిద్ధి రాయవరంలో పుట్టారు. తండ్రి వెంకటరామదాసు విజయనగరం సంస్థానంలో ఉద్యోగి. తల్లి కౌసల్యమ్మ. వెంకటరామదాసు ఉద్యోగరీత్యా చీపురుపల్లిలో ఉన్నందున అప్పారావుగారి ప్రాథమిక విద్య అక్కడే పూర్తయింది. వ్యవహారిక భాషా నినాదానికి పదును పెట్టి తరువాత కాలాలలో భాషామతల్లిని కాపాడిన గిడుగు రామమూర్తి పంతులు అక్కడే అప్పారావుగారి సహాధ్యాయి.&lt;br /&gt;&lt;br /&gt;తరువాత విజయనగరంలోని ఎంఆర్ కాలేజీలో చదువుతున్నపుడు నాటి ప్రిన్సిపాల్ సి.చంద్రశేఖరశాస్ర్తి ప్రోత్సాహం లభించింది. సోదరుడు శ్యామలరావుతో కలిసి తొలిరోజులలో అప్పారావుగారు రచనలు చేసేవారు. ముఖ్యంగా కవిత్వం సోదరులు ఇద్దరూ కలిసి రాసేవారు. తరువాత విజయనగరం విద్యా సంస్థలలో ఇంగ్లిష్ బోధకునిగా, పురాతన శాసనాల పరిష్కర్తగా పని చేశారు. ఆ క్రమంలోనే విజయనగర సంస్థానం పరిస్థితులను అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం ఫలితమే ‘కన్యాశుల్కం’ నాటకం.&lt;br /&gt;&lt;br /&gt;1892లో (సవరణలతో 1909లో మళ్లీ వెలువరించారు) అప్పారావుగారు ‘కన్యాశుల్కం’ నాటకం రాశారు. దాదాపు నూట ఎనిమిది సంవత్సరాల తరువాత ఇప్పటికీ ఆ నాటకం సరసన నిలబడగలిగిన నాటకం తెలుగులో రాలేదంటే అతిశయోక్తి కాదు. 19వ శతాబ్దానికి విజయనగరం సంస్థానంలో అగ్రవర్ణం సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కళ్లకు కడుతుంది ‘కన్యాశుల్కం’. డబ్బు ఇచ్చి బాలికలను పెళ్లి చేసుకోవడం ఇందులో ప్రధాన వస్తువు. వేశ్యా సంపర్కం, విధవా పునర్ వివాహం సమస్యలు ఇందులో సమాంతరంగా చర్చకు వస్తాయి. నాటకంలోని చాలా అంశాలు ఇప్పుడు సమాజంలో కనిపించక పోవచ్చు. కానీ గురజాడ ఆవిష్కరించిన సాహితీ విలువలు నేటికీ మార్గదర్శకంగానే ఉన్నాయి. పలు సంభాషణా శకలాలు నిత్యసత్యాల వలె వెలుగొందుతున్నాయి. ‘ఒపీనియన్స్ అప్పుడప్పుడూ ఛేంజ్ చేసుకోకపోతే పొలిటీషన్ కానేరడోయ్’, ‘మనం చేస్తే లౌక్యం, అవతలి వాళ్లు చేస్తే మోసం’, ‘ఆత్మానుభవం అయితే తప్ప తత్వం బోధపడదు’, ‘దబాయించడమే కదన్నా పోలీసు డ్యూటీ’ వంటి ఉల్లేఖనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కల మీద నర్తిస్తూనే ఉన్నాయి. ‘పెళ్లిళ్లలో చూపించే ఒక్క జాతకమూ నిజం కాదు’ అంటుంది ఒక పాత్ర. ఈ నాటకం వందేళ్ల క్రితం రాసినది. కానీ ఆ మాట నేటికీ వర్తిస్తుందంటే అంగీకరించేవారే ఎక్కువ. మధురవాణి గురజాడ మహాకవి సృష్టించిన అద్భుతపాత్ర. ఈ పాత్ర తరువాత ఎన్నో స్ర్తీ పాత్రలకు జన్మనిచ్చింది.&lt;br /&gt;&lt;br /&gt;మూఢ నమ్మకాల మీద గురజాడ సంధించిన వ్యంగ్య బాణాలు అపూర్వం, అద్భుతం. ఇంగ్లిష్ చదువు మీద ఆనాటి సమాజంలో ఉన్న వ్యామోహం ఎలాంటిదో గిరీశం, ఆయన ప్రియశిష్యుడు వెంకటేశం మధ్య జరిగే సంభాషణ ద్వారా గురజాడవారు రమణీయంగా చిత్రించారు. మధ్య మధ్య ఇంగ్లిష్ ముక్కలను మెరిపిస్తూ గిరీశం ది గ్రేట్ పలికే సంభాషణలు మరచిపోవడం సాధ్యం కాదు. దెయ్యాల భయం మీద, వాటిని పట్టి సీసాలలో బంధించడం మీద గురజాడ ఈ నాటకంలో పొందుపరిచిన దృశ్యాలు నభూతో నభవిష్యతి. లేని దెయ్యాన్ని పూజారి గవరయ్య సీసాలో బంధించడం అనే సన్నివేశంతో ఆయన సమాజంలో ఉండే డొల్లతనం నిజరూపాన్ని ఆవిష్కరించారు.&lt;br /&gt;&lt;br /&gt;గిరీశం, మధురవాణి, రామప్పపంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు, కరటకుడు, బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మ, పూజారి గవరయ్య, సౌజన్యారావు చిరంజీవులుగా నిలిచిపోయే పాత్రలు. ।స్ర్తీజాతి చరిత్రను తిరగరాస్తుంది* అన్న తన అచంచల విశ్వాసానికి తగ్గట్టుగా గురజాడ తన స్ర్తీ పాత్రలను చిత్రించారు. మధురవాణి, బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మ ఏ పాత్రను చూసినా వాటి పట్ల గొప్ప సానుభూతి కనపరుస్తారాయన.&lt;br /&gt;&lt;br /&gt;కథకునిగా కూడా గురజాడ సమున్నత శిఖరాలను అధిరోహించారు. ‘మీపేరేమిటి?’, ‘దిద్దుబాటు’, ‘మెటిల్డా’, ‘పెద్ద మసీదు’,‘సంస్కర్త హృదయం’ వంటి కొన్ని కథలే రాసినా అవి ఆధునిక కథకు నమూనాలుగా భాసిల్లాయి. ‘దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ అంటూ మొదలయ్యే ‘మీపేరేమిటి?’ కథ మతంలోని వికారాలను వర్ణిస్తుంది. ముసలిభర్తతో వేగుతున్న భార్య కథ మెటిల్డా. సంస్కర్త హృదయం కథను పూర్తి చేశాక, ఆ కథలోని సరళ పాత్ర ప్రభావం నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ‘దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!’ అని నినదించినవాడు గుర జాడ. దేశభక్తికి ఆయన చెప్పిన ఈ నిర్వచనం నాటికీ నేటికీ వేదమంత్రం వలె మోగుతున్నది. కానీ భారత జాతీయ కాంగ్రెస్ పట్ల ఆయన అనుసరించిన వైఖరి అంతుబట్టకుండా ఉంటుంది. ఆయన కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు. దగ్గరగా ఆ సంస్థ కార్యకలాపాలు చూశారు. అయినా కొన్ని చురకలు వేశారు. బాల్య వివాహాలలోని విషాదాన్ని కళ్లకు కడుతూ ఆయన కలం నుంచి వెలువడిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం ప్రతి హృదయాన్ని గాయపరుస్తుంది. కన్యక, లవణరాజు కల ఆయన ఇతర కవితా ఖండికలు. ఈ కవితా ఖండికల కోసం ఆయన సృష్టించుకున్న ఛందస్సు ముత్యాలసరం.&lt;br /&gt;&lt;br /&gt;తిక్కన, వేమన, గురజాడ ఆధునిక సాహిత్యంలో కవిత్రయం అంటారు శ్రీశ్రీ. ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ ఆధిక్యానికి కారణాలను శ్రీశ్రీ గొప్పగా ఆవిష్కరించారు. మొత్తంగా తెలుగు సాహిత్యం మీద గురజాడ జాడ సుదీర్ఘమైనది. ఆయన సౌందర్య దృష్టి విశిష్టమైనది. హాస్యర చనలో, వ్యంగ్య ధోరణిలో ఆయన పెట్టిన ఒరవడి తెలుగు సాహిత్యంలో కొనసాగకపోవడం తరువాతి తరాల దురదృష్టం మాత్రమే.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-8382176973512965754?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/8382176973512965754/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_21.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8382176973512965754'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8382176973512965754'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_21.html' title='యుగపురుషుడు మన గురజాడ'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJh9nlYp_WI/AAAAAAAAAKE/lL1_rQDIbIM/s72-c/Gurazada-AppaRao_16803.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-6771168628346663822</id><published>2010-09-16T07:21:00.000-07:00</published><updated>2010-09-16T07:21:46.613-07:00</updated><title type='text'>దీనికి బాధ్యులెవరు...?</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJInqOwO5LI/AAAAAAAAAJ8/2oLSnBaB2oI/s1600/rtc-bus.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" src="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJInqOwO5LI/AAAAAAAAAJ8/2oLSnBaB2oI/s320/rtc-bus.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;రాష్ట్రంలో ఎలాంటి ఆందోళన జరిగినా ముఖ్యంగా ఆ ప్రభావం బస్సులపై&amp;nbsp; పడుతోంది. కనిపించిన బస్సులపై వారు ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో ఆర్టీసీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ప్రజలపైనే భారాలు మోపుతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు...&amp;nbsp; రాష్ట్రంలో ఏ ఆందోళన, బంద్ జరిగినా అందరి ప్రతాపం బస్సులపైనే.&amp;nbsp; గతంలో ఆర్టీసీ అధికారులు 'నేనేం పాపం చేశాను' అంటూ బస్సు ప్రశ్నిస్తున్నట్లుగా మంటల్లో దగ్ధమైన బస్సులను ప్రదర్శనకు పెట్టినప్పటికీ &lt;/span&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;దాడులు మాత్రం ఆగడంలేదు. గత ఎనిమిది మాసాలుగా ప్రత్యేక తెలంగాణా, ఆంధ్ర ఆందోళనలు, బంద్‌లు పెద్ద ఎత్తున జరిగాయి. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన రాజకీయ అనిశ్చితి వల్ల ఈ ఆందోళనలు పెచ్చరిల్లాయి. వీటివల్ల గతంలో ఎన్నడూ లేనంతగా గత ఎనిమిది మాసాల్లో ఆర్టీసీకి భారీ నష్టం చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 800 బస్సులు ధ్వంసం అయ్యాయని, దీనివల్ల రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.&amp;nbsp; వాటిల్లుతోందంటున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ఇటీవల గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేయాలంటూ తెలంగాణా జిల్లాల్లో బంద్‌కు పిలుపునివ్వడంతో ఒకే రోజు రూ.5.4 కోట్ల రోజు వారి నష్టం వాటిల్లిందట. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులు సుమారు 54 బస్సులను ధ్వంసం చేశారని ఆర్టీసి వారు లెక్కలు చెబుతున్నారు. బంద్‌ల సమయంలో కూడా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టం ఎవరు భరించాలి...? దీనికి బాధ్యులెవరు..?&lt;br /&gt;&lt;br /&gt;&amp;nbsp;బందులు, ధర్నాలు చేయడాన్ని ఎవరూ ఆక్షేపించరు.&amp;nbsp; ఎటొచ్చీ ఆ సమస్యకు పరిష్కారం&amp;nbsp; బస్సులను ధ్వంసం చేయడమే కాకూడదు. ఇలాంటి అనాలోచిత సంఘటనల వల్ల&amp;nbsp; నష్టపోయేది ఎవరు? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం ఆలోచించాలి. ముఖ్యంగా ఇటువంటి సంఘటనలకు విద్యావంతులే కారణం కావడం దురదృష్టకరం.&amp;nbsp; ఎంతోమందికి జీవనోపాధి చూపుతూ, రాష్ట్రప్రజలకు సేవ చేస్తున్న ఈ సంస్థను నష్టపరచడం అంటే మన ఇంటిని మనం నష్టపర్చుకోవడం కాదా? ఇదేదో సూక్తులు చెపుతున్నారన్నట్లుగా కాకుండా దీనిలోని వాస్తవాలు, పరిణామాలవైపు ప్రతి ఒక్కరూ దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనావుంది.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-6771168628346663822?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/6771168628346663822/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_16.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6771168628346663822'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6771168628346663822'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_16.html' title='దీనికి బాధ్యులెవరు...?'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJInqOwO5LI/AAAAAAAAAJ8/2oLSnBaB2oI/s72-c/rtc-bus.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-8992106397779500167</id><published>2010-09-15T09:56:00.000-07:00</published><updated>2010-09-15T09:58:05.495-07:00</updated><title type='text'>అద‏రగొట్టిన 'మగధీర'</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD6cKbJg3I/AAAAAAAAAJs/kGgZ2Cld1hs/s1600/wp-16magadheera1024.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" src="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD6cKbJg3I/AAAAAAAAAJs/kGgZ2Cld1hs/s320/wp-16magadheera1024.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;జాతీయస్థాయిలో వెండితెర అవార్డుల జాబితా వెలువడింది. సినీ అవార్డుల పండుగలో కేరళ తారలు మరోమారు వెలిగాయి. వైవిధ్యం బాటలో నడుస్తూ ప్రేక్షకుల గుండెను తాకుతున్న బాలీవుడ్ అత్యధిక అవార్డులు అందుకుని విజయ పతాక ఎగురవేసింది.&amp;nbsp; మలయాళం, హిందీ చిత్రాలు పోటాపోటీగా అవార్డులు సాధించాయి.&amp;nbsp; తెలుగు సినిమాకూ రెండు అవార్డులు లభించాయి.&lt;/span&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;&lt;/span&gt;&lt;br /&gt;&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD6kbOQ-fI/AAAAAAAAAJ0/nbhkb-DQGy8/s1600/wp-15magadheera1280.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" src="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD6kbOQ-fI/AAAAAAAAAJ0/nbhkb-DQGy8/s320/wp-15magadheera1280.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;div style="text-align: center;"&gt;&lt;br /&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;కలెక్షన్ల రికార్డులను తుత్తునియలు చేసిన తెలుగు 'మగధీర' రెండు జాతీయ అవార్డులు సాధించింది. ఈ సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన కమల్ కణ్నన్, కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన శివశంకర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. బుధవారం 57వ జాతీయ సినీ పురస్కారాల జాబితా వెలువడింది. మలయాళ చిత్రం 'కుట్టి శ్రాంక్' జాతీయ ఉత్తమ చిత్రంతోపాటు మొత్తం ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే, దుస్తుల అవార్డులతోపాటు న్యాయ నిర్ణేతల ప్రత్యేక గుర్తింపు పురస్కారాన్ని కూడా సాధించింది.&amp;nbsp;  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-8992106397779500167?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/8992106397779500167/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_15.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8992106397779500167'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/8992106397779500167'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_15.html' title='అద‏రగొట్టిన &apos;మగధీర&apos;'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD6cKbJg3I/AAAAAAAAAJs/kGgZ2Cld1hs/s72-c/wp-16magadheera1024.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4177595762873066834</id><published>2010-09-15T09:44:00.000-07:00</published><updated>2010-09-15T09:44:56.547-07:00</updated><title type='text'>79 ఏళ్ల తెలుగు సినిమా</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD314Xm2TI/AAAAAAAAAJk/PpULgUeTMdI/s1600/Bhakta_Prahlada_1931.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" src="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD314Xm2TI/AAAAAAAAAJk/PpULgUeTMdI/s320/Bhakta_Prahlada_1931.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;మనిషిని అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో సినిమా ఒకటి.&amp;nbsp; భాషా, ప్రాంతం... అనే ఎల్లలు లేనిది సినిమా. అసలు ఈ సినిమా&amp;nbsp; పదం 'కినిమా' అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. 'పురోగమనంలో ముందుకు పోవడం' అనేది దీని అర్థం. నాడు కదిలిన బొమ్మ, నేడు ఆధునికపు హంగులతో వేగంగా పరుగెడుతోంది. ఎన్నో వింతలు, విశేషాలు, విప్లవాలు మానవ సమాజంలో చోటుచేసుకోవడానికి కారణమైన ఈ కదిలేబొమ్మ తెలుగువారికి పరిచయమై నేటికి 79 సంవత్సరాలు.&lt;br /&gt;&lt;br /&gt;ఈ సందర్భంగా సినిమా గురించి...1913లో తొలిభారతీయ చిత్రం 'రాజా హరిశ్చంద్ర'ను దాదాసాహెబ్‌ ఫాల్కే తీశారు. ఇది మూకీ చిత్రం. అంటే తెరపై బొమ్మలు మాత్రమే కదులుతాయి. నటుల హావభావాలతోనే సినిమా కథను &lt;a name='more'&gt;&lt;/a&gt;అర్థం చేసుకోవాలి. తొలిటాకీ చిత్రం 'అలం అరా'. ఇది 1931, మార్చి 14న హిందీలో విడుదలైంది. ఈ చిత్రానికి అర్దేశ్రీ ఇరానీ దర్శకత్వం వహించాడు. ఇదే అలం అరా చిత్రానికి, అర్దేశ్రీ ఇరానీ వద్ద సహాయక దర్శకుడిగా పనిచేసిన తెలుగువాడు హనుమప్ప మునియప్ప రెడ్డి. ఇతడే హెచ్‌.ఎమ్‌.రెడ్డి. ఇరానీ ప్రోత్సాహంతో తొలి తెలుగు టాకీ 'భక్తప్రహ్లాద' తీశాడు.&lt;br /&gt;&lt;br /&gt;భారత్‌ మూవీ టోన్‌ (శ్రీకృష్ణ ఫిలిం కంపెనీ) బ్యానర్‌లో మాణిక్యాలాల్‌శేఠ్‌ నిర్మాతగా హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం 'భక్తప్రహ్లాద'. నాటకాలు, తోలుబొమ్మలాట, వీధినాటకాలు, చెక్కభజనలు, గొల్లకుర్మలు...మొదలైనవి సినిమాలు రాకముందు ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, సమాచారాన్ని, చరిత్రను అందించేవి. నాటి రోజుల్లో సురభీ నాటక పరిషత్‌ అంటే చాలా క్రేజ్‌. సిఎస్‌ఆర్‌.ఆంజనేయులు సారథ్యంలో ఈ నాటక పరిషత్‌ నడిచేది. సురభి నాటక సమితి స్క్రిప్ట్‌ రాయగా, హెచ్‌.ఆర్‌.పద్మనాభశాస్త్రి సంగీతం సమకూర్చారు. తెలుగునాట పౌరాణిక నాటకాల ప్రభావం ముమ్మరంగా ఉండటంతో సురభి బృందం ప్రదర్శిస్తున్న 'భక్తప్రహ్లాద' నాటకాన్ని సినిమా కోసం ఎంపిక చేశారు. ధర్మవరం కృష్ణమాచార్యులు రాసిన నాటకం ఇది. సురభి బృందాన్నే బొంబాయికి తీసుకు వెళ్ళి, అలంఅరా చిత్రానికి వేసిన సెట్‌లోనే 'భక్తప్రహ్లాద' తీయడానికి ప్లాన్‌ చేసారు. హెచ్‌.ఎం.రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. సిఎస్‌ఆర్‌.ఆంజనేయులు ఎంతో సాయం చేశారు.&lt;br /&gt;&lt;br /&gt;అప్పట్లో వెంకటగిరి రాజా వారిచేత నటశేఖర బిరుదు పొందిన వల్లూరు వెంకట సుబ్బారావు ఈ చిత్రంలో హిరణ్యకశిపుడిగా నటించారు. సురభి సమాజంలో అత్యధిక పారితోషికం తీసుకున్న వి.వి.సుబ్బారావు 1929లో తండ్రి మరణించడంతో స్వగ్రామం మునిపల్లె వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ తరుణంలో హెచ్‌.ఎం.రెడ్డి ఆయన్ను బొంబాయి తీసుకెళ్ళాడు. లీలావతి పాత్రను సురభి కమలాభాయి పోషించారు. తొలి తెలుగు కథానాయిక.&lt;br /&gt;&lt;br /&gt;'ఆ రోజుల్లో ఇప్పటిలాగా గ్లిజరిన్‌ పెట్టుకుని ఏడ్చేవాళ్ళం కాదు. మూడ్‌ తెచ్చుకుని ఏడ్చేవాళ్లం. ఎక్కిళ్లతో ఏడ్వటం పరిపాటి. ఆరోజుల్లో నటీనటులంతా 20 గంటలు పనిచేస్తుండే వాళ్లం. రోజులో మూడు, నాలుగు గంటలే విశ్రాంతి దొరికేది. నాకు ముందు మాట్లాడుకున్న పారితోషికం 500 రూపాయలు. అది నా పాల ఖర్చులకే అయిపోయింది. నా అవస్థ చూసి చిత్ర నిర్మాత మాణిక్యాలాల్‌ శేఠ్‌ ప్రత్యేకంగా వెయ్యినూట పదహార్లు ఇచ్చారు' అని కమాలాబాయి నాటి సంగతులను ఓ సారి తెలిపారు. ప్రహ్లాదుడిగా మాస్టర్‌ కృష్ణారావు పోషించారు. ఈ చిత్ర నిర్మాణం 20 రోజుల్లో పూర్తయింది. 20 వేల రూపాయలు ఖర్చయ్యాయి. బొంబాయిలోని ఇంపీరియల్‌ స్టూడియోలో నిర్మాణం జరిగింది. 1931 సెప్టెంబర్‌ 15న విడుదలైంది. తొలి టాకీ విడుదలయిన తర్వాత 1931లోనే మరో 23 హిందీ చిత్రాలు, 4 బెంగాలీ చిత్రాలు, ఒక తమిళ చిత్రం కూడా విడుదలయ్యాయి. ఆ తర్వాత 'భక్తప్రహ్లాద' చిత్రం 1942లో శోభనాచల పిక్చర్స్‌, 1967లో ఏవీఎం ప్రొడక్షన్స్‌ నిర్మించాయి. ఎంతమంది తీసినా ప్రజాదరణ చూరగొన్న చిత్రమిది.  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4177595762873066834?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4177595762873066834/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/79.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4177595762873066834'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4177595762873066834'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/79.html' title='79 ఏళ్ల తెలుగు సినిమా'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TJD314Xm2TI/AAAAAAAAAJk/PpULgUeTMdI/s72-c/Bhakta_Prahlada_1931.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-6013640914499445151</id><published>2010-09-12T08:25:00.000-07:00</published><updated>2010-09-12T08:26:22.379-07:00</updated><title type='text'>శ్రీకృష్ణదేవరాయలు తెలుగోడు కాదా?</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TIzwnMQs9eI/AAAAAAAAAJc/yrppxAdHSmA/s1600/srikrishnadeva.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"&gt;&lt;img border="0" height="198" src="http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TIzwnMQs9eI/AAAAAAAAAJc/yrppxAdHSmA/s200/srikrishnadeva.jpg" width="200" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;span class="fullpost"&gt;కాదనే అంటున్నారు కేంద్ర మానవ వనరులశాఖా మంత్రి డి.పురంధేశ్వరి. శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడే కాదని, ఆయన భార్యలు, రాజ్యాభిషేకం అంశాలోనూ పలు సందేహాలు ఉన్నాయని&amp;nbsp; మంత్రి పురంధేశ్వరి వివాదస్పద &lt;br /&gt;వ్యాఖ్యాలు చేశారు. రవీంద్రభారతిలో శనివారం కెఆర్‌కెఎం మెమోరియల్‌ అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో రైతురాయల స్వర్ణచరితం సంగీత నృత్య రూపకం ప్రదర్శితమైంది. రూపకాన్ని ఆధ్యంతం తిలకించిన అనంతరం సభ &lt;br /&gt;కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పురంధేశ్వరి, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షులు చిరంజీవి, లోక్‌సత్తాపార్టీ స్థాపక అధ్యక్షులు జయప్రకాశ్‌నారయణ పాల్గొన్నారు.&amp;nbsp; &lt;/span&gt;&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;&lt;span class="fullpost"&gt;ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ- రాజారాజానరేంద్రుని వంటి తెలుగువాడైన రాజులు చరిత్రలో సంస్కృతి, సాహిత్యాలను పోషించిన వారు ఉండగా రాయలను మాత్రం తెలుగువాడు స్మరించుకోవడానికి కారణం తెలుగువాడు కానప్పటికీ తెలుగు సంస్కృతి, భాషలకు ఆయన చేసిన సేవాలేనన్నారు. నాడు రాయల పాలనలో తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించారని నేడు దేశంలో 200 భాషల్లో 20 మాత్రమే ప్రాచీన హోదా భాషలు అని, అందులో తెలుగు ఒకటని ఆమె తెలిపారు. &lt;br /&gt;&amp;nbsp;&lt;/span&gt;&lt;br /&gt;&lt;span class="fullpost"&gt;అయితే పురంధేశ్వరి వ్యాఖ్యలపై లోక్ సత్తా అధ్యక్షులు, ఎమ్మెల్యే జయప్రకాశ్‌నారాయణ పూర్తిగా విభేదించారు. రాయలు నిస్సదేహంగా తెలుగువాడేనని, రాజతంత్రం, రాజనీతిజ్ఞాత, లలితకళ పోషకుడు, సహితీప్రియుడని, వ్యవసాయం చేసే ప్రతివాడు నాడు కాపులేనని, కులబేధాలు వృత్తుల ఆధరంగానే ఉండేవాని వివరించారు. భాషాజాతీ&amp;nbsp; చిరునామా కాగా, ప్రపంచంలో పలుభాషల సమాహారంగా ఉన్న ఐక్య దేశం మనదని వివరించారు.&amp;nbsp; చిరంజీవితో పాటు&amp;nbsp; మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ రాయలు తెలుగువాడా కాదా అనే విషయమై ఎటువంటి వ్యాఖ్యలు &lt;br /&gt;చేయలేదు. &lt;br /&gt;&lt;br /&gt;ఇంతకి శ్రీకృష్ణదేవరాయలు తెలుగువాడా? కాదా? అనే కొత్త ప్రశ్న&amp;nbsp; చర్చనీయాంశంగా మారింది.&amp;nbsp; దీనిపై ఇంకా &lt;br /&gt;ఎటువంటి వ్యాఖ్యలు&amp;nbsp; వినిపిస్తాయో వేచిచూద్దాం...  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-6013640914499445151?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/6013640914499445151/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_8873.html#comment-form' title='8 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6013640914499445151'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/6013640914499445151'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_8873.html' title='శ్రీకృష్ణదేవరాయలు తెలుగోడు కాదా?'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TIzwnMQs9eI/AAAAAAAAAJc/yrppxAdHSmA/s72-c/srikrishnadeva.jpg' height='72' width='72'/><thr:total>8</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4819261379008507490</id><published>2010-09-12T04:58:00.000-07:00</published><updated>2010-09-12T04:58:09.011-07:00</updated><title type='text'>తెలుగు సాహితీసంపద</title><content type='html'>&lt;span class="fullpost"&gt;తెలుగు సాహితీసంపదను ఒకేచోట గుదిగుచ్చి&amp;nbsp; సాహితీప్రియులకు &lt;a href="http://www.eenadu.net/sahithyam/main.asp"&gt;జాలంలో &lt;/a&gt;విందు నేర్పాటుచేసింది  &lt;/span&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4819261379008507490?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4819261379008507490/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_12.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4819261379008507490'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4819261379008507490'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_12.html' title='తెలుగు సాహితీసంపద'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-977053589180953360</id><published>2010-09-05T08:10:00.000-07:00</published><updated>2010-09-05T08:11:12.006-07:00</updated><title type='text'>హైదరాబాద్ హలీంకు అరుదైన గౌరవం</title><content type='html'>&lt;div class="separator" style="clear: both; text-align: center;"&gt;&lt;a href="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TIOyQNgCvfI/AAAAAAAAAJU/-4kPcqBI8ro/s1600/hyderabad-haleem-pic.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"&gt;&lt;img border="0" src="http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TIOyQNgCvfI/AAAAAAAAAJU/-4kPcqBI8ro/s320/hyderabad-haleem-pic.jpg" /&gt;&lt;/a&gt;&lt;/div&gt;&lt;br /&gt;హైదరాబాద్ హలీంకు ప్రపంచంలోనే  అరుదైన గౌరవం దక్కింది. హలీం పేటెం ట్ కోసం కొన్నేళ్లుగా చేస్తున్న శ్రమకు ఫలితం లభించింది. రంజాన్ మాసంలోనే పేటెంట్ దక్కడం హలీం ప్రియులను  ఆనందంలో ముంచెత్తింది. కేంద్ర ప్రభుత్వ జా గ్రఫికల్ ఇండికేషన్స్ ఆధ్వర్యంలో  శనివారం నాంపల్లిలోని గ్రాండ్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో పేటెంట్  సర్టిఫికెట్ ప్రదానోత్సవం కన్నుల పండువగా జరిగింది. &lt;br /&gt;&lt;br /&gt;కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చే సిన పేటెంట్ కంట్రోలర్ జనరల్  పీహెచ్. కురియన్ చేతుల మీదుగా హలీం మేకర్స్ అసోసియేషన్ హైదరాబాద్  అధ్యక్షుడు&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt;ఎం.ఎ.మాజిద్ పేటెంట్ సర్టిఫికెట్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా  కురియన్ మాట్లాడుతూ హైదరాబాద్ హలీంకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు  ఉందన్నారు. హైదరాబాద్ హలీంకు పేటెంట్ లభించడం దేశానికి గర్వకారణంగా ఆయన  అభివర్ణించారు. ప్రత్యేక వస్తువులపై పేటెంట్ పొందడం వల్ల భవిష్యత్‌లో అనేక  ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. &lt;br /&gt;&lt;br /&gt;హైదరాబాద్ గాజులకు కూడా ప్రత్యేక గుర్తిం పు ఉందని, అయితే పేటెంట్ పొందేందుకు ఎవకూ చొరవ చూపడంలేదని అన్నారు.&amp;nbsp; డార్జిలింగ్‌టీ మాదిరిగా హైదరాబాద్  హలీంకు ఘనమైన గుర్తింపు లభించిందని పే ర్కొన్నారు.&amp;nbsp; పిస్తా హౌజ్ ఎండీ,  హలీంమేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎ.మాజిద్ మాట్లాడుతూ హలీంకు పేటెంట్  లభించడం సంతోషంగా ఉందన్నారు.&lt;br /&gt;&lt;br /&gt;ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన ఇఫ్తార్ విందు ప్రత్యేక ఆకర్షణగా  నిలిచింది. కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ ధనాని, ఏఐపీసీ  కన్సల్టంట్ ఎస్.రవి, ఇండియా పేటెంట్ ఆఫీస్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్  కల్పన శాస్త్రి, నేషనల్ మీట్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్  ఎన్.కొండయ్య, ఎపీటీడీసీ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-977053589180953360?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/977053589180953360/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_05.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/977053589180953360'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/977053589180953360'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_05.html' title='హైదరాబాద్ హలీంకు అరుదైన గౌరవం'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/_Ynk-4TrWPYU/TIOyQNgCvfI/AAAAAAAAAJU/-4kPcqBI8ro/s72-c/hyderabad-haleem-pic.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-5750930436305640384</id><published>2010-09-04T19:45:00.000-07:00</published><updated>2010-09-04T19:45:47.931-07:00</updated><title type='text'>యువతను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే</title><content type='html'>&lt;b&gt;* నేడు ఉపాధ్యాయ దినోత్సవం&lt;/b&gt;&lt;br /&gt;రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన యువతను  తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత నేటి ఉపాధ్యాయులపైనే ఉంది.&amp;nbsp; మహనీయుల  జీవితాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, సహనంతో విజయాలు సాధించడం  గురుపూజోత్సవ వైభవాన్ని, విశిష్టతను&amp;nbsp; తెలియజేస్తుంది.&amp;nbsp; నేటి సమాజంలో  విలువలు, క్రమశిక్షణ లోపించి గురువులపైనే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.  కొందరు ప్రజానాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థులను పావులుగా  ఉపయోగించుకుంటున్నారు.&amp;nbsp; ఆవేశంతో రెచ్చగొట్టి  యువతను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో యువత భవిష్యత్తును పరిరక్షించాల్సిన  బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది.&lt;br /&gt;&lt;br /&gt;అదే సమయంలో&amp;nbsp; ఈమధ్యకాలంలో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన సమాజానికి తలవంపులుగా మారింది.&amp;nbsp; విద్యార్థుల తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దురదృష్టకరం. రోజూ పత్రికల్లో ఉపాధ్యాయుల గురించిన ఏవో సంఘటనలు కనిపిస్తూనే వుంటాయి. ఇది సభ్యసమాజానికి తలవంపులు. ఏదేమైనప్పటికీ&amp;nbsp; నేటి సమాజంలో ఉన్నత విలువలను, విశిష్టతను కాపాడాల్సిన గురుత బాధ్యత గురువులపైనే వుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-5750930436305640384?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/5750930436305640384/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_1780.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5750930436305640384'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/5750930436305640384'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_1780.html' title='యువతను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదే'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4948722141982080647</id><published>2010-09-04T19:30:00.000-07:00</published><updated>2010-09-04T19:30:29.904-07:00</updated><title type='text'>విస్తారంగా వర్షాలు</title><content type='html'>పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా ఉందని  భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలో ఉధృతంగా,  తెలంగాణాలో చురుగ్గా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు  జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు తెలిపింది.  తెలంగాణ, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; అవకాశముంది. గత 24  గంటల్లో మచిలీపట్నంలో 17, కొయ్యలగూడెంలో 15, అమలాపురం - భీమవరంలో 14,  విజయవాడ - వెంకటాపురంలో 13, కొయిడా- కూనవరంలో 12, కోడేరులో 11, బాపట్ల -  గుడివాడ - సిర్పూర్‌లలో 10, అవనిగడ్డలో తొమ్మిది, నూజివీడు - తెనాలిలో  ఎనిమిది, గుంటూరు - ఆర్మూరు - దుమ్ముగూడెం - ఏటూరునాగారం - కైకలూరు -  ప్రకాశం బ్యారేజి - రేపల్లె - తాడేపల్లిగూడెంలో ఏడు సెంటీమీటర్ల చొప్పున  వర్ష పాతం నమోదైంది. ఉత్తరాంధ్రలో శనివారం తేలికపాటి వర్షాలు కురిశాయి.&lt;br /&gt;&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;వరంగల్‌లో నీట మునిగిన లోతట్టు&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;నాగార్జునసాగర్‌కు  వరద చేరుతుండటంతో 14 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.  ప్రస్తుతం సాగర్‌లో 584 అడుగుల నీరు నిల్వ ఉంది. 3.30 లక్షల క్యూసెక్కుల  నీరు చేరుతుండగా, 1.4 లక్షల క్యూసెక్కులను దిగువకు పంపుతున్నారు.  వరంగల్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుడిసెలు పూర్తిగా  నీటమునిగాయి. రెండు లక్షల మంది ఇబ్బంది పాలయ్యారు.&lt;br /&gt;&lt;span style="color: blue;"&gt;జలదిగ్బంధంలో గ్రామాలు&lt;/span&gt;&lt;br /&gt;శుక్రవారం  సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కరీంనగర్‌ జిల్లాలో  పలు వాగులు పొంగిపొర్లాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి మంథని డివిజను  పరిధిలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోయర్‌ మానేరు డ్యాముకు మూడు  గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.&lt;br /&gt;&lt;b&gt;&lt;span style="color: blue;"&gt;గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు&lt;/span&gt;&lt;/b&gt;&lt;br /&gt;అల్పపీడనం  ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి.  శనివారంనాడు కోనసీమలో పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. అమలాపురం, రాజోలు,  మలికిపురం, అయినవిల్లి, ముమ్మిడివరం మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ  భారీ వర్షం కురిసింది. వర్షాలకు పైర్లు నీట మునిగాయి. పశ్చిమ గోదావరి  జిల్లాలో శనివారం ఉదయానికి 59.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  కొయ్యలగూడెం, భీమవరం, ఆచంట, పెంటపాడు, పెనుగొండ ప్రాంతాల్లో భారీవర్షం  కురిసింది. మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కొల్లేరు ప్రాంతంలో  పైర్లు ముంపుబారిన పడటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/3572043892685111610-4948722141982080647?l=telugu-thejam.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://telugu-thejam.blogspot.com/feeds/4948722141982080647/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_3095.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4948722141982080647'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/3572043892685111610/posts/default/4948722141982080647'/><link rel='alternate' type='text/html' href='http://telugu-thejam.blogspot.com/2010/09/blog-post_3095.html' title='విస్తారంగా వర్షాలు'/><author><name>రాజాబాబు</name><uri>http://www.blogger.com/profile/17385856152212663333</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='16' height='16' src='http://img2.blogblog.com/img/b16-rounded.gif'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-3572043892685111610.post-4088843669937941820</id><published>2010-09-04T19:27:00.000-07:00</published><updated>2010-09-04T19:28:23.904-07:00</updated><title type='text'>రోగాంధ్రప్రదేశ్‌ !</title><content type='html'>ఆంధ్రప్రదేశ్‌ రోగాల ముసురుతో జబ్బుపడింది. ప్రాణాలతో పరిహాసమాడే పాలకుల  నిర్లక్ష్యం వల్ల అటు ఆదిలాబాద్‌ నుంచి అనంతపురం దాకా, ఇటు శ్రీకాకుళం  నుంచి చిత్తూరు వరకూ మహమ్మారి వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.  విషజ్వరాలు, డెంగ్యూ సెరిబ్రియల్‌ మలేరియా తదితర వ్యాధులతో కృష్ణా,  గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే ఆగస్టు నెలలో వందమందికిపైగా, ఒక్క  ఆదిలాబాద్‌ జిల్లాలోనే 20 రోజుల్లో 50 మంది మృత్యువాత పడ్డారంటే జబ్బుల  తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. గత రెండునెలల్లో రాష్ట్రంలోని గిరిజన  ప్రాంతాల్లో విషజ్వరాలు&lt;br /&gt;&lt;a name='more'&gt;&lt;/a&gt; సోకి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 70 మంది  మరణించిన సంగతి తెలిసిందే. అనధికార లెక్కల ప్రకారమయితే ఈ సంఖ్య చాలా  ఎక్కువగా ఉంటుంది. ప్రాణాంతక రోగాలకు నట్టిల్లుగా రాష్ట్రం వర్థిల్లుతోంది.  మన్నెంలో మరణమృదంగ ఘోషను పలు వార్తా కథనాలే ప్రతిధ్వనిస్తున్నాయి. స్వయానా  సిఎం సిక్‌ అవడంతో పాటు ఆయన స్వంత జిల్లాల్లోనే హెల్త్‌ ఎమర్జెన్సీ  ప్రకటించారంటే మిగిలిన రాష్ట్రం ఏవిధంగా ఉందో ఊహించుకోవచ్చు. &lt;br /&gt;వానాకాలం  అంటేనే అంటువ్యాధులకు ఆలవాలం. అతిసారం మలేరియా తదితర రోగాల ధాటికి  ప్రజారోగ్యం విలవిల్లాడే సమయం. జబ్బులు తరుముకొచ్చే సీజన్‌లోకి  అడుగుపెడుతున్నా ముందస్తు 
